సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.

On

ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు ప్రజా ఉద్యమం.

IMG-20250714-WA0042

నంద్యాల ప్రతినిధి. జులై 14. నంది పత్రిక:సూపరిపాలన తొలి అడుగు 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రాష్ట్ర న్యాయ,మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి .ఫరూక్,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకుడు ఎన్ ఎం డి.ఫయాజ్ ఆదేశాలతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు పాల్గొని ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో వార్డులో అమలు చేసిన సంక్షేమ పధకాలు మరియు అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకొని మై టీడీపీ యాప్ ద్వార నమోదు చేసుకొని ఆ సమస్యలను త్వరలోనే మా మంత్రి ఎన్ ఎం డి.ఫరూక్, వారి కుమారులు ఫిరోజ్,ఫయాజ్ ల ద్వారా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు,చిన్న రాముడు, ఉజార్ బాష,ధనుంజయుడు,శంకర్ తదితర టీడీపీ నాయకులు, బూత్ ఇంచార్జ్ లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది రాక్షస పాలన పోయింది.... చంద్రన్న రాజ్యం వచ్చింది
  *గ్రామాలు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం*   *స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుదాం*   *వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, దేవేంద్రప్ప, నాయకులు ఉమాపతి నాయుడు*
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం.
కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంత సహకరించాలి
సూది రెడ్డి పల్లె హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు...
రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి
ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక