Telangana
Andhra Pradesh  Telangana  District News  నంద్యాల  

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు *రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన...
Read More...
Andhra Pradesh  Telangana  National  District News 

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్   (నంది పత్రిక బ్యూరో సినిమా)    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:- దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి...
Read More...
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...
Telangana  District News 

మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.

మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి. కేసముద్రం, ఏప్రిల్ 26(నంది పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి సారథి పిలుపునిచ్చారు. శనివారం కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండ లోని కొత్తూరు లో సిపిఐ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి విజయ సారధి మాట్లాడుతూ కేంద్ర...
Read More...
Telangana  National  District News  నంద్యాల  

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి

రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి -జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 24 . (నంది పత్రిక ):రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో...
Read More...
Telangana  District News 

ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గేదె మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గేదె మృతి కేసముద్రం, ఏప్రిల్ 24(నంది పత్రిక): ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని కల్వల, కొత్తూరు శివారులో చోటు చేసుకుంది. కొత్తూరు శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు లో టెన్షన్ విద్యుత్ లైను తెగిపడగా కొత్తూరు గ్రామానికి చెందిన శీలం వెంకన్నకు చెందిన గేదె మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై...
Read More...
Telangana  National  District News 

బండారుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు*

బండారుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు*   మిల్లర్లతో సిండికేట్ అయిన లక్ష్మీ గణపతి రైతు సంఘం   ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 21( నంది పత్రిక) ములుగు జిల్లా బండారిపల్లి గ్రామంలోని రైతులు ఆరుకాలం పండించిన పంటకు మధ్యధరా ప్రకటించిన ప్రభుత్వం రైతు సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడము ప్రభుత్వానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. రైతు సంఘ సభ్యులు అభివృద్ధి చెందుతారని...
Read More...
Telangana 

ములుగు శారద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ములుగు శారద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం    ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 20( నంది పత్రిక )ములుగు జిల్లా సర్వాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో శారదా మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు మరియు ఉచిత కంటి వైద్య శిబిరం ను సర్వాపూర్ గ్రామంలో నిర్వహించి గా మొత్తం 120కు పైగా మందికి పరీక్షలు చేయగా అందులో 42 మందికి...
Read More...
Telangana  District News 

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్      ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక ) భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వెంకటాపూర్ మండల కేంద్రం లో శుక్రవారం నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సు కు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర...
Read More...
Telangana  District News 

గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 

గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్    ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 15 ( నంది పత్రిక )   ములుగు మండలంలోని రామ్ నగర్ తండా శివారులో గుడుంబా తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేయడం జరిగింది ఇట్టి దాడులలో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం 1)...
Read More...
Telangana  District News 

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి దళిత పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి.. అని గుర్తిండిపోయేలా చట్టం చేశారు     అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి...  అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.....   జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్                                                 ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 14 ( నంది పత్రిక )   భారతరాజ్యాంగ నిర్మాత దళితుల...
Read More...

Advertisement