కర్నూలు
Andhra Pradesh  National  నంద్యాల   కర్నూలు  

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ  🕉️🚩
Read More...
District News  నంద్యాల   కర్నూలు  

బురదలో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ  

బురదలో కూరుకుపోయిన పందిపాడు ఇందిరమ్మ కాలనీ   **అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం – మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలి**   పల్లె వెలుగు, కర్నూలు బ్యూరో**   కర్నూలు పట్టణ సమీపంలోని **పందిపాడు ఇందిరమ్మ కాలనీ** వాసులు మౌలిక వసతుల లేమితో బిక్కమొహాలు పట్టుకుంటున్నారు. వర్షాకాలం రాగానే మట్టిరోడ్లు బురదకూపాలుగా మారి, కాలనీవాసుల జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు వినతి చేసినా, సమస్యలు పరిష్కారమవ్వకపోవడం స్థానికులలో...
Read More...
District News  నంద్యాల   కర్నూలు  

శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు 

శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు  131 గ్రాముల 300 మిల్లి గ్రాముల బంగారం,5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి          పల్లె వెలుగు:-నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈరోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి  అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ...
Read More...
District News  కర్నూలు  

కర్నూల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్

కర్నూల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్ కర్నూలు: జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు IV టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జె. బాబు ప్రసాద్ నేతృత్వంలో, కల్లూరు తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు...
Read More...
కర్నూలు  

నాణ్యమైన జర్నలిజంతోనే మెరుగైన సమాజం

నాణ్యమైన జర్నలిజంతోనే మెరుగైన సమాజం - జర్నలిజం చాలా గొప్పది  - కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు  - ముగిసిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు    కర్నూలు. సెప్టెంబర్ 14 . (నంది పత్రిక ): నాణ్యమైన జర్నలిజంతోనే మెరుగైన సమాజం సాధ్యమౌతుందని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మౌర్య ఇన్   రాష్ట్ర...
Read More...
కర్నూలు  

గణేష్ నగర్ హత్య కేసులో నిందితురాలి అరెస్టు 

గణేష్ నగర్ హత్య కేసులో నిందితురాలి అరెస్టు    కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలులోని గణేష్ నగర్లో ఈ నెల 1వ తేదీన జరిగిన కాటసాని శివలీల (75) హత్య కేసును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితురాలు, ఇంట్లో పనిమనిషి అయిన కురువ వరలక్ష్మి (49)ని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్...
Read More...
కర్నూలు  

నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం

నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం • నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్• ప్రైవేటు సంస్థలకు ఎస్టీపీల నిర్వహణ• ఖేలో ఇండియా పనులకు ప్రతిపాదనలు పంపండి • గ్రీన్ సిటీ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయండి • ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 135 ఎకరాల భూమికి సర్వే     నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా...
Read More...
కర్నూలు  

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ జూపాడుబంగ్లా జూలై 26 (నంది పత్రిక) మండల కేంద్రంలోని గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకముగా విద్యార్థులతో కలిసిఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరగడం విద్యార్థులు యువత వాటి బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. లాంటి మత్తు పదార్థాలను సేవించి...
Read More...
కర్నూలు  

శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి* 

శ్రీ చక్ర హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి*  కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో కలకలం… వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం*   నగరంలోని "శ్రీ చక్ర ప్రైవేట్" హాస్పిటల్‌ వద్ద గురువారం ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సరైన చికిత్స ఇవ్వకపోవడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద పెద్దఎత్తున హంగామా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం   *జ్వరంతో...
Read More...
కర్నూలు  

నగరానికి ‘న్యూ లుక్’ తేవాలి

నగరానికి ‘న్యూ లుక్’ తేవాలి • మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్  • ఆగస్టు‌ ఆఖరు నాటికి పార్కులను తీర్చిదిద్దాలి  • రహదారులపై ఎక్కడా గుంతలు కనిపించకూడదు  • ప్రగతి పనులు పూర్తి చేయడంలో జాప్యం తగదు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్ది ‘న్యూ లుక్’ తేవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...

సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...    కర్నూల్ డిఎస్పి జె .బాబు ప్రసాద్ కర్నూల్ డిఎస్పీ ఆఫీస్ లో నిందితుల వివరాలను మీడియాకి వెల్లడించిన డీఎస్పీ. నేరానికి ఉపయోగించిన కత్తులు , బైకులు స్వాధీనం. కర్నూలు నంది పత్రిక.....సూదిరెడ్డి పల్లె గ్రామములొ 01.07.2025 వ తేదీన రాత్రి సుమారు 7.45 నిమిషాలకు కురువ శేషన్న అనే వ్యక్తి తనకూతురు శకుంతల ఇంటిలోని బెడ్...
Read More...

Advertisement