నర్సాపురం, ముత్తలూరు గ్రామాలలో ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఆకస్మిక తనిఖీలు

On

GridArt_20250528_211402729

రుద్రవరం ప్రతినిధి మే 28 (నంది పత్రిక):

బుధవారం ఎంపీడీవో భాగ్యలక్ష్మి రుద్రవరం మండలం నర్సాపురం మరియు ముత్తలూరు గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో శానిటేషన్ పరిస్థితులను పరిశీలించి తగిన సూచనలు అందించారు. అలాగే, యోగా రిజిస్ట్రేషన్, వివిధ ప్రభుత్వ పథకాలపై సర్వేలు మరియు సంబంధిత రికార్డుల పరిశీలన నిర్వహించారు. అన్ని కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News