మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 

On

మహిళా మోర్చా నూతన కమిటీ
-నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 
  
నంద్యాల ప్రతినిధి. జనవరి 08. (నంది పత్రిక ):
నంద్యాల జిల్లాలో బీజేపీ మహిళా జిల్లా కమిటి ప్రకటన
భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మహిళా మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా శ్రీలక్ష్మి ని ప్రకటించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టరు.నంద్యాల జిల్లా మహిళా జిల్లా కమిటి నియామక ప్రక్రియ జరిగినది.

6b4f6725-ec96-4364-bbb2-6d1eb91e60be6b4f6725-ec96-4364-bbb2-6d1eb91e60be

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం