కడప
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అనంతపూర్ లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం
Published On
By nandi pathrika
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు సెప్టెంబర్ 11 ప్రతినిధి
కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల హామీలు పూర్తి చేసి నేపథ్యంలో బుధవారం అనంతపురంలో జరుపుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు... ప్రమాదకరంగా నిండుగా ప్రవహిస్తున్న నీలాపురం వంక
Published On
By nandi pathrika
నీలాపురం తండాకు ఆగిపోయిన రాకపోకలు
వంక మీద కల్వర్టు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తాండవాసులు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవ తీసుకొని వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న నీలాపురం గ్రామ ప్రజలు మరియు తండావాసులు
దువ్వూరు సెప్టెంబర్ 11 పల్లె వెలుగు ప్రతినిధి... టిఎన్సీ నాగేంద్ర, సీవో చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
Published On
By nandi pathrika
కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26 డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు... అన్నమయ్య జిల్లా కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
Published On
By nandi pathrika
అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
✅రాయచోటి ఆగస్టు
అన్నమయ్య జిల్లా
కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.
25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు,... కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
Published On
By nandi pathrika
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన
కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక):
కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు... పదవి విరమణ ఘన సన్మానం
Published On
By nandi pathrika
రిటైర్డ్ తహసిల్దార్ జి. వెంకటేశ్వర్లు తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత
Published On
By nandi pathrika
పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే
కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్
‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే
45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి... సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు
Published On
By nandi pathrika
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు
రాజుపాలెం నంది పత్రిక ప్రతినిధి మే 6
ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వెంగలాయపల్లి గ్రామం ఫోటోలో ఉన్న పారుమంచాల సుబ్బరాయుడు వయస్సు 37
తండ్రి పేరు: దస్తగిరి
ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే ఫోన్ నెంబర్ 8790097957, 8688358147 తెలియజేయగలరు రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
Published On
By nandi pathrika
యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యం...
కడప చీప్ బ్యూరో మే 2 నంది పత్రిక
ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న జి ఆర్ పి ఎఫ్ పోలీసులు
ఎటువంటి బిల్లు లేకుండా రైల్లో పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్ద... అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డా...! - దువ్వూరు గడ్డ
Published On
By nandi pathrika
దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11
రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం... 