<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/district-news/nandyala/category-9" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>నంద్యాల  - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/9/rss</link>
                <description>నంద్యాల  RSS Feed</description>
                
                            <item>
                <title>నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="background-color:rgb(186,55,42);color:rgb(236,240,241);">నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్</span> </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/accused-involved-in-thefts-arrested-in-nandyala-district-within-the/article-1047"><img src="https://www.nandipatrika.com/media/400/2026-04/img-20260403-wa0011.jpg" alt=""></a><br /><p>నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.</p>
<p> 15 లక్షల విలువచేసే బంగారు వెండి నాగాలతో పాటు నగదు స్వాదినం. </p>
<p> నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.</p>
<p>నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్,<img src="https://www.nandipatrika.com/media/2026-04/img-20260403-wa0008.jpg" alt="IMG-20260403-WA0008" width="4160" height="2773"></img></p>
<p>నంద్యాల జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిల వివరాలు వెల్లడించారు.<br />షేక్ బాబావలి, తండ్రి షేక్ కరీముల్లా, వయస్సు 25 సం లు, వైయస్సార్ నగర్, ఇంటి నెంబర్ 25-450-2B-109, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా అని తెలిపారు.</p>
<p>రికవరీ చేసిన సొత్తు వివరాలు*<br /> <br />98 గ్రాముల బంగారు నగలను, 400 గ్రాముల వెండి వస్తువులను మరియు 54,500/-నగదు,<br />మొత్తం విలువ సుమారు 15 లక్షలు స్వాదినం చేసుకోవడం జరిగిందని తెలిపారు.2025 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో అనగా నంద్యాలతాలూకా,బండిఆత్మకూరు,రేవనూరు,సంజామల,గడివేముల,బేతంచర్ల,అవుకు మొదలగు పోలీసు స్టేషన్ ల పరీదులలో  దొంగతనాలకు పాల్పడుతూన్న నేరస్తుల గురుంచి నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్  ఆద్వర్యంలో నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్.ఈశ్వరయ్య , సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్  నిఘా ఉంచడం జరిగింది. 03.04.2026 వ తేదీ వె నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట దగ్గర వున్న టి జంక్షను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకల్ వస్తు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించడం జరిగిందని తెలిపారు.ఇతడు జల్సాలకు అలవాటుపడి పలు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతు ఉండేవాడు అని అన్నారు.ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్, మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్  ఆర్.ఈశ్వరయ్య , సి సి ఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్  ,నంద్యాల తాలూకా పి ఎస్ సిబ్బంది,  బి.రవికుమార్, ఎం.గంగాధర్ మరియు సి సి ఎస్ సిబ్బంది హెచ్ సి ఎస్, ఇబ్రహిం, పి సి ఎస్ మలిక్ బాష, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం మరియు కృష్ణమ నాయుడు లను ఎస్పీ ప్రత్యేకముగా అభినందిచారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/accused-involved-in-thefts-arrested-in-nandyala-district-within-the/article-1047</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/accused-involved-in-thefts-arrested-in-nandyala-district-within-the/article-1047</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 16:45:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-04/img-20260403-wa0011.jpg"                         length="747023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు </title>
                                    <description>
                        <![CDATA[<div>శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు </div>
<div>  </div>
<div>నంది పత్రిక:</div>
<div>  </div>
<div>శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.కాగా సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు. </div>
<div>ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించబడ్డాయి. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించబడ్డాయి. శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి</div>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/pujadikas-in-pancha-mathas-for-world-welfare-in-srisailam/article-1046"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/img-20260330-wa0009.jpg" alt=""></a><br /><div>శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు </div>
<div> </div>
<div>నంది పత్రిక:</div>
<div> </div>
<div>శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.కాగా సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు. </div>
<div>ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించబడ్డాయి. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించబడ్డాయి. శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి.కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.  </div>
<div>శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి.కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది.   ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయబడ్డాయి. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేయబడ్డాయి.ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు జరిపించారు.<img src="https://www.nandipatrika.com/media/2026-03/img-20260330-wa0008.jpg" alt="IMG-20260330-WA0008" width="1600" height="1082"></img></div>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/pujadikas-in-pancha-mathas-for-world-welfare-in-srisailam/article-1046</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/pujadikas-in-pancha-mathas-for-world-welfare-in-srisailam/article-1046</guid>
                <pubDate>Mon, 30 Mar 2026 16:43:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/img-20260330-wa0009.jpg"                         length="171158"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>*జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు*</p>
<p>*ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి*</p>
<p>*జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్*</p>
<p>*నంద్యాల, మార్చి 16:-</p>
<p>*జిల్లాలో వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదు స్వీకరణలో భాగంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.* </p>
<p>*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున సుమారు 10,000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. అయితే గత 3–4 రోజులుగా గ్యాస్ బుకింగ్స్ సంఖ్య అసాధారణంగా పెరిగి రోజుకు సుమారు 46,000కు చేరుకుందని, కొంతమంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/there-is-no-shortage-of-lpg-gas-cylinders-in-the/article-1044"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/5453e13a-6ad7-49a1-ad84-6276b8214ec4.jpeg" alt=""></a><br /><p> </p>
<p>*జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు*</p>
<p>*ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి*</p>
<p>*జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్*</p>
<p>*నంద్యాల, మార్చి 16:-</p>
<p>*జిల్లాలో వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదు స్వీకరణలో భాగంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.* </p>
<p>*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున సుమారు 10,000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. అయితే గత 3–4 రోజులుగా గ్యాస్ బుకింగ్స్ సంఖ్య అసాధారణంగా పెరిగి రోజుకు సుమారు 46,000కు చేరుకుందని, కొంతమంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లు లేకపోయినా ముందస్తుగా బుకింగ్స్ చేస్తున్నట్లు గుర్తించినట్టు చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు.*</p>
<p>*జిల్లాలోని 35 గ్యాస్ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఈ అధికారులు ప్రతి ఆరు గంటలకు ఒకసారి గ్యాస్ స్టాక్, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలను సమీక్షించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామన్నారు. గ్యాస్ సిలిండర్ల మళ్లింపు లేదా బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు ఆర్‌డీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.*</p>
<p>*సంక్షేమ సంస్థలకు ప్రాధాన్యత*</p>
<p>*జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు (జీజీహెచ్ వంటి) సంస్థల్లో గ్యాస్ కొరత లేకుండా అవసరమైన సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యతతో అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.*</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2026-03/5453e13a-6ad7-49a1-ad84-6276b8214ec4.jpeg" alt="5453e13a-6ad7-49a1-ad84-6276b8214ec4" width="1600" height="1600"></img>*ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు*</p>
<p>*గ్యాస్ సరఫరా సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కాల్ సెంటర్‌లో వెల్ఫేర్, హెల్త్ మరియు ఎడ్యుకేషన్ విభాగాల ప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.</p>
<p> </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/there-is-no-shortage-of-lpg-gas-cylinders-in-the/article-1044</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/there-is-no-shortage-of-lpg-gas-cylinders-in-the/article-1044</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 17:59:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/5453e13a-6ad7-49a1-ad84-6276b8214ec4.jpeg"                         length="143120"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం </title>
                                    <description>
                        <![CDATA[<p>నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం <img src="https://www.nandipatrika.com/media/2026-03/img-20260312-wa0015.jpg" alt="IMG-20260312-WA0015" width="1200" height="1200" /></p>
<p>మహానంది. మార్చి 12 .  (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామం సచివాలయం వద్ద చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు  డాక్టర్ వినోద్ కుమార్, స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ , గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాభి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పద్మ ప్రియాంక  తదితరులు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/free-medical-camp-under-neravati-multi-specialty-hospital/article-1040"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/img-20260312-wa0013.jpg" alt=""></a><br /><p>నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం <img src="https://www.nandipatrika.com/media/2026-03/img-20260312-wa0015.jpg" alt="IMG-20260312-WA0015" width="1600" height="1200"></img></p>
<p>మహానంది. మార్చి 12 .  (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామం సచివాలయం వద్ద చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు  డాక్టర్ వినోద్ కుమార్, స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ , గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాభి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పద్మ ప్రియాంక  తదితరులు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది కి పైగ వైద్య సేవ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/free-medical-camp-under-neravati-multi-specialty-hospital/article-1040</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/free-medical-camp-under-neravati-multi-specialty-hospital/article-1040</guid>
                <pubDate>Thu, 12 Mar 2026 19:38:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/img-20260312-wa0013.jpg"                         length="223462"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన</title>
                                    <description>
                        <![CDATA[<div>శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన</div>
<div>  </div>
<div>శ్రీశైలం మార్చి 09(నంది పత్రిక) </div>
<div>శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి   ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద  కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకస్వాములు, వేదపండితలు, ఆలయ విభాగం అధికారులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతంపలికారు.  అనంతరం వారు  శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు. </div>
<div>తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించబడింది.తరువాత గురువందన కార్యక్రమం జరిపించబడింది. అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు.  ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం యొక్క విశిష్టత, శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు. <img src="https://www.nandipatrika.com/media/2026-03/fd53bcfc-cfb4-4da7-af2b-c145a040434b.jpeg" alt="fd53bcfc-cfb4-4da7-af2b-c145a040434b" width="1200" height="1066" />మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.</div>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/visit-to-vidhusekhara-bharti-mahaswamy-temple-in-srisailam-devasthanam/article-1039"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/bc1c1a25-30b4-44de-a544-396268a1d6e4.jpeg" alt=""></a><br /><div>శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన</div>
<div> </div>
<div>శ్రీశైలం మార్చి 09(నంది పత్రిక) </div>
<div>శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి   ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద  కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకస్వాములు, వేదపండితలు, ఆలయ విభాగం అధికారులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతంపలికారు.  అనంతరం వారు  శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు. </div>
<div>తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించబడింది.తరువాత గురువందన కార్యక్రమం జరిపించబడింది. అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు.  ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం యొక్క విశిష్టత, శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు. <img src="https://www.nandipatrika.com/media/2026-03/fd53bcfc-cfb4-4da7-af2b-c145a040434b.jpeg" alt="fd53bcfc-cfb4-4da7-af2b-c145a040434b" width="1600" height="1066"></img>మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.</div>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/visit-to-vidhusekhara-bharti-mahaswamy-temple-in-srisailam-devasthanam/article-1039</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/visit-to-vidhusekhara-bharti-mahaswamy-temple-in-srisailam-devasthanam/article-1039</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 17:41:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/bc1c1a25-30b4-44de-a544-396268a1d6e4.jpeg"                         length="206880"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఇన్ స్పయిర్ మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల హవా</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2026-03/0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25.jpeg" alt="0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25" width="1200" height="575" /></p>
<p>బేతంచెర్ల మార్చి 5 (నంది పత్రిక ).</p>
<p>  బేతంచర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్ విద్యార్థులైన 9.వ తరగతి మంజునాథ్ రూపొందించిన ''బ్లూ టెక్ డీజిల్'', 8.వ తరగతి సాయి దత్త రూపొందించిన "యాంగిల్స్ ఇన్ సస్టెండెడ్ సర్కిల్" అనే రెండు సైన్స్ మోడల్స్ జిల్లా స్థాయి  సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి ఎంపిక కావడం జరిగింది. మరోవైపు బుధ వారం విడుదలైనటువంటి జాతీయ స్థాయి ఎన్.ఎం.ఎం.ఎస్. స్కాలర్ షిప్ కు 8 వ తరగతికి చెందిన శ్రీ సాయి దత్త, అబ్దుల్ అజీం, మహీధర్, నవనీత్, మధు సాయి సందీప్, ఝాన్సీ రాణి అనే 6 మంది విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 9వ తరగతి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం 10 వేలు రూపాయల స్కాలర్ షిప్ ను కేంద్ర</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/model-school-students-air-in-inspire-and-nmms/article-1038"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-03/0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25.jpeg" alt="0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25" width="1443" height="575"></img></p>
<p>బేతంచెర్ల మార్చి 5 (నంది పత్రిక ).</p>
<p> బేతంచర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్ విద్యార్థులైన 9.వ తరగతి మంజునాథ్ రూపొందించిన ''బ్లూ టెక్ డీజిల్'', 8.వ తరగతి సాయి దత్త రూపొందించిన "యాంగిల్స్ ఇన్ సస్టెండెడ్ సర్కిల్" అనే రెండు సైన్స్ మోడల్స్ జిల్లా స్థాయి  సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి ఎంపిక కావడం జరిగింది. మరోవైపు బుధ వారం విడుదలైనటువంటి జాతీయ స్థాయి ఎన్.ఎం.ఎం.ఎస్. స్కాలర్ షిప్ కు 8 వ తరగతికి చెందిన శ్రీ సాయి దత్త, అబ్దుల్ అజీం, మహీధర్, నవనీత్, మధు సాయి సందీప్, ఝాన్సీ రాణి అనే 6 మంది విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 9వ తరగతి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం 10 వేలు రూపాయల స్కాలర్ షిప్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ టి.మరియ దాస్ విద్యార్థులను, దీనికోసం కృషి చేసిన ఉపాధ్యాయులైన రూపకల్పన, ఈజస్ అహ్మద్, ఈశ్వరి కుమారి ,చిన్న రంగమ్మ, విజయభాస్కర్ లను అభినందించి మాట్లాడుతూ, మోడల్ స్కూల్లో విద్యార్థులు సైన్స్ ఇన్స్పైర్ అవార్డుకి మరియు ఎన్ఎంఎంఎస్ కి ఎన్నిక కావడం చాలా సంతోషకర మైనటువంటి విషయమని, ప్రభుత్వం అందించే ఫలాలు,ప్రతి పేద విద్యార్థికి అందించడం కోసం,పాఠశాల ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహకారంతో,గోరుమాను కొండ మోడల్ స్కూల్ నుంచి  విద్యార్థులను ఐ.ఐ.టి, త్రిబుల్ ఐ.టీ, జే.ఈ.ఈ., ఎంసెట్ ,నీట్ ,సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని,భవిష్యత్తులో మంచి ప్రతిభను సాధించేలా, విద్యార్థులకు మంచి దిశా నిర్దేశం చేస్తామని  తెలియజేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/model-school-students-air-in-inspire-and-nmms/article-1038</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/model-school-students-air-in-inspire-and-nmms/article-1038</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 16:11:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25.jpeg"                         length="188720"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శక్తి టీం బృందాలచే అవగాహన కార్యాక్రమం ఏర్పాటు..</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2026-03/7e25d7f4-c806-4234-9e8e-77530af07754.jpeg" alt="7e25d7f4-c806-4234-9e8e-77530af07754" width="1200" height="719" /></p>
<p>నంద్యాల క్రైం, మార్చి05(నంది పత్రిక):-</p>
<p>నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో  కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ,  సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్  ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి  సూచనలతో నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది జిల్లా పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల చిన్మయ   మిషన్ విద్యాలయ హై స్కూల్ నందు విద్యార్థినిలకు శక్తి యాప్ గురించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా వివరించడంతోపాటు  మీ తల్లిదండ్రులకు  శక్తి యాప్ గురించి తెలియజేసి వారి సెల్ ఫోన్ లలో రిజిస్టేషన్ చేసుకునేలా చూడాలన్నారు.అనంతరం ప్రస్తుతం సమాజంలో జరిగే  సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/organization-of-awareness-program-by-shakti-team-teams/article-1037"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/e87dc851-9eaf-4a28-a9ba-7f4951a8cb06.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-03/7e25d7f4-c806-4234-9e8e-77530af07754.jpeg" alt="7e25d7f4-c806-4234-9e8e-77530af07754" width="1600" height="719"></img></p>
<p>నంద్యాల క్రైం, మార్చి05(నంది పత్రిక):-</p>
<p>నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో  కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ,  సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్  ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి  సూచనలతో నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది జిల్లా పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల చిన్మయ   మిషన్ విద్యాలయ హై స్కూల్ నందు విద్యార్థినిలకు శక్తి యాప్ గురించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా వివరించడంతోపాటు  మీ తల్లిదండ్రులకు  శక్తి యాప్ గురించి తెలియజేసి వారి సెల్ ఫోన్ లలో రిజిస్టేషన్ చేసుకునేలా చూడాలన్నారు.అనంతరం ప్రస్తుతం సమాజంలో జరిగే  సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే  1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు, మహిళలు,చిన్నపిల్లలపై జరిగే నేరాలగురించి అవగాహన కల్పించి వాటికి సంబందించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098 గురించి వివరించారు. ఆపద సమయంలో అమ్మాయిలు శక్తి యాప్ నంబర్ 7993485111 కు ఫోన్ చేసినచో తక్షణమే స్పందిస్తామని శక్తి టీం బృందాలు తెలిపారు.నంద్యాల జిల్లాలో గల వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీముల పనితీరును వివరించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన 112/100 గురించి తెలిపారు. మీరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు.బాలికలు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధ్యాపకులకు తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/organization-of-awareness-program-by-shakti-team-teams/article-1037</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/organization-of-awareness-program-by-shakti-team-teams/article-1037</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 16:07:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/e87dc851-9eaf-4a28-a9ba-7f4951a8cb06.jpeg"                         length="277501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గాజులపల్లెలో భారీ అగ్నిప్రమాదం</title>
                                    <description>
                        <![CDATA[<p style="text-align:justify;"><strong><img src="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg" alt="GridArt_20260222_234955306" width="1200" height="1200" /></strong></p>
<p style="text-align:justify;"><strong>మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/gridart_20260222_234955306.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong><img src="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg" alt="GridArt_20260222_234955306" width="2048" height="1638"></img></strong></p>
<p style="text-align:justify;"><strong>మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 23:52:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg"                         length="122598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నంద్యాలలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(185,106,217);color:rgb(236,240,241);">డాక్టర్ రవి కృష్ణ</span></strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%A1%E0%B1%87-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82/article-1035"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/abdc587a-54f2-4f56-a347-3a34bc413406.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-02/5d403c01-e9cc-40da-9301-4434f32f45df.jpeg" alt="5d403c01-e9cc-40da-9301-4434f32f45df" width="1600" height="1286"></img></p>
<p>ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ శనివారం నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన,నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి టోర్నమెంట్ లాంచనంగా ప్రారంభించారు.టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ను డాక్టర్ రవికృష్ణ, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత రెడ్డి చెస్ బోర్డుపై పావులు కదిలించి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెట్టే క్రీడ అని, నంద్యాలలో అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.చెస్ అభివృద్ధి కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో ప్రోత్సహించాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు,తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ క్రీడాకారులలో ఏకాగ్రత ఇనుముడింప చేస్తుందని, గెలుపు ఓటములను స్వీకరించే మానసిక స్థైర్యం అలవడుతుందని తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.హేమంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులపై  మార్కులు,ర్యాంకులు కోసం ఒత్తిడి పెంచరాదని, చదువుతోపాటు క్రీడలు, కళలలో ప్రోత్సహించడం ద్వారా వారికి మానసిక వికాసం జరుగుతుందని అన్నారు.జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ జిల్లాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు.విజేతలకు 3 లక్ష రూపాయల నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు ఆదివారం సాయంత్రం ప్రదానం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్,డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మణికంఠ,నంద్యాల జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, టోర్నమెంట్ నిర్వాహకురాలు సుజాత, క్రీడాకారులు, కోచ్ లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%A1%E0%B1%87-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82/article-1035</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%A1%E0%B1%87-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82/article-1035</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 16:53:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/abdc587a-54f2-4f56-a347-3a34bc413406.jpeg"                         length="284517"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ , రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(236,240,241);">పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి</span></strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/drugs-road-accidents-cyber-crime-awareness-program-at-argem-engineering/article-1034"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/7f88190b-f733-4e12-9dc4-7530af388c10.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-02/img-20260219-wa0014.jpg" alt="IMG-20260219-WA0014" width="1600" height="1200"></img><img src="https://www.nandipatrika.com/media/2026-02/7f88190b-f733-4e12-9dc4-7530af388c10.jpeg" alt="7f88190b-f733-4e12-9dc4-7530af388c10" width="4096" height="3072"></img><br />-డ్రగ్స్ పై ఫిర్యాదు చేయుటకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి<br />-పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి</p>
<p>నంద్యాల బ్యూరో. ఫిబ్రవరి 19 .  (నంది పత్రిక ):నంద్యాల జిల్లా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాల నందు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలు,సైబర్ క్రైమ్, ర్యాగింగ్ మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.<br />డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్థాలు ఈ అవగాహన కార్యక్రమం నందు  ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. ఎవరికైనా డ్రగ్స్ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని మీ వివరాలు గొప్పంగా ఉంచుతామన్నారు.<br />1.రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.<br />2.జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.<br />3.లివర్పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.<br />4.ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.<br />5.గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.<br />6.రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి అని తెలియజేశారు.<br />రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు  భద్రత నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా మోటార్ సైకిల్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలియజేయడం జరిగింది.సైబర్ క్రైమ్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు స్వీయ అప్రమత్తతే ముఖ్యమని తెలియజేశారు.ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లావాదేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఇన్స్పెక్టర్ తో పాణ్యం సబ్ ఇన్స్పెక్టర్ కళాశాల ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/drugs-road-accidents-cyber-crime-awareness-program-at-argem-engineering/article-1034</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/drugs-road-accidents-cyber-crime-awareness-program-at-argem-engineering/article-1034</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 17:12:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/7f88190b-f733-4e12-9dc4-7530af388c10.jpeg"                         length="1112224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నంద్యాల హెచ్ఎమ్ జ్యూవెలర్స్ షాపులో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><em><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(236,240,241);">నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి</span></strong></em></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/-draft--add-your-title/article-1033"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/3f48a646-8cda-4056-9a94-af3e4a3b3b5f.jpeg" alt=""></a><br /><p>హెచ్ఎమ్ జ్యూవెలర్స్ షాపులో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్</p>
<p>నంద్యాల ప్రతినిధి. నంది పత్రిక. ఫిబ్రవరి 18 :నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు నంద్యాల ఎస్డిపిఓ మందా జావళి ఆల్ఫోన్స్గారి పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా, నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సిబ్బంది కలిసి, బంగారు షాపులలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఆడవాళ్ళను అరెస్టు చేసి, వారి నుండి సుమారు 17 తులాల వెండి పట్టీలను స్వాధీనము చేసుకునట్లు నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12.02.2026 వ తేదీ మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో, బంగారు అంగళ్ళ వీధిలో ఉన్న హెచ్ఎమ్ జ్యూవెల్లర్స్ షాపులోకి ఇద్దరు ఆడవాళ్ళు వెండి పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నటించి, షాపులో సుమారు 17 తులాలు గల వెండి పట్టీలను దొంగిలించినారని, ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు సమయంలో లభించిన సిసి పుటేజ్ ఆధారంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు, నంద్యాల టౌన్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఔట్ గేట్ సమీపములో మదనపల్లికు చెందిన వేముల జ్యోతి, వేముల నరసమ్మలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి దొంగిలించబడిన సుమారు 17 తులాలు గల వెండి పట్టీలను స్వాధీనం చేసుకునట్లు నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.వారి ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు;1. సుమారు 17 తులాలు గల రెండు జతల వెండి పట్టీలువీరిపై గతంలో<br />నెల్లూరు, మరియు తిరుపతి ప్రాంతాలలో కూడా కేసులు వున్నాయి.ఈ కేసు నమోదు అయిన వారం రోజుల్లో ఛేదించిన నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి.షాప్ లు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లలో మంచి రిజల్యూషన్ కల సీసీ కెమరాలు పెట్టుకోవాలి.అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాల న్నారు.</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2026-02/3f48a646-8cda-4056-9a94-af3e4a3b3b5f.jpeg" alt="3f48a646-8cda-4056-9a94-af3e4a3b3b5f" width="4160" height="2340"></img></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/-draft--add-your-title/article-1033</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/-draft--add-your-title/article-1033</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 17:11:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/3f48a646-8cda-4056-9a94-af3e4a3b3b5f.jpeg"                         length="1603793"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>వైభవంగా మహానందీశ్వరుడి రథోత్సవం</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><em><span style="background-color:rgb(224,62,45);color:rgb(236,240,241);">మహానంది</span></em></strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%A5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82/article-1032"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/b7ee8f4a-8e46-4e02-86eb-b84128425b7f.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-02/31a99125-e7d6-440b-916b-47481e642fa4.jpeg" alt="31a99125-e7d6-440b-916b-47481e642fa4" width="1600" height="1200"></img><img src="https://www.nandipatrika.com/media/2026-02/8dbf958e-a5f2-4cf1-857d-120563678d1b.jpeg" alt="8dbf958e-a5f2-4cf1-857d-120563678d1b" width="1280" height="853"></img><img src="https://www.nandipatrika.com/media/2026-02/b7ee8f4a-8e46-4e02-86eb-b84128425b7f.jpeg" alt="b7ee8f4a-8e46-4e02-86eb-b84128425b7f" width="853" height="1280"></img>వైభవంగా మహానందీశ్వరుడి రథోత్సవం<br />మహానంది. ఫిబ్రవరి 17. నంది పత్రిక :మహానంది ప్రసిద్ధ శైవక్షేత్రంలో మంగళవారం సాయంత్రం మహానందీశ్వర స్వామివారి రథోత్సవం అపూర్వ వైభవంతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగి భక్తిరసపూరిత వాతావరణం నెలకొంది.ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించి రథయాత్ర ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు, మంగళవాయిద్యాల మధ్య రథం ఆలయ ప్రదక్షిణ మార్గంలో నడిపారు. భక్తులు ఓం నమశ్శివాయ నినాదాలతో రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులకు త్రాగునీరు, ప్రసాదం తదితర సదుపాయాలు ఆలయ అధికారులు సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు.సాయంత్రం జరిగిన రథోత్సవం మహానంది క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనులపండువగా మారింది.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%A5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82/article-1032</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%A5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82/article-1032</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 17:10:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/b7ee8f4a-8e46-4e02-86eb-b84128425b7f.jpeg"                         length="232007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        