నర్సాపురం, ముత్తలూరు గ్రామాలలో ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఆకస్మిక తనిఖీలు
On
రుద్రవరం ప్రతినిధి మే 28 (నంది పత్రిక):
బుధవారం ఎంపీడీవో భాగ్యలక్ష్మి రుద్రవరం మండలం నర్సాపురం మరియు ముత్తలూరు గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో శానిటేషన్ పరిస్థితులను పరిశీలించి తగిన సూచనలు అందించారు. అలాగే, యోగా రిజిస్ట్రేషన్, వివిధ ప్రభుత్వ పథకాలపై సర్వేలు మరియు సంబంధిత రికార్డుల పరిశీలన నిర్వహించారు. అన్ని కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 May 2025 23:07:31
కొరాపూట్లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు
హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....
ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే...
Comment List