నంద్యాల
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు  జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్

 నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్ గాజులపల్లెలో  131 డిఏపి బస్తాలు సీజ్   మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో  దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం
Read More...
Andhra Pradesh  Health  నంద్యాల  

నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.

నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య. హాస్టల్ లో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి భాను ప్రకాష్
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి నాల్గవ విడత  ప్రతిష్టాత్మకం గా  “ మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమం నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
Read More...
నంద్యాల  

స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

స్త్రీ శక్తి నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 15 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో "స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయా శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు.నంద్యాల పట్టణంలోని బస్టాండ్  నుండి బనగానపల్లె కు...
Read More...
నంద్యాల  

జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు,ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి

జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు,ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 05 . (నంది పత్రిక ):రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు,ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు.మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఐరా లోని...
Read More...
District News  నంద్యాల  

ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్

ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్   పొలం ఆన్లైన్ ఎక్కించేందుకు 50,000 లంచం డిమాండ్. జూపాడుబంగ్లా రైస్ మిల్లు దగ్గర డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.   జూపాడు బంగ్లా జులై 31 (నంది పత్రిక) జూపాడుబంగ్లా మండలంలో ఆత్మకూర్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ అనే వ్యక్తిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ
Read More...
నంద్యాల  

శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై పుస్తకాల ముద్రణ

శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై పుస్తకాల ముద్రణ మహానంది జూలై 20 (నంది పత్రిక):-  మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై భక్తులు పుస్తకాలు ముద్రించారు.హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్ రావు,విజయలక్ష్మి దంపతులు,వారి కుమార్తెలు తంగిరాల హరికృష్ణ, కామేశ్వరీ కమల మాధవి, శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి, రాధలతో కలిసి వారి కులదైవం అయిన మహానందిలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి వైభవంపై...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది   *గ్రామాలు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం*    *స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుదాం*    *వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, దేవేంద్రప్ప, నాయకులు ఉమాపతి నాయుడు*    ఆదోని ప్రతినిధి,జులై 15, నంది న్యూస్: రాష్ట్రంలో రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చిందని, ఏపీ సీడ్ చైర్మన్, అబ్జర్వర్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పోరేషన్ చైర్మన్...
Read More...

Advertisement