#journalist #crimealert #news #reporter
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పురుగు మింగి చిన్నారి మృతి
Published On
By nandi pathrika
నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక... నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం
Published On
By nandi pathrika
• నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్• ప్రైవేటు సంస్థలకు ఎస్టీపీల నిర్వహణ• ఖేలో ఇండియా పనులకు ప్రతిపాదనలు పంపండి • గ్రీన్ సిటీ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయండి • ఎస్ఎస్ ట్యాంకు వద్ద 135 ఎకరాల భూమికి సర్వే
నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా... జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు,ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి
Published On
By nandi pathrika
నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 05 . (నంది పత్రిక ):రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు,ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు.మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఐరా లోని... ఏసీబీ అధికారుల దాడులు - పట్టుబడ్డ ఆర్డిఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్
Published On
By nandi pathrika
పొలం ఆన్లైన్ ఎక్కించేందుకు 50,000 లంచం డిమాండ్. జూపాడుబంగ్లా రైస్ మిల్లు దగ్గర డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
జూపాడు బంగ్లా జులై 31 (నంది పత్రిక) జూపాడుబంగ్లా మండలంలో ఆత్మకూర్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆర్ రమేష్ అనే వ్యక్తిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.
Published On
By nandi pathrika
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క).
ములుగు జిల్లా ప్రతినిధి జులై 18
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని... 