నంద్యాల
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ
Published On
By nandi pathrika
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకల్లో, బ్రిడ్జిలపై నడవ కూడదని పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా ఉండాలనీ ఎంపీడీవో గోపికృష్ణ, అన్నారు. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో వర్షానికి... ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
Published On
By nandi pathrika
*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
*పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుంది......*
*పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు, సాంకేతిక ఉపకరణాలతో
పోలీసు... అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
Published On
By nandi pathrika
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం -డాక్టర్. ఎ అరుణ కుమారిఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 . (నంది పత్రిక ):ఎండోక్రిన్ డిస్రప్టోరు అంటే శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే... భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
Published On
By nandi pathrika
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ 🕉️🚩 కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.
Published On
By nandi pathrika
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాంద్ బాడాను మున్సిపాలిటీ అధికారులు చెత్తబాడగా నామకరణం చేసిన విధముగా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. చాంద్ బాడాలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తాచెదారం సుమారు నాలుగు ఐదు రోజుల నుండి చెత్తా తీసుకో పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ నంద్యాలను సుందరముగా, అభివృద్ధి బాటలో పరుగులు తీపిస్తున్నాను అన్న... శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు
Published On
By nandi pathrika
*శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు*
*పాత సున్నిపెంటకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో చిరుత పులి గోరు, కణితి కొమ్ము లభ్యం* *చిరుత పులి గోరు,కనితి కొమ్ము లభ్యం*
*నిందితుడుపై పలు అటవీశాఖ చట్టాల కింద కేసు నమోదు*
పల్లె వెలుగు శ్రీశైలం ప్రాజెక్ట్.....
నంద్యాల జిల్లా... కలెక్టర్ మేడం నా మొరను ఆలకించండి.
Published On
By nandi pathrika
భర్త పేరుతో ఉన్న పొలం నా పేరు మీద చేయడానికి అర్జీ ఇచ్చి తాసిల్దార్ కార్యాలయానికి తిరగబట్టి నాలుగు నెలలు అవుతుంది.
ఏదైనా ఖర్చు అయితే ఖర్చు కూడా ఇచ్చుకుంటాను. నా భర్త పొలం నా పేరు మీద ఆన్లైన్ చేయండి.
నంద్యాల రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో భూమి రిసర్వ్ డిటి నాగరాజు, కానాల వీఆర్వో... శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
Published On
By nandi pathrika
శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం (02.10.2025) శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది.
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలను నిర్వహించబడుతాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు... మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
Published On
By nandi pathrika
మహానంది:మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
-ఆకట్టుకున్న నృత్యాలు
-భక్తి శ్రద్ధలతో శమీ పూజలు
గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం.. డిప్యూటీ తాసిల్దార్ నాగన్న
Published On
By nandi pathrika
జూపాడు బంగ్లా అక్టోబర్ 2 (నంది పత్రిక)అహింసే ఆయుధంగా బ్రిటిషర్ల పై పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శంని డిప్యూటీ తాసిల్దార్ నాగన్న అన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో మహాత్మ గాంధీ 156 జయంతి సందర్భంగా గురువారం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ... బురదలో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ
Published On
By nandi pathrika
**అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం – మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలి**
పల్లె వెలుగు, కర్నూలు బ్యూరో**
కర్నూలు పట్టణ సమీపంలోని **పందిపాడు ఇందిరమ్మ కాలనీ** వాసులు మౌలిక వసతుల లేమితో బిక్కమొహాలు పట్టుకుంటున్నారు. వర్షాకాలం రాగానే మట్టిరోడ్లు బురదకూపాలుగా మారి, కాలనీవాసుల జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు వినతి చేసినా, సమస్యలు పరిష్కారమవ్వకపోవడం స్థానికులలో... 