National
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
Published On
By nandi pathrika
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ 🕉️🚩 పురుగు మింగి చిన్నారి మృతి
Published On
By nandi pathrika
నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక... నంద్యాలలో భారీగా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు స్టాంపులు అమ్మకాలు.
Published On
By nandi pathrika
బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటున్న ప్రజలు.
పల్లె వెలుగు నంద్యాల.
నంద్యాల పట్టణంలో భారీగా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని, స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటూ ప్రజల... ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి
Published On
By nandi pathrika
ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్... ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు
Published On
By nandi pathrika
తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు
శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు
మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు... రేపు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా.. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ఎం సి పి ఐ ( యు)
Published On
By nandi pathrika
మిడుతూర్ జూన్ 15 (నంది పత్రిక ) మిడుతూరు మండలానికి ఎత్తుపోతుల పథకం మంజూరు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్, ఎం సి పి ఐ (యు ) ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రం విడుదల చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఎం సిపిఐ(యు) జిల్లా కన్వీనర్ పి.లాజరస్ ఆధ్వర్యంలో కడుమూరు... దొంగలించి దొరికిపోయారు.
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో నంద్యాల జిల్లా పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సమావేశం... పర్యావరణ దినోత్సవం నిర్వహించిన అటవీ అధికారులు
Published On
By nandi pathrika
మొక్కలు నాటిన రుద్రవరం అటవీ అధికారులు, గ్రామస్తులు
రుద్రవరం ప్రతినిధి జూన్ 5 (నంది పత్రిక):గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు, రుద్రవరం సబ్... పాణ్యం నియోజకవర్గంలో పెద్ద యెత్తున వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమం.
Published On
By nandi pathrika
కర్నూలు నంది పత్రిక....వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు,వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, చేసిన మోసాలను ప్రజలకు తెలుపుతూ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి... తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత
Published On
By nandi pathrika
పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే
కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్
‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే
45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి... నేటి తరం యువ రాజకీయ నాయకులకు మంత్రి ఫరూక్ ఆదర్శనీయులు
Published On
By nandi pathrika
మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ 75 వ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి. మే 15 . (నంది పత్రిక ):సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్వీకర్, డిప్యూటీ స్వీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ స్వీకర్... బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
Published On
By nandi pathrika
(నంది పత్రిక బ్యూరో సినిమా)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:-
దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి... 