కర్నూలు
Andhra Pradesh  District News  కర్నూలు  

యోగ మన వారసత్వ సంపద...

యోగ మన వారసత్వ సంపద... విద్యార్థులు విద్యతో పాటు యోగాభ్యాసం చేయాలి రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి. జి.భరత్ కర్నూలు నంది పత్రిక.......వేల సంవత్సరాల నుండి వస్తున్న యోగా మన వారసత్వ సంపద అని చదువుతోపాటు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి. జి.భరత్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు నగరం...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు

మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు   మిడుతూర్ జూన్ 13 (నంది పత్రిక)కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందరు. ఆయన మరణం పత్రికా రంగానికి ప్రజాసేవకు వారి కుటుంబానికి ప్రజాసంఘాలకు తీరనిలోటని సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు, ఐస కార్యదర్శి నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి

టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి 15 మంది వైసీపీ నాయకులు ఇంటిపై దాడి చేయడంతో ముగ్గురుకు తీవ్ర గాయాలు* కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు* పల్లె వెలుగు కర్నూలు బ్యూరో  టిడిపి నాయకులు రాజలింగం పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ శ్రీనివాస నగర్ లో టీడీపీ నాయకుల ఇంటిపై...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు

బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు   కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,31వ వార్డ్,హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో బక్రీద్ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు.ప్రార్థనలకు మత పెద్దలుముఫ్తి ఖలీల్ అహ్మద్ గవర్నమెంట్ ఖాజీ హజరత్ మౌలానా ఇస్మాయిల్ సాబ్,అబ్దుల్ హాక్,మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్,సెక్రటరీలు ఖాసీం మియా, ముళ్ల హుసేన్ సాహెబ్,హాజరై ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బక్రీద్ సందర్బంగా కర్నూలు,పాణ్యం...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

నేర నివారణే ప్రథమ కర్తవ్యంగా బాగా పని చేయాలి ... 

నేర నివారణే ప్రథమ కర్తవ్యంగా బాగా పని చేయాలి ...  జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  •    విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు.  •    పెండింగ్ కేసులు తగ్గించాలి  . •    రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత. •    సైబర్ నేరాల బారిన పడకుండా  ప్రజలకు అవగాహన కల్పించాలి.  •    పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ...జిల్లా ఎస్పీ.  కర్నూలు నంది...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం.. 

క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య జులై 2 నుండి విమాన స‌ర్వీసు ప్రారంభం..  రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్కర్నూలు నంది పత్రిక..........క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు జులై 2వ తేదీ నుండి విమాన సౌక‌ర్యం ప్రారంభమ‌వుతుంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ప్ర‌స్తుతానికి సోమ‌వారం, బుధ‌వారం, శుక్ర‌వారాల్లో ఈ స‌ర్వీసు న‌డుస్తుందన్నారు. త్వ‌ర‌లో ప్ర‌తి రోజూ ఈ విమాన స‌ర్వీసు...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి

పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి • పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందితో మంత్రి టీ.జీ. భరత్ • పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత వారిదే బాధ్యత • గార్బేజ్ పాయింట్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి • ప్రభుత్వ ఆస్తులపై బ్యానర్లు, పోస్టర్లు అతికిస్తే చర్యలు తీసుకోండి కర్నూలు నంది పత్రిక.........నగరంలో పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల   కర్నూలు  

సీఎం చంద్రబాబు సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వీచ్ అదుర్స్

సీఎం చంద్రబాబు సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వీచ్ అదుర్స్ * రాయలసీమలో ఒక్కపూట కడుపు నిండా అన్నం తింటే అదేసాలు అనుకుంటాం.    రాయలసీమకు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి.    కేసీ కెనాల్ కు గుండెకాయ లాంటి గుండ్రవుల ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేయండి.  కుంగిన అలగనూరు రిజర్వాయర్ కు వెంటనే మరమ్మత్తులు చేయండి.  గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు విడుదల చేయాలి.    నంద్యాల మెడికల్ పాణ్యం...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   కర్నూలు  

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో...
Read More...

Advertisement