న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

On

రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు

-పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు

-55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ

-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి . డిసెంబర్ 04  . :కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను  55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన  ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.1fa53a99-1915-4b73-a595-14549fbbc28b

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
-ఇమాములు, మౌజన్ లకు 24 గంటల వ్యవధిలో  అకౌంట్లకు గౌరవ వేతనం జమ -చంద్రబాబు మైనారిటీ ల పక్షపాతి -హామీలను నెరవేర్చడమే లక్ష్యం  -రాష్ట్ర న్యాయ, మైనారిటీ...
జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 
శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
ఇన్ స్పయిర్ మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల హవా