మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 

On

మహిళా మోర్చా నూతన కమిటీ
-నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 
  
నంద్యాల ప్రతినిధి. జనవరి 08. (నంది పత్రిక ):
నంద్యాల జిల్లాలో బీజేపీ మహిళా జిల్లా కమిటి ప్రకటన
భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మహిళా మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా శ్రీలక్ష్మి ని ప్రకటించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టరు.నంద్యాల జిల్లా మహిళా జిల్లా కమిటి నియామక ప్రక్రియ జరిగినది.

6b4f6725-ec96-4364-bbb2-6d1eb91e60be6b4f6725-ec96-4364-bbb2-6d1eb91e60be

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
:- గత ఏడాది కంటే పెరిగిన హుండీ ఆదాయం.  దేవస్థానం అధికారి సాయికుమార్ వెల్లడి.  జూపాడుబంగ్లా :ఏప్రిల్ :13: (నంది పత్రిక) రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ...
ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ వేసవి దృష్ట్యా సమయ మార్పు
ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్. ...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలు ?
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు