ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

On

32856442-01e1-4fde-a0b4-fc5547c917f7
బేతంచెర్ల  ( నందిపత్రిక )
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 19 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని బేతంచెర్ల పట్టణం పాత బస్ స్టాండ్ సెంటర్ భారత్ బేకరీ దగ్గర ప్రజాశక్తి విలేఖరి జి.వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు ఇ. వెంకటేశ్వర గౌడ్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ జర్నలిజం ఈ దేశంలో,ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పాత్రికేయులు ఇంకా ఐక్యమై ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటాలన్నారు. ఎపి డబ్ల్యూజెఎఫ్ బేతంచెర్ల మండల కార్యదర్శి వై. నాగమధు పాత్రికేయుల నుద్దేశించి మాట్లాడారు. సీనియర్ పాత్రికేయులు & ఆడ్వకేట్ నందిపల్లె నారాయణ జర్నలిస్టుల సమస్యలపై సమావేశంలో మార్లాడారు.పాత్రికేయులకు ఏపీ. డబ్ల్యూజెఎఫ్ 19 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో ఉదయం పత్రికా విలేఖరి డి.దస్తగిరి, ఉత్తేజిత పత్రిక విలేఖరి కె.సుబ్బరాయుడు, సాక్షి విలేఖరి పి.భూపాల్ నాయుడు,తెలుగుప్రభ విలేఖరి వి.  సుబ్బరాయుడు, విశాలాంధ్ర విలేఖరి బండ రాముడు, బిఆర్కె.నాగరాజు, సుధీర్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం