మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
On
మిడుతూర్ జూన్ 13 (నంది పత్రిక)కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందరు. ఆయన మరణం పత్రికా రంగానికి ప్రజాసేవకు వారి కుటుంబానికి ప్రజాసంఘాలకు తీరనిలోటని సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు, ఐస కార్యదర్శి నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తాపత్రిక యాజమాన్యం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు K.సోమన్న, బి రామకృష్ణ, ఈ భాస్కర్ గౌడ్,వి సుధాకర్, ఎస్ బి బి, మల్లేశ్వరమ్మ, లక్ష్మీదేవి, V ఏసన్న,తదితరులు సంతాపం తెలియజేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 13:29:47
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
Comment List