National
Andhra Pradesh  Telangana  National  District News 

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్   (నంది పత్రిక బ్యూరో సినిమా)    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:- దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి...
Read More...
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   కర్నూలు  

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం.

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం. *నంద్యాల ప్రతినిధి:: ఏప్రిల్ 30 (నంది పత్రిక)* *స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో గత వారం రోజులుగా బాత్రూంలో నీళ్లు లేక తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు...**మహిళా సిబ్బంది బాత్రూంలో నీరు లేక   నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది*....*మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలకు  నీళ్లు లేక పది రోజులు  గడుస్తున్న తగిన చర్యలు...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   తిరుపతి 

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్  తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్...
Read More...
Andhra Pradesh  National  International  District News  కర్నూలు  

కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....

కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు.... యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు.... 27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు.  దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం. ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు...
Read More...
Telangana  National  District News  నంద్యాల  

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి -జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 24 . (నంది పత్రిక ):రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో...
Read More...
Andhra Pradesh  National  International  District News 

10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి

10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ(23) ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు...
Read More...
Telangana  National  District News 

బండారుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు*

బండారుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు*   మిల్లర్లతో సిండికేట్ అయిన లక్ష్మీ గణపతి రైతు సంఘం   ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 21( నంది పత్రిక) ములుగు జిల్లా బండారిపల్లి గ్రామంలోని రైతులు ఆరుకాలం పండించిన పంటకు మధ్యధరా ప్రకటించిన ప్రభుత్వం రైతు సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడము ప్రభుత్వానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. రైతు సంఘ సభ్యులు అభివృద్ధి చెందుతారని...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల  

డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి

డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ...
Read More...
Andhra Pradesh  National  International  District News 

అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం

అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు  మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):- రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన...
Read More...

Advertisement