న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

On

రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

-పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు

-55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ

-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి . డిసెంబర్ 04  . :కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను  55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన  ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.1fa53a99-1915-4b73-a595-14549fbbc28b

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు. రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో, ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయడం మైనది.ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు సి...
రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.
నంద్యాల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 
దొంగలు బాబోయ్ దొంగలు సేవా కార్యక్రమాల్లో స్టువర్టుపురం దొంగలు . 
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు