మృతుని కుటుంబాన్ని పరామర్శ. ఎమ్మెల్యే గిత్త జయసూర్య
On
జూపాడుబంగ్లా జూన్ 5 (నంది పత్రిక) మండల కేంద్రంలోని కాసనగర్ గ్రామానికి చెందిన భాష పోవు చిన్న రాములు హార్ట్ స్టొక్ తో మరణించిన విషయము తెలిసిన వెంటనే కాషానగర్ వెళ్లి భాష పోగు చిన్న రాముడు పార్థవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, రవికుమార్ యాదవ్, షాలు సుబ్బన్న, నరసింహ, శేఖర్, చిన్న సామన్న, మనీ, రాజశేఖర్,రాముడు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 13:29:47
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
Comment List