Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
Published On
By nandi pathrika
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
నంది పత్రిక:
శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.కాగా సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతి... మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
Published On
By nandi pathrika
-ఇమాములు, మౌజన్ లకు 24 గంటల వ్యవధిలో అకౌంట్లకు గౌరవ వేతనం జమ
-చంద్రబాబు మైనారిటీ ల పక్షపాతి
-హామీలను నెరవేర్చడమే లక్ష్యం
-రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, మార్చి 17. నంది పత్రిక: రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధికి,సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో... జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
Published On
By nandi pathrika
*జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు*
*ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి*
*జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్*
*నంద్యాల, మార్చి 16:-
*జిల్లాలో వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని... 10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి
Published On
By nandi pathrika
కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో... రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ - వాష్ అండ్ గో’ కార్యక్రమం.
Published On
By nandi pathrika
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Published On
By nandi pathrika
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మహానంది. మార్చి 12 . (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి... శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
Published On
By nandi pathrika
శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
శ్రీశైలం మార్చి 09(నంది పత్రిక)
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల... ఇన్ స్పయిర్ మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల హవా
Published On
By nandi pathrika
బేతంచెర్ల మార్చి 5 (నంది పత్రిక ).
బేతంచర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్ విద్యార్థులైన 9.వ తరగతి మంజునాథ్ రూపొందించిన ''బ్లూ టెక్ డీజిల్'', 8.వ తరగతి సాయి దత్త రూపొందించిన "యాంగిల్స్ ఇన్ సస్టెండెడ్ సర్కిల్" అనే రెండు సైన్స్ మోడల్స్ జిల్లా స్థాయి సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి ఎంపిక శక్తి టీం బృందాలచే అవగాహన కార్యాక్రమం ఏర్పాటు..
Published On
By nandi pathrika
నంద్యాల క్రైం, మార్చి05(నంది పత్రిక):-
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల... గాజులపల్లెలో భారీ అగ్నిప్రమాదం
Published On
By nandi pathrika
మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు... నంద్యాలలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
Published On
By nandi pathrika
డాక్టర్ రవి కృష్ణ 