<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/nandyala-district-update-news-viral/tag-121" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>Nandyala district update news viral - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/tag/121/rss</link>
                <description>Nandyala district update news viral RSS Feed</description>
                
                            <item>
                <title>ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);"><span>బనగానపల్లె </span>ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ..</span></strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/mega-rally-against-plastic/article-714"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_6967.jpeg" alt=""></a><br /><div><span> </span></div>
<div><strong>28.12.24.</strong></div>
<div> </div>
<div><strong>• నేడు బనగానపల్లెలో రాష్ట్ర రోడ్లు &amp; భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్థన్ రెడ్డి.. ఆయన సతీమణి బీసీ ఇందిర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ..</strong></div>
<div> </div>
<div><strong>• ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా.. నేటి ఉదయం 10 గంటలకు ‘నా బనగానపల్లె - నా ఆరోగ్యం‘ పేరుతో భారీ మెగా ర్యాలీ..</strong></div>
<div> </div>
<div> </div>
<div><strong>• ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి</strong></div>
<div> </div>
<div><strong>• ఈ మెగా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేయనున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు..</strong></div>
<div> </div>
<div><strong>• ఇటీవల కాలంలో బీసీ ఇందిర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ, పెద్ద ఎత్తున చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు..</strong></div>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/mega-rally-against-plastic/article-714</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/mega-rally-against-plastic/article-714</guid>
                <pubDate>Sat, 28 Dec 2024 09:52:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_6967.jpeg"                         length="82474"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి</span></strong></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలను పరిష్కరించండి</strong></span><br />  <img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241221_211259.jpg" alt="IMG_20241221_211259" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 21. (నంది పత్రిక ):</span>రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల ప్రగతిని సమీక్షిస్తూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించదగ్గ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి సంబంధిత నివేదికలను పంపాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో పరిష్కరించిన వాటిలో ఉత్తమైన పరిష్కారాలుగా గుర్తించిన</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/register-online-every-application-received-in-revenue-conferences/article-707"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241221_211259.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి</span></strong></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలను పరిష్కరించండి</strong></span><br /> <img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241221_211259.jpg" alt="IMG_20241221_211259" width="2048" height="1365"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 21. (నంది పత్రిక ):</span>రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల ప్రగతిని సమీక్షిస్తూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించదగ్గ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి సంబంధిత నివేదికలను పంపాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో పరిష్కరించిన వాటిలో ఉత్తమైన పరిష్కారాలుగా గుర్తించిన వాటి వివరాలను పంపాలని ఆర్డిఓలను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ప్రతి ఒక్క అర్జీని నిర్ణీత వ్యవధిలోపల తప్పనిసరిగా పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటివరకు పరిష్కార నివేదికలో ఇవ్వని మండలాలు సంబంధిత పరిష్కార వివరాల నివేదికలు త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.  ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కార మార్గాన్ని సూచించాలన్నారు. ఆర్డీఓ, తాసిల్దార్ కార్యాలయాల్లో రికార్డు రూములు సక్రమంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలు వాటి ఎండార్స్మెంట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నందువల్ల ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా నిర్ణీత వ్యవధి లోపల పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కారంలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులకు పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇతర పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, అన్ని మండలాల తాసిల్దారులు, మండల స్పెషల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/register-online-every-application-received-in-revenue-conferences/article-707</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/register-online-every-application-received-in-revenue-conferences/article-707</guid>
                <pubDate>Sat, 21 Dec 2024 21:16:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241221_211259.jpg"                         length="163604"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241219_181727.jpg" alt="IMG_20241219_181727" width="1200" height="1152" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 19. (నంది పత్రిక ): </span>నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ, నేరవాడలో ఎన్ఎస్డీసీ (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) స్పాన్సర్డ్ స్కిల్ కోర్సుల సర్టిఫికేట్ ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డొమైన్ స్పెషలిస్ట్, డేటా క్వాలిటీ అనలిస్ట్, మరియు డిజైన్ ఇంజినీర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన 206 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.కార్యక్రమానికి శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ డాక్టర్ ఎం.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, "ఈ కోర్సులు నేటి సాంకేతిక యుగంలో యువతకు ఆర్థిక స్వావలంబన సాధించే మార్గంలో ఒక పెద్ద అడుగుగా నిలుస్తాయి.విద్యార్థుల ఈ సాధనతో కళాశాల గర్విస్తోంది," అని అన్నారు.కోర్సు సమన్వయకర్త డాక్టర్ జి.సౌమ్య మాట్లాడుతూ, "ఇటువంటి నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను తెరవడానికి దోహదం చేస్తాయి. ఈ</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/skill-trainings-will-contribute-to-international-level-opportunities-for-students/article-705"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241219_181727.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241219_181727.jpg" alt="IMG_20241219_181727" width="2048" height="1152"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 19. (నంది పత్రిక ): </span>నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ, నేరవాడలో ఎన్ఎస్డీసీ (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) స్పాన్సర్డ్ స్కిల్ కోర్సుల సర్టిఫికేట్ ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డొమైన్ స్పెషలిస్ట్, డేటా క్వాలిటీ అనలిస్ట్, మరియు డిజైన్ ఇంజినీర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన 206 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.కార్యక్రమానికి శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ డాక్టర్ ఎం.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, "ఈ కోర్సులు నేటి సాంకేతిక యుగంలో యువతకు ఆర్థిక స్వావలంబన సాధించే మార్గంలో ఒక పెద్ద అడుగుగా నిలుస్తాయి.విద్యార్థుల ఈ సాధనతో కళాశాల గర్విస్తోంది," అని అన్నారు.కోర్సు సమన్వయకర్త డాక్టర్ జి.సౌమ్య మాట్లాడుతూ, "ఇటువంటి నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను తెరవడానికి దోహదం చేస్తాయి. ఈ విజయవంతమైన శిక్షణా కార్యక్రమానికి మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు," అని తెలిపారు.</strong></p>
<p><strong>విద్యార్థులను శిక్షణనిచ్చిన శిక్షకుల జాబితాలో శిక్షకులు రాంబాబు, జావిద్ బాషా,శిక్షకులు వీ.ఎల్.చైతన్య, ఎం.శర్మిలాదేవి, పీ.భాస్కర్,శిక్షకురాలు వి.నాగమణి లు ఉన్నారు. వీరు తమ అనుభవంతో విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందించారు.మొత్తం 240 మంది విద్యార్థులలో 206 మంది ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేయగా, ఈ సంఖ్య కోర్సుల విజయాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యార్థులు పొందిన నైపుణ్యాలు వారికి భారతీయ మరియు అంతర్జాతీయ ఐటీ మార్కెట్లో మంచి అవకాశాలు కల్పిస్తాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ, "ఈ శిక్షణా కార్యక్రమం నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి, రాబోయే సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి నన్ను సిద్ధం చేసింది," అని చెప్పారు.ఈ కార్యక్రమం విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఒక నూతన మార్గాన్ని చూపించింది. విద్యార్థులు, శిక్షకులు, మరియు నిర్వహకుల కృషి ఈ విజయానికి నాంది పలికింది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/skill-trainings-will-contribute-to-international-level-opportunities-for-students/article-705</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/skill-trainings-will-contribute-to-international-level-opportunities-for-students/article-705</guid>
                <pubDate>Thu, 19 Dec 2024 18:19:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241219_181727.jpg"                         length="158891"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96  ఫిర్యాదులు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96  ఫిర్యాదులు</span></strong><br />-<strong><span style="color:rgb(132,63,161);">విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం</span></strong>-</p>
<p><strong><span style="color:rgb(230,126,35);">నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా </span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241216_210344.jpg" alt="IMG_20241216_210344" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల క్రైమ్ . డిసెంబర్ 16. (నంది పత్రిక ):</span>నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)  కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి *96* ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో  సమస్యలను</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/96-complaints-to-the-police-public-grievance-redressal-platform-programme/article-699"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241216_210344.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96  ఫిర్యాదులు</span></strong><br />-<strong><span style="color:rgb(132,63,161);">విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం</span></strong>-</p>
<p><strong><span style="color:rgb(230,126,35);">నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా </span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241216_210344.jpg" alt="IMG_20241216_210344" width="2048" height="1365"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల క్రైమ్ . డిసెంబర్ 16. (నంది పత్రిక ):</span>నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)  కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి *96* ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో  సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/96-complaints-to-the-police-public-grievance-redressal-platform-programme/article-699</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/96-complaints-to-the-police-public-grievance-redressal-platform-programme/article-699</guid>
                <pubDate>Mon, 16 Dec 2024 21:12:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241216_210344.jpg"                         length="120253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం</title>
                                    <description>
                        <![CDATA[<p><br /></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/the-objective-is-comprehensive-development-of-the-district/article-694"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241210_203308.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం</span></strong></p><p>-<strong><span style="color:rgb(132,63,161);">జిల్లా ఇంచార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్</span></strong></p><p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241210_203308.jpg" alt="IMG_20241210_203308" width="2048" height="1366"></img></p><p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల బ్యూరో. డిసెంబర్ 10. (నంది పత్రిక ):</span>జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా సర్వతోముఖఅభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక &amp; వాణిజ్య పన్నులు మరియు మంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా మంత్రులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనములు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లతో కలిసి సుదీర్ఘ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం  నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరితారెడ్డి,  బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన బాధ్యతలను గుర్తించుకొని జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ లో ఉందని  గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు సమిష్టి కృషి చేయాలని మంత్రి తెలిపారు. సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు సరైన నాయకున్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారన్నారు. లేనిపక్షంలో వెండి లెటర్ పై ఉన్న రాష్ట్రం అధఃపాతాళానికి వెళ్లిపోయే ప్రమాదం జరిగేదన్నారు. దాదాపు లక్ష 32 వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రివర్గం శక్తికి మించి పనిచేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగా అధికారులందరూ సహకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆగిపోయిన 73 పథకాలను ఆరు వేల కోట్ల రూపాయలతో పునరుద్ధరించామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజావసరలకు ఉపయోగపడే పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని పరుగుపెట్టే దిశలో కమిట్మెంట్తో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో వరి, ఇతర ధాన్యపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వమే ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలలో రైతులకు సంబంధిత మొత్తాలను అందజేస్తామన్నారు. రైస్ మిల్లు ట్రేడర్లతో సమావేశం నిర్వహించి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ చేసే రైతులకు సంబంధిత కంపెనీల ప్రతినిధులను పిలిపించి ఆయిల్ ఫామ్స్ సాగు దిగుబడి లాభాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. శాసన సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను ప్రత్యేక లేడ్జర్ బుక్ లో నమోదు చేసుకొని సాధ్యాసాధ్యాలపై శాసనసభ్యులకు తిరిగి వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో పని చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తూ 65 వేల ఎకరాలలో ఉన్న ఫ్రీ హోల్డ్ భూములపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. ఆళ్లగడ్డ నంద్యాల, పట్టణాల్లో కేసి కెనాల్ ఆధీనంలో ఉన్న భూముల ఆక్రమణపై కమిటీ ఏర్పాటు చేసి పూర్తీ స్థాయిలో వివరించాలన్నారు.*</strong></p><p><strong>*రాష్ట్ర రోడ్లు భవనములు, మౌలిక సదుపాయాలు పెట్టబడులు శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందని సంక్షేమము అభివృద్ధి సమానంగా తీసుకొని సమాన స్థాయిలో తీసుకొని పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ సహకరించాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. జాతీయా రహదారులు, రైల్వే, సాగు నీటి ప్రాజెక్ట్ లకు అవసరమైన భూసేకరణకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలన్నారు. శాసనసభ్యులు సూచించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు చేయాలని సూచించారు. రానున్న వేసవి నీ దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సిసి రోడ్లు, గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసి 50 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు.*</strong></p><p><strong>*రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమావేశంలో శాసనసభ్యులు సూచించిన సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా చర్చించామని ప్రభుత్వం పని చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెప్పట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.రాబోయే ఒకటి,రెండు సంవత్సరాలు ఇబ్బందికరంగా వుతుందని వున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళలన్నారు.*</strong></p><p><strong>*జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  సమగ్రంగా వివరించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు కూడా వన్ బి రికార్డులు తీసుకొని పంటరనాల మంజూరు చేయాలని అన్ని బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రికి వివరించారు. ఉపాధి హామీ పధకం క్రింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులను అన్ని మండలాలకు సమాన స్థాయిలో విభజించి రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.*</strong></p><p><strong>*డోన్ శాసన సభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో తాగు నీటి నివారణకు గోరుకల్లు రిజ్వయర్ నుండి చేపట్టిన తాగు నీటి పైప్ లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తిచేయాలని మంత్రిని కోరారు.*</strong></p><p><strong>*ఆత్మకూరు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు.*</strong></p><p><strong>*ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పూర్తిచేసి 20 గ్రామాలకు నీరు అందించాలని మంత్రిని కోరారు*</strong></p><p><strong>*పాణ్యం శాసనసభ్యులు గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ గడివేముల మండలంలో పంట నష్టపోయిన సోయాబీన్ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/the-objective-is-comprehensive-development-of-the-district/article-694</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/the-objective-is-comprehensive-development-of-the-district/article-694</guid>
                <pubDate>Tue, 10 Dec 2024 20:38:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241210_203308.jpg"                         length="181389"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>స్వరాజ్ నగర్ లోని   ఓ జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో భారీ చోరీ</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">స్వరాజ్ నగర్ లోని   ఓ జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో భారీ చోరీ</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">10 తులాల బంగారు, 70 వేల నగదు, ఓ స్కూటీని ఎత్తుకెళ్లిన దొంగలు</span></strong></p>
<p>  <strong><span style="color:rgb(186,55,42);">వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణవాసులు</span></strong></p>
<p>  <span style="color:rgb(230,126,35);"><strong>కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241209_211123795.jpg" alt="GridArt_20241209_211123795" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">ఆత్మకూరు డిసెంబర్ 09 నంది పత్రిక</span></strong></p>
<p><strong>ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్ నగర్ కాలనీ లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి 10 తులాల బంగారు, 70 వేల నగదుతో సహా ఓ స్కూటీని దొంగలు ఎత్తుకొని వెళ్లారు. ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆదిలక్ష్మి ఆదివారం సెలవు దినం కావడంతో పని నిమిత్తం ఇంట్లో అందరూ ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లారు తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/heavy-theft-in-the-house-of-a-junior-assistant-in/article-693"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/gridart_20241209_211123795.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">స్వరాజ్ నగర్ లోని   ఓ జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో భారీ చోరీ</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">10 తులాల బంగారు, 70 వేల నగదు, ఓ స్కూటీని ఎత్తుకెళ్లిన దొంగలు</span></strong></p>
<p> <strong><span style="color:rgb(186,55,42);">వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణవాసులు</span></strong></p>
<p> <span style="color:rgb(230,126,35);"><strong>కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241209_211123795.jpg" alt="GridArt_20241209_211123795" width="2048" height="1638"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">ఆత్మకూరు డిసెంబర్ 09 నంది పత్రిక</span></strong></p>
<p><strong>ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్ నగర్ కాలనీ లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి 10 తులాల బంగారు, 70 వేల నగదుతో సహా ఓ స్కూటీని దొంగలు ఎత్తుకొని వెళ్లారు. ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆదిలక్ష్మి ఆదివారం సెలవు దినం కావడంతో పని నిమిత్తం ఇంట్లో అందరూ ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లారు తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇళ్లను నిర్మించుకున్నప్పటికీ చిన్నపాటి ఖరీదైనటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని,  సీసీ కెమెరాల ఉపయోగాలపై పలు మార్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంటి యజమానులలో మార్పు రావడంలేదని ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయ అన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/heavy-theft-in-the-house-of-a-junior-assistant-in/article-693</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/heavy-theft-in-the-house-of-a-junior-assistant-in/article-693</guid>
                <pubDate>Mon, 09 Dec 2024 21:14:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241209_211123795.jpg"                         length="142363"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో యువతకి నిప్పంటించిన ప్రేమోన్మాది</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం</span></strong><img src="https://www.nandipatrika.com/media/2024-12/99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c.jpeg" alt="99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c" width="231" height="311" /></p>
<p>  </p>
<p><strong>నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం.వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17)ఇంట్లో  పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లహరి అరవకుండా నోట్లో బట్టలు కుక్కి తాను కూడా నిప్పు అంటించుకుని ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు.రాఘవేంద్ర ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేస్తుండగా తప్పించుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/in-nandikotkur-byreddy-nagar-the-youth-set-fire-to-love/article-692"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c.jpeg" alt=""></a><br /><p> </p>
<p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం</span></strong><img src="https://www.nandipatrika.com/media/2024-12/99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c.jpeg" alt="99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c" width="231" height="311"></img></p>
<p> </p>
<p><strong>నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం.వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17)ఇంట్లో  పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లహరి అరవకుండా నోట్లో బట్టలు కుక్కి తాను కూడా నిప్పు అంటించుకుని ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు.రాఘవేంద్ర ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేస్తుండగా తప్పించుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/in-nandikotkur-byreddy-nagar-the-youth-set-fire-to-love/article-692</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/in-nandikotkur-byreddy-nagar-the-youth-set-fire-to-love/article-692</guid>
                <pubDate>Mon, 09 Dec 2024 09:41:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/99fae9f7-722e-451d-b8b3-cb1f3f11a08c.jpeg"                         length="18194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241208_214303.jpg" alt="IMG_20241208_214303" width="581" height="640" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 08 . (నంది పత్రిక ):</span>ఈ నెల 09వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పిజిఆర్‌ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 09వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-requests-by-pgrs-today/article-691"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241208_214303.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241208_214303.jpg" alt="IMG_20241208_214303" width="581" height="640"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 08 . (నంది పత్రిక ):</span>ఈ నెల 09వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పిజిఆర్‌ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 09వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-requests-by-pgrs-today/article-691</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-requests-by-pgrs-today/article-691</guid>
                <pubDate>Sun, 08 Dec 2024 21:46:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241208_214303.jpg"                         length="32173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి</span></strong></p>
<p>  -<strong><span style="color:rgb(186,55,42);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241207_185903.jpg" alt="IMG_20241207_185903" width="540" height="377" /></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">బేతంచెర్ల డిసెంబర్ 07. నంది పత్రిక :</span>విజ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు. అకడమిక్ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీసి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని ఆమె తెలిపారు. వార్షిక పాఠ్యాంశాలలో ఉత్తీర్ణతతో పాటు పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యే</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/lay-the-foundation-for-the-golden-future-of-children/article-688"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241207_185903.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి</span></strong></p>
<p> -<strong><span style="color:rgb(186,55,42);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241207_185903.jpg" alt="IMG_20241207_185903" width="540" height="377"></img></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">బేతంచెర్ల డిసెంబర్ 07. నంది పత్రిక :</span>విజ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జ్ఞానంతో కూడిన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు. అకడమిక్ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీసి ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని ఆమె తెలిపారు. వార్షిక పాఠ్యాంశాలలో ఉత్తీర్ణతతో పాటు పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేయాలన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు, పాఠ్యాంశాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు మరింత పరిణితి చెందేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన అంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభ్యాసన సామర్ధ్యాలు, క్రీడలు, విద్యార్థులకు ఆసక్తి వున్న అంశాలను  గుర్తించి భవిష్యత్తులో ఏ విధంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంయుక్తమవుతోనే పిల్లల భవిష్యత్తు చక్కగా దిద్ధబడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కలెక్టర్ అన్నారు.*</strong></p>
<p><strong>*పాఠశాలలో ఉన్న తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు, విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఏ విధంగా ఉన్నారనే అంశాలపై ప్రభుత్వం ర్యాంకింగ్ ఇవ్వనుందని కలెక్టర్ తెలిపారు. 20 మంది క్వాలిఫై టీచర్లు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 398 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని... ఈ పాఠశాలలో చదివే పిల్లలకి మంచి ఫౌండేషన్ ఉంటుందని తల్లిదండ్రులకు తెలిపారు.  విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీల వ్యసనానికి గురవుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్న తరుణంలో పిల్లల భవిష్యత్తు గుర్తించి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై వుందన్నారు. సమాజంలో గౌరవింపబడాలంటే 5 వ కారాలతో కూడిన ప్రవర్తన ఉండాలని సూచించారు. వస్త్రేనా వపుషా వాచా విద్య యా వినయైన చ వ కారైహి పంచ బి ర్యుక్తః న రో భవతి పండితః అనగా ఒక వ్యక్తి సమాజంలో గౌరవించబడాలంటే వస్త్రధారణ ఇతరులకు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు, పాజిటివ్ ఆలోచనలతో కూడిన ఆలోచన, అర్థవంతంగా నేర్చుకున్న విద్య, వినయ విధేయతలతో కూడిన సత్ప్రవర్తన కలిగి ఉండి, మంచి ఆహారం తీసుకొనుట ద్వారా చక్కటి ఆరోగ్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని కలెక్టర్ శ్లోక రూపంలో వివరించారు. అన్ని పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యం పై స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించి అవసరమైన మందుల సరఫరా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.*</strong></p>
<p><strong> *అనంతరం తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కలెక్టర్ సహపంక్తి శుభదిన్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మల్లికార్జున, గ్రామ సర్పంచ్ రాజు, మండల కన్వీనర్ పాఠశాల పూర్వ విద్యార్థి ఎల్లా నాగయ్య, ఎంపీటీసీ వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/lay-the-foundation-for-the-golden-future-of-children/article-688</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/lay-the-foundation-for-the-golden-future-of-children/article-688</guid>
                <pubDate>Sat, 07 Dec 2024 19:02:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241207_185903.jpg"                         length="31261"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ఆహ్వానం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ఆహ్వానం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం</span></strong></p>
<p>-<span style="color:rgb(132,63,161);"><strong>జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241205_185735.jpg" alt="IMG_20241205_185735" width="576" height="640" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల బ్యూరో. డిసెంబర్ 05 . (నంది పత్రిక ):</span>ఈనెల 7వ తేదీ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 995 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 294 ఉన్నత పాఠశాలలు వెరసి మొత్తము 1399 పాఠశాలల్లో పెద్ద ఎత్తున</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/an-invitation-to-a-massive-gathering-of-parents-by-teachers/article-685"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241205_185735.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ఆహ్వానం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం</span></strong></p>
<p>-<span style="color:rgb(132,63,161);"><strong>జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241205_185735.jpg" alt="IMG_20241205_185735" width="576" height="640"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల బ్యూరో. డిసెంబర్ 05 . (నంది పత్రిక ):</span>ఈనెల 7వ తేదీ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 995 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 294 ఉన్నత పాఠశాలలు వెరసి మొత్తము 1399 పాఠశాలల్లో పెద్ద ఎత్తున మెగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు తయారుచేసిన ఆహ్వాన పత్రికలతో అందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1.54 లక్షల మంది విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాల ప్రగతితో పాటు, విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యం, ఆటలు, క్రీడలు లాంటి విన్యాసాలలో ప్రావీణ్యత, తోటి విద్యార్థులతో ప్రవర్తన, భావవ్యక్తీకరణ, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలు తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమావేశంలో చర్చించేలా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.*</strong></p>
<p> </p>
<p><strong>*విద్యార్థులో దాగి వున్న ప్రతిభను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్యానికి కూడా పరీక్షించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 31 పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. మిగిలిన అన్ని పాఠశాలల్లో కూడా స్క్రీన్ టెస్ట్ లు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. అదే రీతిలో పాఠశాలలకు కూడా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు, సహకారం తీసుకొని పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో హాజరైన ఆహ్వానితులందరికీ శుభదిన్ భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించుకొనే మెగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/an-invitation-to-a-massive-gathering-of-parents-by-teachers/article-685</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/an-invitation-to-a-massive-gathering-of-parents-by-teachers/article-685</guid>
                <pubDate>Thu, 05 Dec 2024 18:59:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241205_185735.jpg"                         length="28240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఐ.ఎ.ఎస్*</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241201_211231.jpg" alt="IMG_20241201_211231" width="677" height="675" /></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">నంద్యాల బ్యూరో. డిసెంబర్ 01 . (నంది పత్రిక ):</span>ఈ నెల 02వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పిజిఆర్‌ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 02వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-appeals-by-pgrs-today/article-678"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241201_211231.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఐ.ఎ.ఎస్*</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241201_211231.jpg" alt="IMG_20241201_211231" width="677" height="675"></img></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">నంద్యాల బ్యూరో. డిసెంబర్ 01 . (నంది పత్రిక ):</span>ఈ నెల 02వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పిజిఆర్‌ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 02వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-appeals-by-pgrs-today/article-678</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/acceptance-of-public-appeals-by-pgrs-today/article-678</guid>
                <pubDate>Sun, 01 Dec 2024 21:14:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241201_211231.jpg"                         length="45003"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(35,111,161);">ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241130_170433.jpg" alt="IMG_20241130_170433" width="799" height="449" /></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">నంద్యాల బ్యూరో. నవంబర్ 30 . (నంది పత్రిక ):</span>ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుంచే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతినెలా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ 30 నే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు . అందులో భాగంగా శనివారం నంద్యాల నియోజకవర్గం లోని 29 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో షాదిక్ నగర నందు మంత్రి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/it-is-a-welfare-government-of-the-people/article-673"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/img_20241130_170433.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(35,111,161);">ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241130_170433.jpg" alt="IMG_20241130_170433" width="799" height="449"></img></p>
<p><strong><span style="color:rgb(45,194,107);">నంద్యాల బ్యూరో. నవంబర్ 30 . (నంది పత్రిక ):</span>ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుంచే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతినెలా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ 30 నే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు . అందులో భాగంగా శనివారం నంద్యాల నియోజకవర్గం లోని 29 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో షాదిక్ నగర నందు మంత్రి ఫరూక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు తో పాటు మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు అంతేకాకుండా గత వైసిపి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో  తీవ్ర అధ్వానంగా ఉన్న రోడ్లను కూటమి ప్రభుత్వం బాగు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చూస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు. టీడిపి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి మయం అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, రంగాలను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లులా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి , కౌన్సిలర్ శ్రీదేవి , వాకా శివశంకర్ యాదవ్ , గుద్దేటి వెంకటేశ్వర్లు , జెపి , బ్యాంక్ తిమ్మయ్య , చాబోలు ఇలియాజ్ , బద్రిశెట్టి రవికుమార్ , నాగరత్నమ్మ , సాయిరాం , జ్యోతి రాయల్ , వేద సాయి , సంపంగి జయకృష్ణ , మంజుల సుధాకర్ , నరేష్ మరియు సచివాలయ సిబ్బంది ,  మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/it-is-a-welfare-government-of-the-people/article-673</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/it-is-a-welfare-government-of-the-people/article-673</guid>
                <pubDate>Sat, 30 Nov 2024 17:07:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/img_20241130_170433.jpg"                         length="50996"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        