<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/entertainment/category-5" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>Entertainment - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/5/rss</link>
                <description>Entertainment RSS Feed</description>
                
                            <item>
                <title>నంద్యాల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్</title>
                                    <description>
                        <![CDATA[<p>17 సంవత్సరాల లోపు బాల బాలికల చదరంగం పోటీలు<br />ప్రారంభించిన డాక్టర్  రవి కృష్ణ</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D/article-1017"><img src="https://www.nandipatrika.com/media/400/2026-01/227b0679-4a34-4e5b-8623-31e9858cd0291.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-01/6714675c-a6de-40a7-84de-3f75ae8b1d941.jpeg" alt="6714675c-a6de-40a7-84de-3f75ae8b1d94" width="1599" height="899"></img>ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాల లోపు బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ అధ్యక్షులు కామినేని పల్లె సర్పంచ్ మేరువ చిన్న నరసింహారెడ్డి చదరంగం బోర్డ్ పై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ  మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సాయి పోటీలలో నంద్యాల జిల్లా  తరపున పాల్గొంటారని అన్నారు.మేరువ చిన్న నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారాగెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. గెలిచినవారు మళ్లీ గెలవాలని ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా  చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రముఖ సర్జన్ డాక్టర్ నీలా ప్రసాద్న రసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి క్రీడాకారులు వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.<img src="https://www.nandipatrika.com/media/2026-01/227b0679-4a34-4e5b-8623-31e9858cd0292.jpeg" alt="227b0679-4a34-4e5b-8623-31e9858cd029" width="1600" height="850"></img></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D/article-1017</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D/article-1017</guid>
                <pubDate>Sun, 25 Jan 2026 15:05:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-01/227b0679-4a34-4e5b-8623-31e9858cd0291.jpeg"                         length="243694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-08/jyothi.jpg" alt="jyothi" width="600" height="314" /></p>
<p>హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ్యోతిక ఈ వ్యాఖ్య‌లు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటోను ఉంచారని, కానీ దక్షిణాదిలో మాత్రం హీరోయిన్‌ల ఫోటోలను పోస్టర్లపై పెట్టడానికి ఆసక్తి చూపరని జ్యోతిక‌ అన్నారు.తాను నటించిన ‘శైతాన్’ హిందీ సినిమా పోస్టర్‌ను అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అలాగే మలయాళంలో మమ్ముట్టితో నటించిన ‘కాథల్-ది కోర్’ సినిమా పోస్టర్‌ను కూడా మమ్ముట్టి తన సోషల్ మీడియాలో పంచుకున్నారని జ్యోతిక గుర్తు చేశారు. కానీ దక్షిణాదిలో ఎంతోమంది స్టార్ హీరోలతో తాను పనిచేశానని కానీ ఏ ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేయడానికి</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/star-actress-jyothika-sensation-comments/article-975"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/jyothi.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-08/jyothi.jpg" alt="jyothi" width="600" height="314"></img></p>
<p>హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ్యోతిక ఈ వ్యాఖ్య‌లు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటోను ఉంచారని, కానీ దక్షిణాదిలో మాత్రం హీరోయిన్‌ల ఫోటోలను పోస్టర్లపై పెట్టడానికి ఆసక్తి చూపరని జ్యోతిక‌ అన్నారు.తాను నటించిన ‘శైతాన్’ హిందీ సినిమా పోస్టర్‌ను అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అలాగే మలయాళంలో మమ్ముట్టితో నటించిన ‘కాథల్-ది కోర్’ సినిమా పోస్టర్‌ను కూడా మమ్ముట్టి తన సోషల్ మీడియాలో పంచుకున్నారని జ్యోతిక గుర్తు చేశారు. కానీ దక్షిణాదిలో ఎంతోమంది స్టార్ హీరోలతో తాను పనిచేశానని కానీ ఏ ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం జ్యోతిక చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు జ్యోతిక చేసిన‌ వ్యాఖ్యలు దక్షిణాదిలో హీరోయిన్‌లకు లభించే ప్రాధాన్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/star-actress-jyothika-sensation-comments/article-975</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/star-actress-jyothika-sensation-comments/article-975</guid>
                <pubDate>Sat, 30 Aug 2025 15:39:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/jyothi.jpg"                         length="20391"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్</title>
                                    <description>
                        <![CDATA[<p>తమిళ నటుడు సూరి ఒకప్పుడు రోజుకూలీగా పని చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెప్పారు. కేవలం రూ. 20 కోసం రోజంతా కష్టపడేవాడినని ఆయన తెలిపారు. హాస్యనటుడిగా ఉన్న సూరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడం కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఆగష్టు 27న సూరి పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకుంది.<br />సూరి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కీర్తి సురేష్ పంచుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 'లవ్ యూ డా తంగాచ్చి (సోదరి)' అంటూ సూరి కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. మామన్నన్ (2023)లో విడుదలైన ఈ మూవీలో నటించారు. కీర్తి సురేష్ తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/top-heroine-photo-viral-says-birthday-vishesh/article-974"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/img_6755.webp" alt=""></a><br /><p>తమిళ నటుడు సూరి ఒకప్పుడు రోజుకూలీగా పని చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెప్పారు. కేవలం రూ. 20 కోసం రోజంతా కష్టపడేవాడినని ఆయన తెలిపారు. హాస్యనటుడిగా ఉన్న సూరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడం కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఆగష్టు 27న సూరి పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకుంది.<br />సూరి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కీర్తి సురేష్ పంచుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 'లవ్ యూ డా తంగాచ్చి (సోదరి)' అంటూ సూరి కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. మామన్నన్ (2023)లో విడుదలైన ఈ మూవీలో నటించారు. కీర్తి సురేష్ తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అంటూ సూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.<br />1998లో తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సూరికి మొదట పెద్దగా గుర్తింపు లేని పాత్రలే దక్కాయి. అయితే, 2009లో విడుదలైన 'వెన్నిల కబాడి కుజు' చిత్రం తనకు గుర్తింపు తెచ్చింది. సుమారు పదేళ్ల పాటు తన కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీతోనే తనకు 'పరోట్ట సూరి' అనే గుర్తింపు వచ్చింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ సినిమా వల్ల తన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత గరుడన్, మామన్ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం 'మందాడి' అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.<img src="https://www.nandipatrika.com/media/2025-08/img_6756.jpeg" alt="IMG_6756" width="756" height="465"></img></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/top-heroine-photo-viral-says-birthday-vishesh/article-974</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/top-heroine-photo-viral-says-birthday-vishesh/article-974</guid>
                <pubDate>Thu, 28 Aug 2025 10:23:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/img_6755.webp"                         length="40402"                         type="image/webp"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p>  <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250527_223925459.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1526" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p> <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని, రాష్ట్రం ఫస్ట్  మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు... నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతోముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.</strong></p>
<p><strong>*ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది*</strong></p>
<p><strong>ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే.  రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే.ఇప్పటి వరకూ మనం 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితికి దశ దిశ నిర్ధేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి.  ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోంది. </strong></p>
<p><strong>*కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం* </strong></p>
<p><strong>2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్,  57 శాతం ఓట్ షేర్‌తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి.  </strong></p>
<p><strong>*గొంతు కోసినా జై తెలుగు దేశం అన్నారు* </strong></p>
<p><strong>పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించినవారి గొంతునొక్కేందుకు గొంతులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు వృథా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం. సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉంది.  </strong></p>
<p><strong>*పాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్*</strong></p>
<p><strong>దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్.  టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకూ, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ,  లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకూ రూ. 2 కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకూ, రూ.30 పింఛను నుంచి రూ.4 వేల పింఛను వరకూ,  వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ నిరుద్యోగ పరిస్థితులను నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకూ, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ టీడీపీ. అడిగే పరస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే. </strong></p>
<p><strong>*నేను నిత్య విద్యార్థిని*</strong></p>
<p><strong>నేను నిత్య విద్యార్థిగా ఉంటాను. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు. మీరు నేనూ కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయొచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము. అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైనా చేస్తాం. భావితరాల భవిష్యత్ కు అవసమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే.  నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ మన సత్తా. మనది మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్. ప్రజలిచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు. వాడము. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్ గా నిలిచాయి. </strong></p>
<p><strong>*సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం*</strong></p>
<p><strong>రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందే బీసీలను రాజకీయాల్లో భాగస్వాములు చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ. </strong></p>
<p><strong>*జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర* </strong></p>
<p><strong>జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే... ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. విద్యుత్ సంస్కరణలు, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ వంటివి దేశానికి పరిచయం చేశాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో  ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానంలో నూతనత్వం తీసుకొద్దాం. కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్‌కు కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఈ మహానాడు భవిష్యత్‌ను ఒక దశదిశా నిర్దేశించే విధంగా ఉండబోతోంది. </strong></p>
<p><strong>*అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది*</strong></p>
<p><strong>స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది. 2025 మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతోంది. మంత్రి లోకేష్ ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు నేను హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ లో ఐటీ తెచ్చాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ తయారుచేస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తెచ్చాం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 55 లక్షలు ఉండేలా కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలి. 2047 నాటికి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశదిశ నిర్దేశిస్తాం. ఆ తర్వాత పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానం. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి వ్యవస్థనుగాడిలో పెట్టే బాధ్యత నాది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ. </strong></p>
<p><strong>*అవినీతిపై రాజీలేని పోరాటం* </strong></p>
<p><strong>చరిత్ర ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో అవినీతిపై రాజకీయ లేని పోరాటం చేసిన పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేసింది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్ పిక్, హిందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబుళాపురం అక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్లముందు కనపడుతోంది.</strong></p>
<p><strong>*విధ్వంస పాలకులను ప్రజలు తరిమికొట్టారు*</strong></p>
<p><br /><strong>గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తయితే వైసీపీ చేసిన అవినీతి ఒక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్కబెడుతున్నాం. విచారణకు ఆదేశాలిచ్చాం. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకిచ్చారు. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఏడాది క్రితం రాష్ట్రమంతటా సంక్షోభం. ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని ను చిత్తుచిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడి పోయింది. చీకటి తొలగి, భవిష్యత్ పై ఆశలు పెరిగాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగుచేస్తాం. </strong></p>
<p><strong>*ప్రతి ఒక్కరికీ సంక్షేమం*</strong></p>
<p><strong>రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అదిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం.ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేయడం, ఏపీలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సాహించడం చేస్తున్నాం. మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ ఇచ్చాం.  సీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకుంటున్నాం. పొగాకు రైతులను ఆదుకున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఉన్నాయి. టీడీపీ మీద కక్ష గట్టి నీరు చెట్టు, నరేగా వంటి పనులకు బిల్లులు ఇవ్వలేదు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ,మన మిత్ర తెచ్చాం. ఇదో గేమ్ ఛేంజర్.</strong></p>
<p><strong>*పెద్ద నోట్లు రద్దు చేయాలి*</strong></p>
<p><strong>నేను డిజిటల్ కరెన్సీ పెట్టమని ప్రధానికి రిపోర్ట్ ఇచ్చాను. దీని వల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తేనే దేశంలో అవినీతి పోతుంది.పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే నేరుగా ఫోన్ ద్వారా అకౌంట్ లోకి డబ్బు చెల్లించవచ్చు. </strong></p>
<p><strong>*సీమ ముఖచిత్రం మార్చింది టీడీపీనే* </strong></p>
<p><strong>అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమ స్థితిగతులు మార్చాలని ఎన్టీఆరే మొదట సంకల్పం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం అంతం చేశాము. తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి పూర్తి చేసింది టీడీపీనే. సీమ ముఖచిత్రం మార్చిన పార్టీ టీడీపీనే. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చింది టీడీపీనే. గత ఐదేళ్లలో ఒక్కపైసా కూడా ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టలేదు. 2014 - 19లో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రినీవా వెడల్పు చేస్తున్నాం. ఈ ఏడాదే పూర్తి చేసి చివరి భూములకు నీరిస్తాం. పోలవరం-బనకచర్లకు శ్రీకారం చుట్టబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లుల పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి , అనంతపురం కేంద్రాలుగా ప్రతి కుటుంబంలో ఎంట్రప్రెన్యూర్‌ను తయారుచేస్తాం. మండల పార్టీ అధ్యక్షలు, పార్లమెంటరీ నేతలు, క్లస్టర్ ఇన్ చార్జులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థ నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి. శక్తి పెంచుకోవాలి. మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యం.  ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..పహల్గాం మృతులు, వీర సైనికులకు నివాళి :* </strong><br /><strong>మరోవైపు మహానాడుకు వచ్చిన టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫోటోగ్యాలరీని తిలకించారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే సభ ప్రారంభమైన తర్వాతపహల్గాం మృతులకు, ఆపరేషన్ సిందూర్‌లో పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు తెలుగుదేశం పార్టీలో మరణించిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</guid>
                <pubDate>Tue, 27 May 2025 22:44:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg"                         length="315372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg" alt="GridArt_20250519_083017103" width="1200" height="1151" /></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది సినిమా పత్రిక</span></strong></p>
<p><strong>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్</strong></p>
<p><strong>ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.</strong></p>
<p><strong>విలక్షణమైన కథతో</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250519_083017103.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg" alt="GridArt_20250519_083017103" width="2048" height="1151"></img></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది సినిమా పత్రిక</span></strong></p>
<p><strong>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్</strong></p>
<p><strong>ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.</strong></p>
<p><strong>విలక్షణమైన కథతో రూపొందనున్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి అధికారికంగా టీమ్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో సర్ప్రైజ్</strong></p>
<p><strong>ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక కూడా ఓ కీలక క్యారెక్టర్లో నటించనుందని తెలిసింది.</strong></p>
<p><strong>ఇప్పటికే తను పూరీ - విజయ్ సేతుపతిల ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే ఈ విషయాన్ని పూరి టీమ్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. క్రేజీ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892</guid>
                <pubDate>Mon, 19 May 2025 08:33:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg"                         length="165263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>Balakrishna: వరుస రికార్డులతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది: బాలకృష్ణ</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_230447.jpg" alt="IMG_20250131_230447" width="400" height="436" /></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.</strong></span></p>
<p><strong>హైదరాబాద్: సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొని.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు.</strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">'డాకు మహారాజ్.. ఆ హీరోకు సెట్ అవుతుంది: ప్రజ్ఞా జైస్వాల్</span></strong></p>
<p><strong>"నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలి.</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/balakrishna-started-my-second-innings-with-a-series-of-records/article-767"><img src="https://www.nandipatrika.com/media/400/2025-01/img_20250131_230447.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_230447.jpg" alt="IMG_20250131_230447" width="400" height="436"></img></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.</strong></span></p>
<p><strong>హైదరాబాద్: సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna) కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొని.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు.</strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">'డాకు మహారాజ్.. ఆ హీరోకు సెట్ అవుతుంది: ప్రజ్ఞా జైస్వాల్</span></strong></p>
<p><strong>"నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బిరుదుల కోసం కాదు. మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఉపయోగపడితే మనం ఏదైనా సాధించవచ్చు. పద్మభూషణ్ ఎప్పుడో రావాల్సిందని ఎంతోమంది అంటున్నారు. నేను ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. పనే నాకు దైవం. నాన్నగారి వందో జయంతి ఇటీవలే పూర్తైంది. ఆయన నటించిన 'మనదేశం' విడుదలై 75వ సంవత్సరాలు కావడం.. ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం.. విడుదలైన నాలుగు చిత్రాలు హిట్స్ అందుకోవడం.. ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి, ఆలస్యం ఏమీ కాలేదు. ఎంతోమంది నటీనటులు కొన్నేళ్లపాటు లైన్లైట్లో ఉండి.. ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రలు పోషిస్తుంటారు. కానీ, ఆ కళామతల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా.</strong></p>
<p> </p>
<p><strong>ఈ పురస్కారం నన్ను వరించడంపై అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇది తమకే వచ్చిందని భావిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అంతటి ప్రేమాభిమానాలను పొందడం నిజంగానే నా పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అనుకున్నా మనకు నచ్చినవిధంగా ముందుకు సాగిపోవాలి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి త్వరలోనే 15 ఏళ్ళు అవుతోంది. అందుకు సంతోషంగా ఉంది. ఈ ఆస్పత్రి ఇంతటి పేరు ప్రఖ్యాతులు అందుకుందంటే అది అందరి సమష్టి కృషి" అని బాలకృష్ణ చెప్పారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/balakrishna-started-my-second-innings-with-a-series-of-records/article-767</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/balakrishna-started-my-second-innings-with-a-series-of-records/article-767</guid>
                <pubDate>Fri, 31 Jan 2025 23:11:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_230447.jpg"                         length="25999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>Gajini 2: 'గజిని 2'.. రూ.1000 కోట్లు: అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_225640.jpg" alt="IMG_20250131_225640" width="1016" height="695" /></p>
<p><span style="color:rgb(230,126,35);"><strong>'తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ 'గజిని 2' గురించి మాట్లాడారు.</strong></span></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఇంటర్నెట్ డెస్క్: విడుదలైన అన్ని భాషల్లో హిట్గా నిలిచిన 'గజిని' (Ghajini) సీక్వెల్ కోసం సినీ</span></strong></p>
<p><strong>ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మనసులో మాట బయట పెట్టారు. ముంబయిలో నిర్వహించిన 'తండేల్ హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ఈవెంట్కు అమిరాఖాన్ (Aamir Khan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవింద్ మాట్లాడుతూ.. "గజిని' చిత్రీకరణ దశలో.. ఇది రూ.100 కోట్లు రాబట్టే తొలి సినిమా అవుతుందని ఆమిర్ మాతో ఛాలెంజ్ చేశారు. ఆ కోణంలోనే మూవీని మేం ప్రమోట్ చేశాం (నవ్వుతూ). ఆశించినట్టే 'గజిని'.. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ 100 ఇప్పుడు 1000 అయింది. అందుకే రూ.1000 కోట్లు రాబట్టే చిత్రాన్ని మళ్లీ అమిర్</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/gajini-2-gazini-2-rs-1000-crore-allu-aravind-interesting/article-766"><img src="https://www.nandipatrika.com/media/400/2025-01/img_20250131_225640.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_225640.jpg" alt="IMG_20250131_225640" width="1016" height="695"></img></p>
<p><span style="color:rgb(230,126,35);"><strong>'తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ 'గజిని 2' గురించి మాట్లాడారు.</strong></span></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఇంటర్నెట్ డెస్క్: విడుదలైన అన్ని భాషల్లో హిట్గా నిలిచిన 'గజిని' (Ghajini) సీక్వెల్ కోసం సినీ</span></strong></p>
<p><strong>ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మనసులో మాట బయట పెట్టారు. ముంబయిలో నిర్వహించిన 'తండేల్ హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ఈవెంట్కు అమిరాఖాన్ (Aamir Khan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవింద్ మాట్లాడుతూ.. "గజిని' చిత్రీకరణ దశలో.. ఇది రూ.100 కోట్లు రాబట్టే తొలి సినిమా అవుతుందని ఆమిర్ మాతో ఛాలెంజ్ చేశారు. ఆ కోణంలోనే మూవీని మేం ప్రమోట్ చేశాం (నవ్వుతూ). ఆశించినట్టే 'గజిని'.. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ 100 ఇప్పుడు 1000 అయింది. అందుకే రూ.1000 కోట్లు రాబట్టే చిత్రాన్ని మళ్లీ అమిర్ హీరోగా నిర్మించాలనుకుంటున్నా. అది 'గజిని 2' అవ్వొచ్చు" అని అన్నారు.</strong></p>
<p> <span style="color:rgb(132,63,161);"><strong>నాగ చైతన్య కోసం అల్లు అర్జున్: 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?</strong></span></p>
<p><strong>సూర్య హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన తమిళ్ మూవీ 'గజిని'ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 'గజిని 2' (Gajini 2) ఉంటుందంటూ సూర్య ఇప్పటికే హింట్ ఇచ్చారు. పార్ట్ 1లానే పార్ట్ 2నూ తమిళంలో సూర్యతో, హిందీలో ఆమిర్తో తెరకెక్కించనున్నారని, ఆ హీరోలు ఒకరి చిత్రంలో మరొకరు అతిథి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ కోలీవుడ్ మీడియాలో ఇటీవల వార్తలొచ్చాయి.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/gajini-2-gazini-2-rs-1000-crore-allu-aravind-interesting/article-766</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/gajini-2-gazini-2-rs-1000-crore-allu-aravind-interesting/article-766</guid>
                <pubDate>Fri, 31 Jan 2025 23:01:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_225640.jpg"                         length="301179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జైలర్2' టీమ్ నుంచి మరో వీడియో..</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(22,145,121);">'జైలర్2'</span></strong> <strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">టీమ్ నుంచి మరో వీడియో..</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/images-(59).jpeg" alt="images (59)" width="471" height="652" /></p>
<p><strong>'జైలర్2' టీమ్ మరో వీడియోతో ఫ్యాన్స్లో జోష్ పెంచింది. అనౌన్స్మెంట్ టీజర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది..ఇంటర్నెటెస్క్: ఈ సంక్రాంతికి 'జైలర్2' (Jailer 2) అనౌన్స్మెంట్ టీజర్తో ఫ్యాన్స్లో జోష్ పెంచారు రజనీకాంత్. తాజాగా దీని మేకింగ్ వీడియోను 'సన్ పిక్చర్స్' (Sun Pictures) రిలీజ్ చేసింది. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన 'జైలర్' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ 'జైలర్2' తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్. నెల్సన్లు ఫన్ క్రియేట్ చేసిన ఈ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.. ఈ వీడియో చూశారా: 'గరిట తిప్పిన నాగచైతన్య... చేపల పులుసు వండిన నటుడు</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/another-video-from-jailer2-team/article-741"><img src="https://www.nandipatrika.com/media/400/2025-01/images-(59).jpeg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(22,145,121);">'జైలర్2'</span></strong> <strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">టీమ్ నుంచి మరో వీడియో..</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/images-(59).jpeg" alt="images (59)" width="471" height="652"></img></p>
<p><strong>'జైలర్2' టీమ్ మరో వీడియోతో ఫ్యాన్స్లో జోష్ పెంచింది. అనౌన్స్మెంట్ టీజర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది..ఇంటర్నెటెస్క్: ఈ సంక్రాంతికి 'జైలర్2' (Jailer 2) అనౌన్స్మెంట్ టీజర్తో ఫ్యాన్స్లో జోష్ పెంచారు రజనీకాంత్. తాజాగా దీని మేకింగ్ వీడియోను 'సన్ పిక్చర్స్' (Sun Pictures) రిలీజ్ చేసింది. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన 'జైలర్' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ 'జైలర్2' తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్. నెల్సన్లు ఫన్ క్రియేట్ చేసిన ఈ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.. ఈ వీడియో చూశారా: 'గరిట తిప్పిన నాగచైతన్య... చేపల పులుసు వండిన నటుడు</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/another-video-from-jailer2-team/article-741</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/another-video-from-jailer2-team/article-741</guid>
                <pubDate>Fri, 17 Jan 2025 22:30:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-01/images-%2859%29.jpeg"                         length="44096"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ </span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/gridart_20250109_2049359591.jpg" alt="GridArt_20250109_204935959" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):</span>నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఓకే చాక్ ఫీస్ పై ఇరువైపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహా విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణచి వేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వరాహ, వామన, కుర్మా, మత్స్య, పరుశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/swami-dasavatars-on-chalk-fee/article-733"><img src="https://www.nandipatrika.com/media/400/2025-01/gridart_20250109_2049359591.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ </span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/gridart_20250109_2049359591.jpg" alt="GridArt_20250109_204935959" width="2048" height="2048"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):</span>నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఓకే చాక్ ఫీస్ పై ఇరువైపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహా విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణచి వేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వరాహ, వామన, కుర్మా, మత్స్య, పరుశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేసాడు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని వుంటాయి. మహా విష్ణువు గరుడ వాహనం పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శన మిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడ అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వామిని దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగి సుఖ శాంతులతో సంతోషంగా వుంటారు. వెంకటేశ్వర స్వామి పై వున్నా భక్తి తో ఈ చిత్రాన్ని ఇలా చాక్ ఫీస్ పై వినూత్నం వేశారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/swami-dasavatars-on-chalk-fee/article-733</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/swami-dasavatars-on-chalk-fee/article-733</guid>
                <pubDate>Thu, 09 Jan 2025 20:56:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-01/gridart_20250109_2049359591.jpg"                         length="304495"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అల్లు అర్జున్ అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="color:#169179;"><strong>  <span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">అల్లు అర్జున్ అరెస్ట్</span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg" alt="IMG_20241213_144639" width="640" height="480" /></span></strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంది పత్రిక ప్రతినిధి (డిసెంబర్ 13):- </span></strong></p>
<p><strong>పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.</strong></p>
<p><strong>అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241213_144639.jpg" alt=""></a><br /><p><span style="color:#169179;"><strong> <span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">అల్లు అర్జున్ అరెస్ట్</span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg" alt="IMG_20241213_144639" width="640" height="480"></img></span></strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంది పత్రిక ప్రతినిధి (డిసెంబర్ 13):- </span></strong></p>
<p><strong>పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.</strong></p>
<p><strong>అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు. ఈ లోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. బన్నీ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. కాగా అల్లు అర్జున్ పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా 5 లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696</guid>
                <pubDate>Fri, 13 Dec 2024 14:51:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg"                         length="85429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>Pushpa 2 Trailer: అల్లు అర్జున్ అరాచకం సామీ.. దుమ్మురేపిన పుష్ప 2 ట్రైలర్</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">Pushpa 2 Trailer: అల్లు అర్జున్ అరాచకం సామీ.. దుమ్మురేపిన పుష్ప 2 ట్రైలర్</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/collage_2_7-1731848624029.jpg" alt="collage_2_7-1731848624029" width="1024" height="682" /></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>నంది పత్రిక (సినిమా వార్తలు) నవంబర్ 17:- </strong></span></p>
<p><strong>అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్ యాక్షన్..                                                                ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. మొదటి నుంచి ఊహించనట్టే ఈ ట్రైలర్ దుమ్మురేపింది. అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. <span style="color:rgb(132,63,161);">బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్</span></strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/pushpa-2-trailer-allu-arjun-arachakam-sammy-dusty-pushpa-2/article-631"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/collage_2_7-1731848624029.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">Pushpa 2 Trailer: అల్లు అర్జున్ అరాచకం సామీ.. దుమ్మురేపిన పుష్ప 2 ట్రైలర్</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/collage_2_7-1731848624029.jpg" alt="collage_2_7-1731848624029" width="1024" height="682"></img></p>
<p><span style="color:rgb(22,145,121);"><strong>నంది పత్రిక (సినిమా వార్తలు) నవంబర్ 17:- </strong></span></p>
<p><strong>అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్ యాక్షన్..                                                                ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. మొదటి నుంచి ఊహించనట్టే ఈ ట్రైలర్ దుమ్మురేపింది. అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. <span style="color:rgb(132,63,161);">బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్ యాక్షన్ అబ్బో ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపినించేలా చేసింది</span>.                                                Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..</strong><br /><strong>సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రానుంది. తొలి భాగంలో అల్లు అర్జున్ కూలీ నుంచి సిండికేట్ పాట్నర్ గా ఎదిగిన విధానాన్ని చూపించారు ఇక ఇప్పుడు పుష్ప2లో సిండికేట్ కు కింగ్ గా మారిన పుష్ప రాజ్ ను చూపించనున్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ అలాగే ధనంజయ, జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు నటించారు. పుష్ప 2 షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.</strong></p>
<p><strong>  https://youtu.be/g3JUbgOHgdw?si=_DNBXrB3nmhnmhnP</strong></p>
<p><strong>ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు</strong><br /><strong>డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం <span style="color:rgb(224,62,45);">శ్రీలీలని</span> ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని సినిమా పై హైప్ ను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఆర్మీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో విడుదల చేశారు. భారీగా హాజరైన అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు మూవీ టీమ్. అల్లు అర్జున్ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప 2 ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.  </strong></p>
<p> </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/pushpa-2-trailer-allu-arjun-arachakam-sammy-dusty-pushpa-2/article-631</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/pushpa-2-trailer-allu-arjun-arachakam-sammy-dusty-pushpa-2/article-631</guid>
                <pubDate>Sun, 17 Nov 2024 18:41:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/collage_2_7-1731848624029.jpg"                         length="49131"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>BIG BREAKING NEWS</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="color:rgb(255,255,255);"><span style="background-color:rgb(53,152,219);"><strong>BIG NEWS</strong></span>*</span></p>
<p><span style="color:rgb(255,255,255);"><img src="https://www.nandipatrika.com/media/2024-10/img_20241020_200449.jpg" alt="IMG_20241020_200449" width="600" height="600" /></span></p>
<p><strong>నందమూరి బాలకృష్ణ గారిని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ప్రభుత్వం</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/big-breaking-news/article-519"><img src="https://www.nandipatrika.com/media/400/2024-10/img_20241020_200449.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(255,255,255);"><span style="background-color:rgb(53,152,219);"><strong>BIG NEWS</strong></span>*</span></p>
<p><span style="color:rgb(255,255,255);"><img src="https://www.nandipatrika.com/media/2024-10/img_20241020_200449.jpg" alt="IMG_20241020_200449" width="600" height="600"></img></span></p>
<p><strong>నందమూరి బాలకృష్ణ గారిని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ప్రభుత్వం</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/big-breaking-news/article-519</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/big-breaking-news/article-519</guid>
                <pubDate>Sun, 20 Oct 2024 20:26:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-10/img_20241020_200449.jpg"                         length="28653"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        