న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
On
రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
-పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు
-55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ
-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి . డిసెంబర్ 04 . :కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను 55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 May 2026 17:36:56
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి*
• పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు • మధ్యాహ్న భోజనానికి...

Comment List