కొక్కెరంచ గ్రామంలో కార్డెన్ సర్చ్

On

GridArt_20250604_214801774

కొత్తపల్లి- నంది పత్రిక : మండల పరిధిలోని కొక్కెరంచ గ్రామంలో బుధవారం ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐలు జయశేఖర్. సురేష్లతో కలసి కార్డెన్ సర్చ్ చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఎవ్వరుకూడా మధ్యం విక్రయించ కూడదన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సోదాలలో భాగంగా గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసగౌడ్ అనే వ్యక్తినుంచి 60 మధ్యం క్వాటర్బాటిల్లను స్వాదీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా నిర్వహకున్ని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసి రిమాండ్ పంపించామని చెప్పారు. అందులో భాగంగానే 14 ద్విచక్రవాహనాల దృవపత్రాలను పరిశీలించామని చెప్పారు. వాహనదారులు తప్పకుండా అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆన్లైన్మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, మహిళపై అఘాయిత్యాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. సోదాలలో సిబ్బంది పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దొంగలించి దొరికిపోయారు. దొంగలించి దొరికిపోయారు.
  నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
ఎన్‌.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి 
ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!
బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 
టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు