Andhra Pradesh
Andhra Pradesh  District News  నంద్యాల  

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రోజున అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి పెరుమాళ్ళ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి

జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి    -ప్రతి కుటుంబానికి వందరోజుల రోజుల పనిని తప్పనిసరిగా కల్పించాలి -జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నంద్యాల ప్రతినిధి. జూలై 01 . (నంది పత్రిక ):జిల్లాలో ఉపాధి హామీ ప్రగతిలో లక్ష్యాలను వందశాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక డ్వామా కార్యాలయంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక

ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక దివ్యాంగుల, వృద్ధుల కోసం  ప్రత్యేక శిబిరాలు ఉపయోగించుకోండి.  
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్ డిపో మేనేజర్ గంగాధర్
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం 

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం  -డిఎస్పీ కె ప్రమోద్ కుమార్   ఆళ్లగడ్డప్రతినిధి జూన్ 22,నంది పత్రిక:-కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేయడం, చట్ట వ్యతిరేక కార్య కలాపాలను అరికట్టడం, శాంతి భద్రతల పరిస్థితిని మెరుగు పరచడమే లక్ష్యం గా నిర్వహిస్తున్నామని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి.. సిపిఐ   

భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి.. సిపిఐ    జూపాడుబంగ్లా జూన్ 22 (నంది పత్రిక) మండల కేంద్రంలోని సిద్దేశ్వరం గ్రామంలో ఆదివారం శాఖ మహాసభ నిర్వహించడం జరిగినది. శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, జిల్లా నాయకులు రమేష్ బాబు హాజరయ్యారు. గ్రామ శాఖ మహాసభ నరసింహ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది

యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది నంద్యాల జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియా
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

యోగ మన వారసత్వ సంపద...

యోగ మన వారసత్వ సంపద... విద్యార్థులు విద్యతో పాటు యోగాభ్యాసం చేయాలి రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి. జి.భరత్ కర్నూలు నంది పత్రిక.......వేల సంవత్సరాల నుండి వస్తున్న యోగా మన వారసత్వ సంపద అని చదువుతోపాటు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి. జి.భరత్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు నగరం...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

కుక్కల నుండి పసి పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించండి - సీపీఐ.

కుక్కల నుండి పసి పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించండి - సీపీఐ. బేతంచెర్ల జూన్ 16 (నందిపత్రిక ).బేతంచర్ల పట్టణంలో కుక్కల నుండి పసిపిల్లల ప్రాణాలను కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి భార్గవ్.యన్నా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు సంఘటన తెలిసుకున్న వెంటనే సంఘటన ప్రాంతానికి వెళ్లి బాధితుడు ప్రణీత్ ని పరామర్శించి కాలనీ వాసులతో జరిగిన విషయాన్ని తెలుసుకోని అనంతరం ఈ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి...CPI-ML లిబరేషన్,MCPI(U)

మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి...CPI-ML లిబరేషన్,MCPI(U)   ఆత్మకూర్ జూన్ 16( నంది పత్రిక) మిడుతూరు మండలం రైతుల మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్. ఎం సి పి ఐ (యు) ఆధ్వర్యంలోఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ముందర ధర్నా అనంతరం ఆర్డిఓ నాగజ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఐసా జిల్లా కార్యదర్శి ఎస్....
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

జర్నలిస్టు పిల్లల చదువులకు భరోసా

జర్నలిస్టు పిల్లల చదువులకు భరోసా -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల ప్రతినిధి. జూన్ 16 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయుల పిల్లల చదువుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.సోమవారం నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర...
Read More...

Advertisement