అమరావతి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత
Published On
By nandi pathrika
పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే
కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్
‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే
45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
Published On
By nandi pathrika
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని... కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
Published On
By nandi pathrika
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
-ఆధునిక వ్యవసాయ పద్దతులు, నూతన వంగడాలు, పంట సాగులో కొత్త మెళకువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి రైతులు అందిపుచ్చుకోవాలి
-భవిష్యత్తులో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందన్న మంత్రి
-ఆకట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్... RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు
Published On
By nandi pathrika
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు
నంది పత్రిక ఆంధ్రప్రదేశ్ (డిసెంబర్ 17):-
APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.
దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు.
గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు.
దాన్ని... అల్లు అర్జున్ అరెస్ట్
Published On
By nandi pathrika
అల్లు అర్జున్ అరెస్ట్
నంది పత్రిక ప్రతినిధి (డిసెంబర్ 13):-
పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు... కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!
Published On
By nandi pathrika
కాకినాడ :
కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!
సముద్రంలో ఛేజింగ్ సీన్
సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్
కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం
సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్
‘స్టెల్లా ఎల్’ షిప్లో 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తింపు
కాకినాడ పోర్టులో సోదాలు
కాకినాడ... రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ కార్యాలయం అమరావతి
Published On
By nandi pathrika
రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ కార్యాలయం అమరావతి===================కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చారిత్రాత్మకం
మాటలు కాదు చేతల ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వ ఘనత
మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట
రాయలసీమను అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర న్యాయ... రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ "సీ ప్లేన్"
Published On
By nandi pathrika
రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ "సీ ప్లేన్"
ఏపీలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ప్రయాణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఏపీలో తొలిసారి... ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి
Published On
By nandi pathrika
ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి- రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
-మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం
అమరావతి. నవంబర్ 06 . (నంది పత్రిక ):రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను... న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? ఒప్పుకోము'- సుప్రీంకోర్టు!
Published On
By nandi pathrika
ఆంధ్రప్రదేశ్ నంది పత్రిక (నవంబర్ 05):- ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది.
ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై స్పందించాలని బార్... వరద బాధితులకు మెగా రిలీఫ్ మెటీరియల్ పంపిణీ
Published On
By nandi pathrika
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 06. (నంది పత్రిక ):విజయవాడ రెడ్క్రాస్ రాష్ట్ర కార్యాలయంలో వరద బాధితులకు మెగా రిలీఫ్ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ లపాల్గొన్నరు.ఇటీవల తీవ్ర వరదల్లో చిక్కుకున్న విజయవాడలోని న్యూ రాజీవ్ నగర్లో వరద బాధిత కుటుంబాలలో గుర్తించిన 1100... 