Andhra Pradesh
Andhra Pradesh  Telangana  District News  నంద్యాల  

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు *రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన...
Read More...
Andhra Pradesh  District News  కడప  

సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 

సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు  సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు       రాజుపాలెం నంది పత్రిక ప్రతినిధి మే 6 ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వెంగలాయపల్లి గ్రామం ఫోటోలో ఉన్న పారుమంచాల సుబ్బరాయుడు వయస్సు 37    తండ్రి పేరు: దస్తగిరి   ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే ఫోన్ నెంబర్ 8790097957, 8688358147 తెలియజేయగలరు
Read More...
Andhra Pradesh  Telangana  National  District News 

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్   (నంది పత్రిక బ్యూరో సినిమా)    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:- దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి...
Read More...
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...
Andhra Pradesh  District News  కడప  

రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యం...   కడప చీప్ బ్యూరో మే 2 నంది పత్రిక   ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న జి ఆర్ పి ఎఫ్ పోలీసులు ఎటువంటి బిల్లు లేకుండా రైల్లో పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్ద...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   కర్నూలు  

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ

రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో అధికారులు,సిబ్బంది దోపిడి.

సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో అధికారులు,సిబ్బంది దోపిడి. -దోపిడీకి గురవుతున్న రైతన్నలు. -ట్రాక్టర్ కు 50... కాటాకు 15 ఇచ్చుకోవాల్సిందే. -మంచినీరు,వసతి లేక ఇబ్బందులు. -ఒక్క రైతుకు మూడు రోజులకు 3 వేలు ఖర్చు -ఖాళీ సంచులు ఇవ్వక ఇబ్బందులు. నంద్యాల ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):దేశానికి వెన్నెముక లాంటివారు రైతన్నలు అని...
Read More...
Andhra Pradesh  National  District News  నంద్యాల  

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం.

మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం. *నంద్యాల ప్రతినిధి:: ఏప్రిల్ 30 (నంది పత్రిక)* *స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో గత వారం రోజులుగా బాత్రూంలో నీళ్లు లేక తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు...**మహిళా సిబ్బంది బాత్రూంలో నీరు లేక   నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది*....*మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలకు  నీళ్లు లేక పది రోజులు  గడుస్తున్న తగిన చర్యలు...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

ఆళ్లగడ్డ సబ్ జైల్ ను తనిఖీ చేసిన  న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి

ఆళ్లగడ్డ సబ్ జైల్ ను తనిఖీ చేసిన  న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి   ఆళ్లగడ్డ ప్రతినిధి ఏప్రిల్ 30 నంది పత్రిక ఆళ్ళగడ్డ పట్టణంలోని ఉపకారాగారాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో వున్న ముద్దాయిలతో సమావేశం నిర్వహించారు. సబ్ జైల్లో ఖైదీలకు కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరాతీశారు. వైద్య సదుపాయాలు,భోజన వసతులు సక్రమంగా అందుతున్నాయా...
Read More...
Andhra Pradesh  National  International  District News  నంద్యాల   తిరుపతి 

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్  తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్...
Read More...

Advertisement