మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు

On

IMG-20250613-WA0025

 మిడుతూర్ జూన్ 13 (నంది పత్రిక)కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందరు. ఆయన మరణం పత్రికా రంగానికి ప్రజాసేవకు వారి కుటుంబానికి ప్రజాసంఘాలకు తీరనిలోటని సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు, ఐస కార్యదర్శి నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తాపత్రిక యాజమాన్యం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు K.సోమన్న, బి రామకృష్ణ, ఈ భాస్కర్ గౌడ్,వి సుధాకర్, ఎస్ బి బి, మల్లేశ్వరమ్మ, లక్ష్మీదేవి, V ఏసన్న,తదితరులు సంతాపం తెలియజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దొంగలించి దొరికిపోయారు. దొంగలించి దొరికిపోయారు.
  నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
ఎన్‌.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి 
ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!
బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 
టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు