నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్

On

గాజులపల్లెలో  131 డిఏపి బస్తాలు సీజ్

955dbe17-2a95-4dda-aa00-ad4753fdfb28
 మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో  దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం నందు ప్రభుత్వం నిర్ణయించిన డిఎపి  ధర రూ.1350 కాగా 1400  రూపాయలకు అమ్మినట్లు  అధిక ధరకు విక్రయించినట్లుగా నిర్ధారించుకొని ఈసీ ఆక్ట్ 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం 6ఏ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.సదరు దుకాణం నందు  176,850 రూపాయల విలువగల  డి ఏ పి ఎరువులు సీజ్ చేయడం జరిగిందన్నారు.మరియు రూ.10926 యూరియా ఎరువులు అమ్మకాలు నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు.తదుపరి చర్య నిమిత్తము ఉన్నతాధికారులకు 6ఎ కేసు రిపోర్టు పంపిస్తామని తెలిపారు.ఈ తనిఖీలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ వెంకట ప్రసాద్  వారి సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.