nandi pathrika
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
దొంగలు బాబోయ్ దొంగలు సేవా కార్యక్రమాల్లో స్టువర్టుపురం దొంగలు .
Published On
By nandi pathrika
పల్లె వెలుగు నంద్యాల జిల్లా బ్యూరో.
దొంగలు బాబోయ్ దొంగలు నంద్యాల జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో స్టువర్టుపురం దొంగలు పడ్డారని జిల్లా ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ఒక సేవా మూర్తి, విశాల హృదయముతో ప్రభుత్వం, ప్రజా... న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
Published On
By nandi pathrika
రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు
Published On
By nandi pathrika
డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ నిలచిపోయిన పాఠశాల నిర్మాణం
Published On
By nandi pathrika
పంచాయతీలో బడి నిర్వహణ
మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు
బండి ఆత్మకూరు నంది పత్రిక నవంబర్ 14: విద్యా రంగం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ వాటి అమలు తీరులో మాత్రం అధికారులు అలసత్వం నంద్యాల యాదవుల కార్తీక వనభోజనాలను విజయవంతం చేయండి
Published On
By nandi pathrika
నంద్యాల ప్రతినిధి. నవంబరు 12 . (నంది పత్రిక ):నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు ఈనెల 16.11.25 అనగా ఆదివారం యాదవుల కార్తీక వనబోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ నిర్వాహకులు బుధవారం కోరారు. యాదవ కార్తీక వనభోజన... ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం
Published On
By nandi pathrika
*ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం**👉. నంద్యాలలో ప్రధమంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ (పునరావాస)కేంద్రం**👉. ఏర్పాటుచేసిన డాక్టర్ నాగరాజా రెడ్డి, డాక్టర్ భారతి**👉. ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన రావు**👉. చికిత్సల... ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By nandi pathrika
బేతంచెర్ల ( నందిపత్రిక )ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 19 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని బేతంచెర్ల పట్టణం పాత బస్ స్టాండ్ సెంటర్ భారత్ బేకరీ దగ్గర ప్రజాశక్తి విలేఖరి జి.వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం... 12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..
Published On
By nandi pathrika
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్
బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు
మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.... ఉసిరికాయ మీద కార్తీక శోభ
Published On
By nandi pathrika
-కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రతిభ
నంద్యాల బ్యూరో. నవంబరు 02 . (పల్లె వెలుగు ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక సోమవారం సందర్బంగా ఓకే ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను... కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ
Published On
By nandi pathrika
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకల్లో, బ్రిడ్జిలపై నడవ కూడదని పిల్లలు, వృద్ధులు వీటికి దూరంగా... ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
Published On
By nandi pathrika
*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS
*పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఓపెన్
పోలీసు... అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
Published On
By nandi pathrika
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ 