Andhra Pradesh
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు  జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
Read More...
Andhra Pradesh  కడప  

అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.

అన్నమయ్య జిల్లా   కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ✅రాయచోటి ఆగస్టు అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్. 25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు,...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Read More...
Andhra Pradesh  కడప  

కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన

కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక): కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్

 నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్ గాజులపల్లెలో  131 డిఏపి బస్తాలు సీజ్   మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో  దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం
Read More...
Andhra Pradesh  Health  నంద్యాల  

నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.

నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య. హాస్టల్ లో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి భాను ప్రకాష్
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి నాల్గవ విడత  ప్రతిష్టాత్మకం గా  “ మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమం నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది   *గ్రామాలు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం*    *స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుదాం*    *వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, దేవేంద్రప్ప, నాయకులు ఉమాపతి నాయుడు*    ఆదోని ప్రతినిధి,జులై 15, నంది న్యూస్: రాష్ట్రంలో రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చిందని, ఏపీ సీడ్ చైర్మన్, అబ్జర్వర్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పోరేషన్ చైర్మన్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.

సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు ప్రజా ఉద్యమం. నంద్యాల ప్రతినిధి. జులై 14. నంది పత్రిక:సూపరిపాలన తొలి అడుగు 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రాష్ట్ర న్యాయ,మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి .ఫరూక్,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, రాష్ట్ర యువ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి

కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి -కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలి నంద్యాల ప్రతినిధి. జూలై 12 . (నంది పత్రిక ):రాష్ట్రవ్యాప్తంగా  మున్సిపాలిటీ లలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకొని కార్మికులకు  సహకరించాలని...
Read More...

Advertisement