District News
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్

నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్ నంద్యాల జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు  జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్

 నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్ గాజులపల్లెలో  131 డిఏపి బస్తాలు సీజ్   మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో  దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి

నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి నాల్గవ విడత  ప్రతిష్టాత్మకం గా  “ మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమం నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
Read More...
District News  నంద్యాల  

ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్

ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్   పొలం ఆన్లైన్ ఎక్కించేందుకు 50,000 లంచం డిమాండ్. జూపాడుబంగ్లా రైస్ మిల్లు దగ్గర డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.   జూపాడు బంగ్లా జులై 31 (నంది పత్రిక) జూపాడుబంగ్లా మండలంలో ఆత్మకూర్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ అనే వ్యక్తిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది   *గ్రామాలు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం*    *స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుదాం*    *వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, దేవేంద్రప్ప, నాయకులు ఉమాపతి నాయుడు*    ఆదోని ప్రతినిధి,జులై 15, నంది న్యూస్: రాష్ట్రంలో రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చిందని, ఏపీ సీడ్ చైర్మన్, అబ్జర్వర్ ధర్మవరం సుబ్బారెడ్డి, కురువ కార్పోరేషన్ చైర్మన్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.

సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు ప్రజా ఉద్యమం. నంద్యాల ప్రతినిధి. జులై 14. నంది పత్రిక:సూపరిపాలన తొలి అడుగు 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రాష్ట్ర న్యాయ,మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి .ఫరూక్,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, రాష్ట్ర యువ...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి

కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి -కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలి నంద్యాల ప్రతినిధి. జూలై 12 . (నంది పత్రిక ):రాష్ట్రవ్యాప్తంగా  మున్సిపాలిటీ లలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకొని కార్మికులకు  సహకరించాలని...
Read More...
Andhra Pradesh  District News  కర్నూలు  

సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...

సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...    కర్నూల్ డిఎస్పి జె .బాబు ప్రసాద్ కర్నూల్ డిఎస్పీ ఆఫీస్ లో నిందితుల వివరాలను మీడియాకి వెల్లడించిన డీఎస్పీ. నేరానికి ఉపయోగించిన కత్తులు , బైకులు స్వాధీనం. కర్నూలు నంది పత్రిక.....సూదిరెడ్డి పల్లె గ్రామములొ 01.07.2025 వ తేదీన రాత్రి సుమారు 7.45 నిమిషాలకు కురువ శేషన్న అనే వ్యక్తి తనకూతురు శకుంతల ఇంటిలోని బెడ్...
Read More...
Andhra Pradesh  District News  నంద్యాల  

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రోజున అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి పెరుమాళ్ళ...
Read More...

Advertisement