మున్సిపల్ కార్యాలయం లోని టాయిలెట్స్ లలో కంపు... కంపు.... దుర్గంధ భరితం.
On
*నంద్యాల ప్రతినిధి:: ఏప్రిల్ 30 (నంది పత్రిక)*
*స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో గత వారం రోజులుగా బాత్రూంలో నీళ్లు లేక తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు...*
*మహిళా సిబ్బంది బాత్రూంలో నీరు లేక నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది*....*మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలకు నీళ్లు లేక పది రోజులు గడుస్తున్న తగిన చర్యలు తీసుకోవడంలో మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు*...*మున్సిపల్ కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే పట్టణంను ఏ విధంగా చక్క పెడతారో మరి అధికారులకే తెలియాలి...**
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 May 2025 20:52:39
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*
రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):
రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
Comment List