మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు

On

మహానంది:మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు

-ఆకట్టుకున్న నృత్యాలు

-భక్తి శ్రద్ధలతో శమీ పూజలు

 

 

మహానంది ddec9759-451d-4dd9-bb53-3685a1c0d91aక్షేత్రంలో 11 రోజలు పాటు జరిగిన దసరా కామేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం పుర్ణాహుతితో ముగిసాయి. ముందుగా ఆలయంలో వేదపండితులు భక్తి శ్రద్ధ్దలతో ప్రత్యేక దసరా పూజలు నిర్వహించారు. యాగశాల మంటపంలో ఆలయ ఈవో ఎన్ శ్రీనివాస రెడ్డి చేత యాగాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం పుర్ణాహుతి జరిపారు. సాయంకాలం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహానంది సమీపంలోని ఈశ్వర్‌నగర్‌ కాలనీలో జమ్మి చెట్టు వద్దకు ఉత్సవమూర్తులను మేళతాళాలతో తీసుకొచ్చి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్నెంట్స్ , టెంపుల్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.ఆకట్టుకొన్న దసరా వేషధారణలు*: మహానందిలో జరిగిన విజయదశమి వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన యువకులు దసరా వేషాలు వేశారు. ఆలయం ముందు భాగంలో  శక్తి, భద్రకాళి,  మహిషాసురమర్దిని అలంకరణలతో  నృత్యాలు నిర్వహించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.