nandi pathrika
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ
Published On
By nandi pathrika
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకల్లో, బ్రిడ్జిలపై నడవ కూడదని పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా... ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
Published On
By nandi pathrika
*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
*పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఓపెన్
పోలీసు... అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
Published On
By nandi pathrika
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం -డాక్టర్. ఎ అరుణ కుమారిఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 .... సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.!
Published On
By nandi pathrika
పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు
వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య... భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
Published On
By nandi pathrika
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ 🕉️🚩 కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.
Published On
By nandi pathrika
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాంద్ బాడాను మున్సిపాలిటీ అధికారులు చెత్తబాడగా నామకరణం చేసిన విధముగా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. చాంద్ బాడాలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తాచెదారం సుమారు నాలుగు ఐదు రోజుల నుండి చెత్తా తీసుకో పోవడం లేదని ప్రజలు... ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ !
Published On
By nandi pathrika
నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 14, పల్లె వెలుగు దినపత్రిక: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూరు మండలం మాచినోనిపల్లి టీజీఎస్పీడిసిఎల్ కు చెందిన లైన్ మెన్ తోట... ఆలూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే ధ్యేయం.. వైకుంఠం జ్యోతి.
Published On
By nandi pathrika
వైకుంఠం జ్యోతి శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు
Published On
By nandi pathrika
*శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు*
*పాత సున్నిపెంటకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో చిరుత పులి గోరు, కణితి కొమ్ము లభ్యం* *చిరుత పులి గోరు,కనితి కొమ్ము లభ్యం*
*నిందితుడుపై పలు అటవీశాఖ... కలెక్టర్ మేడం నా మొరను ఆలకించండి.
Published On
By nandi pathrika
భర్త పేరుతో ఉన్న పొలం నా పేరు మీద చేయడానికి అర్జీ ఇచ్చి తాసిల్దార్ కార్యాలయానికి తిరగబట్టి నాలుగు నెలలు అవుతుంది.
ఏదైనా ఖర్చు అయితే ఖర్చు కూడా ఇచ్చుకుంటాను. నా భర్త పొలం నా పేరు మీద ఆన్లైన్ చేయండి.... శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
Published On
By nandi pathrika
శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం (02.10.2025) శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది.
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలను నిర్వహించబడుతాయి.... 