International
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   కర్నూలు  

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   తిరుపతి 

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్  తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్...
Read More...
Andhra Pradesh  National  International  District News  కర్నూలు  

కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....

కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు.... యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు.... 27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు.  దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం. ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు...
Read More...
Andhra Pradesh  National  International  District News 

10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి

10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ(23) ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల  

డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి

డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ...
Read More...
Andhra Pradesh  International  District News  నంద్యాల  

దోపిడీలు, బందిపోటు దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్టు

దోపిడీలు, బందిపోటు దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్టు -05 తులాల బంగారు 30 తులాల వెండి 12 వేల నగదు స్వాధీనం -నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి...
Read More...
Andhra Pradesh  International  District News  కడప  

అక్రమ బియ్యం వ్యాపారానికి  అడ్డా...! - దువ్వూరు గడ్డ

అక్రమ బియ్యం వ్యాపారానికి  అడ్డా...! - దువ్వూరు గడ్డ   దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11      రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం...
Read More...
Andhra Pradesh  National  International  District News 

అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం

అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు  మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):- రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల  

జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి

జాబ్ మేళ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోవాలి నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 03 . (నంది పత్రిక ):నంద్యాల 03-04-2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణము నందు 2025 ఏప్రిల్ 10న  జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి పి.సోమ శివారెడ్డి, జిల్లా...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల  

పదవ తరగతి  పరీక్ష విద్యార్థులకు తృటిలో తప్పిన  పెను ప్రమాదం

పదవ తరగతి  పరీక్ష విద్యార్థులకు తృటిలో తప్పిన  పెను ప్రమాదం     బైర్లూటి  ప్రభుత్వ గిరిజన  గురుకుల ఆశ్రమ  పాఠశాల ప్రిన్సిపల్  నిర్వాకం.   15. కిలోమీటర్ల దూరంలోని  ఆత్మకూరు పరీక్షా కేంద్రాలకు  బాలికలను డొక్కు  ఆటోలలో తరలించిన ప్రిన్సిపల్.   సిద్దాపురం చెరువు సమీపంలో విద్యార్థుల ఆటో అదుపుతప్పి న  ఆటో.   క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం.   ఆటో లారీని ఢీ కొట్టి ఉంటే .. 15 మందికి పైగా...
Read More...

Advertisement