Telangana
Telangana  District News 

ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకం కూల్చివేత

ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకం కూల్చివేత పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు భూపాలపల్లి జూన్ 21 పల్లె వెలుగు ప్రతినిధి: గణపురం మండల కేంద్రంలోని దక్షిణముగా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనపసముద్రం సరస్సు కట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 5న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
Read More...
Telangana  District News 

ఉలిక్కి పడిన వెలిశాల..

ఉలిక్కి పడిన వెలిశాల.. మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్..- నేలకొరిగిన మావోయిస్టు నేత గాజర్ల రవి..- శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు.. భూపాలపల్లి జూన్ 18 పల్లె వెలుగు ప్రతినిధి : జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా,...
Read More...
Telangana  District News 

అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ములుగు జిల్లా.

అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ములుగు జిల్లా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు. మిస్ వరల్డ్ సుందరి మనలను ఆకట్టుకున్న రామప్ప శిల్పాలు. జిల్లా అధికారులు చేస్తున్న సేవలను మరవలేము. 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ..... రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.   ములుగు ములుగు...
Read More...
Telangana  International  District News 

పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు   హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....    ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :   ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కుంజం...
Read More...
Telangana  District News 

అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్

అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్   ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 26 : ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఆయా...
Read More...
Andhra Pradesh  Telangana  District News 

అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం 

అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం  ప్రజా ప్రతినిధులు, చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి సామాజికంగా, ఆర్ధికంగా వైద్య పరంగా సహాయపడాలని వేడుకోలు    దిక్కుతోచని పరిస్థితులలో నిరుపేద కుటుంబం  సోమవారం మే 19 నా బాధితుడి తల్లి బొజ్జ సుగుణ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.   ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 19  గోవిందరావు పేట మండలం...
Read More...
Andhra Pradesh  Telangana  District News  నంద్యాల  

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు *రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన...
Read More...
Andhra Pradesh  Telangana  National  District News 

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్   (నంది పత్రిక బ్యూరో సినిమా)    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మే 04:- దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడెపల్లె లోని వారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి...
Read More...
Andhra Pradesh  Telangana  National  International 

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....

తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు.... హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,510 ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.95,500కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్,...
Read More...
Telangana  District News 

మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.

మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి. కేసముద్రం, ఏప్రిల్ 26(నంది పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి సారథి పిలుపునిచ్చారు. శనివారం కేసముద్రం మండలంలోని పెద్ద మోరి తండ లోని కొత్తూరు లో సిపిఐ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి విజయ సారధి మాట్లాడుతూ కేంద్ర...
Read More...

Advertisement