నంద్యాల
Andhra Pradesh  Telangana  District News  నంద్యాల  

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు *రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   కర్నూలు  

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో అధికారులు,సిబ్బంది దోపిడి.

సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో అధికారులు,సిబ్బంది దోపిడి. -దోపిడీకి గురవుతున్న రైతన్నలు. -ట్రాక్టర్ కు 50... కాటాకు 15 ఇచ్చుకోవాల్సిందే. -మంచినీరు,వసతి లేక ఇబ్బందులు. -ఒక్క రైతుకు మూడు రోజులకు 3 వేలు ఖర్చు -ఖాళీ సంచులు ఇవ్వక ఇబ్బందులు. నంద్యాల ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):దేశానికి వెన్నెముక లాంటివారు రైతన్నలు అని...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం.

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం. *నంద్యాల ప్రతినిధి:: ఏప్రిల్ 30 (నంది పత్రిక)* *స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో గత వారం రోజులుగా బాత్రూంలో నీళ్లు లేక తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు...**మహిళా సిబ్బంది బాత్రూంలో నీరు లేక   నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది*....*మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలకు  నీళ్లు లేక పది రోజులు  గడుస్తున్న తగిన చర్యలు...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

ఆళ్లగడ్డ సబ్ జైల్ ను తనిఖీ చేసిన  న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి

ఆళ్లగడ్డ సబ్ జైల్ ను తనిఖీ చేసిన  న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి   ఆళ్లగడ్డ ప్రతినిధి ఏప్రిల్ 30 నంది పత్రిక ఆళ్ళగడ్డ పట్టణంలోని ఉపకారాగారాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో వున్న ముద్దాయిలతో సమావేశం నిర్వహించారు. సబ్ జైల్లో ఖైదీలకు కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరాతీశారు. వైద్య సదుపాయాలు,భోజన వసతులు సక్రమంగా అందుతున్నాయా...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   తిరుపతి 

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్  తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 

భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి  –రాయలసీమ సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి కొత్తపల్లి– నంది పత్రిక : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర కొటాలో అర్హులైన వారికి శాశ్వతమైన ఉద్యోగాలను కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బోజ్జ దశరధరామిరెడ్డి , వై ఎన్ రెడ్డిలు డిమాండ్ చేశారు శనివారం మండల కేంద్రంలోని...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  

చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు   నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 26 . (నంది పత్రిక ):నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో చెంచు కుటుంబాలకు తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట శివప్రసాద్ సహా పరిశోధన సంచాలకులు ఏడిఆర్ డాక్టర్ జాన్సన్ జిల్లా వ్యవసాయ అధికారి...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత

శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 26 . (నంది పత్రిక ):శాంతిరాం మెడికల్ కాలేజ్‌ మానసిక వైద్యశాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్.మూర్తి 2025 సంవత్సరం నుండి ఉత్తమ  సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ శాంతిరాం మెడికల్ కాలేజ్‌ మానసిక వైద్యశాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్.మూర్తి గ  2025 సంవత్సరం నుండి ఉత్తమ  సైకియాట్రీ...
Read More...
Telangana  National  District News  నంద్యాల  

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి -జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 24 . (నంది పత్రిక ):రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో...
Read More...

Advertisement