<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/international/category-4" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>International - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/4/rss</link>
                <description>International RSS Feed</description>
                
                            <item>
                <title>పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">  హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....</span></strong></p>
<p>  </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg" alt="IMG-20250529-WA0112" width="990" height="900" /></p>
<p><strong>ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :</strong></p>
<p><strong>  ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,</strong></p>
<p><strong>కుంజం</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250529-wa0112.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);"> హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....</span></strong></p>
<p> </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg" alt="IMG-20250529-WA0112" width="990" height="900"></img></p>
<p><strong>ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :</strong></p>
<p><strong> ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్ పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియు ఇతర సామగ్రిని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.</strong></p>
<p><strong>కుంజం హెడ్మా అరెస్ట్ : పోలీసులు అతిపెద్ద విజయం..</strong></p>
<p><strong> హిడ్మా అరెస్టు భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. గతంలో ఇతడు హతమైనట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది. చాలా కాలం పాటు కనీసం హిడ్మా ఫోటో కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన (కుంజం మోహన్ అలియాస్ హెడ్మా ) 2007లో 14 ఏళ్ల వయస్సులోనే మావోయిస్టు సంస్థలో చేరాడు. ఆయన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, 2019లో ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)గా ఎదిగాడు. ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక మావోయిస్టు సంఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఒడిశాలోని కొరాపుట్, మల్కాన్ఆరి జిల్లాల్లో నమోదైన ఏడు ప్రధాన మావోయిస్టు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు </strong></p>
<p><strong> ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పట్నుంచి మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు. చాలాకాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ హిడ్మా. ‌</strong></p>
<p><strong>5తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు నిర్వహిస్తోంది.</strong></p>
<p><strong>చేతిలో నెంబర్ వన్ బెటాలియన్</strong></p>
<p><strong>దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది.</strong></p>
<p><strong>2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది సి ఆర్ పి ఎఫ్ జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. </strong></p>
<p><strong>చాలాకాలం వరకూ హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో అప్పట్లో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. </strong></p>
<p><strong>మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. </strong></p>
<p><strong>హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు..పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్‌ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్‌ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్‌ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిగిలిన సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. </strong></p>
<p><strong>హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ..</strong></p>
<p> </p>
<p><strong>2010 ఏప్రిల్‌ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్‌ ప్రొటెక్షన్‌ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. </strong></p>
<p><strong>2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుమృతి చెందారు. </strong></p>
<p><strong>2017 ఏప్రిల్‌ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుర్కాపాల్‌ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.</strong></p>
<p><strong>2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. </strong></p>
<p><strong>2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910</guid>
                <pubDate>Thu, 29 May 2025 23:07:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg"                         length="108930"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg" alt="GridArt_20250519_083017103" width="1200" height="1151" /></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది సినిమా పత్రిక</span></strong></p>
<p><strong>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్</strong></p>
<p><strong>ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.</strong></p>
<p><strong>విలక్షణమైన కథతో</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250519_083017103.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg" alt="GridArt_20250519_083017103" width="2048" height="1151"></img></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది సినిమా పత్రిక</span></strong></p>
<p><strong>పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్</strong></p>
<p><strong>ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.</strong></p>
<p><strong>విలక్షణమైన కథతో రూపొందనున్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి అధికారికంగా టీమ్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో సర్ప్రైజ్</strong></p>
<p><strong>ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక కూడా ఓ కీలక క్యారెక్టర్లో నటించనుందని తెలిసింది.</strong></p>
<p><strong>ఇప్పటికే తను పూరీ - విజయ్ సేతుపతిల ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే ఈ విషయాన్ని పూరి టీమ్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. క్రేజీ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892</link>
                <guid>https://www.nandipatrika.com/entertainment/puri-sethupathi-project-digital-content-creator/article-892</guid>
                <pubDate>Mon, 19 May 2025 08:33:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250519_083017103.jpg"                         length="165263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/images-(60).jpeg" alt="images (60)" width="400" height="267" /></p>
<p><strong>హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.<span style="color:rgb(22,145,121);">95,510</span> ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.<span style="color:rgb(22,145,121);">95,500కు</span> చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.<span style="color:rgb(185,106,217);">87,540</span> వద్ద కొనసాగుతుంది.</strong></p>
<p><strong>హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లోనూ ఇవే పసిడి ధరలు కొనసాగుతున్నాయి.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/reduced-gold-prices-in-telugu-states/article-883"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/images-(60).jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/images-(60).jpeg" alt="images (60)" width="400" height="267"></img></p>
<p><strong>హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.<span style="color:rgb(22,145,121);">95,510</span> ఉండగా.. ఈరోజు ఉదయం స్వల్పంగా తగ్గి రూ.<span style="color:rgb(22,145,121);">95,500కు</span> చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.<span style="color:rgb(185,106,217);">87,540</span> వద్ద కొనసాగుతుంది.</strong></p>
<p><strong>హైదరాబాద్పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లోనూ ఇవే పసిడి ధరలు కొనసాగుతున్నాయి.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/reduced-gold-prices-in-telugu-states/article-883</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/reduced-gold-prices-in-telugu-states/article-883</guid>
                <pubDate>Sat, 03 May 2025 07:46:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/images-%2860%29.jpeg"                         length="17050"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.</title>
                                    <description>
                        <![CDATA[<p><br /></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/empty-chairs-in-the-mandala-parishad-office/article-881"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250502_223226072.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250502_223226072.jpg" alt="GridArt_20250502_223226072" width="1726" height="2158"></img></p><p><br /><span style="background-color:rgb(194,224,244);"> <strong><span style="color:rgb(186,55,42);">నంది పత్రిక  దినపత్రిక గడివేముల </span></strong></span></p><p> <strong>నంద్యాల జిల్లా గడివేముల పరిధిలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల  దాటిన ఏ ఒక్క అధికారి మరియు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న లేకపోవడం  గమనార్హం. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు కార్యాలయం వద్ద కూర్చుని అధికారుల కోసం వేచి చూసి కార్యాలయానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదరికి వెళ్లిపోయారు. కార్యాలయంలో ఏ ఒక్క అధికారిని నియమించకపోవడం సమయం గడుస్తున్న కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో కాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.( కార్యాలయంలో సమాచారం సేకరిస్తే మీటింగ్ ఉన్నందువలన వెళ్ళవలసి వచ్చిందని తెలిపారు కానీ మీటింగ్ ఉంటే ఆఫీసు సిబ్బంది ఔట్సోర్సింగ్ సిబ్బంది అధికారులు మొత్తము వెళతారా అన్నది శోచనీయం ) కార్యాలయంలో అధికారులు తమ  విధులు నుండి తప్పించుకోవడానికి లేదా వారి వ్యక్తిగత కార్యకలాపాలకు వెళ్లడానికి కేటాయిస్తూ ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇలా ఉంటే సమయపాలన పాటించని సిబ్బందినిపైన అధికారులపై  ఎలాంటి చర్యలు చేపడతారో  వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/empty-chairs-in-the-mandala-parishad-office/article-881</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/empty-chairs-in-the-mandala-parishad-office/article-881</guid>
                <pubDate>Fri, 02 May 2025 22:36:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250502_223226072.jpg"                         length="243174"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250501_180623397.jpg" alt="GridArt_20250501_180623397" width="1200" height="1200" /></p>
<p style="text-align:left;"><strong>మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 8 వ తరగతి పూర్తి చేసుకుని 9 వ తరగతి లోకి అడుగు పెడుతుంది. గతంలో కూడా సుద్దముక్కతో రాకెట్ ను వేసి సూక్ష్మ కళాకారిణి ప్రతిభ చూపిన ముకుంద ప్రియ వేసవి సెలవులు ఉండడంతో చిత్ర లేఖనం పై దృష్టి సారించింది. అందులో భాగంగానే రాఘవేంద్రస్వామి బాలకృష్ణుని మూర్తిని ముఖానికి హత్తుకునే విధంగా బృందావనంతో పాటు చిత్రం వేసిన రూపం, శివుడు, ఆంజనేయస్వామి రూపాలను వేసిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. విద్యార్థిని ప్రతిభను చూసి శభాష్ అంటున్నారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/student-talent-in-the-film-scripture-with-the-film-raghavendra/article-880"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250501_180623397.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250501_180623397.jpg" alt="GridArt_20250501_180623397" width="1526" height="2158"></img></p>
<p style="text-align:left;"><strong>మంత్రాలయం ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామి చిత్రాన్ని పెన్సిల్ తో వేసి చిత్రలేఖనంలో ముకుంద ప్రియ అనే విద్యార్థిని తన ప్రతిభను చూపింది. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు ముకుంద ప్రియ శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 8 వ తరగతి పూర్తి చేసుకుని 9 వ తరగతి లోకి అడుగు పెడుతుంది. గతంలో కూడా సుద్దముక్కతో రాకెట్ ను వేసి సూక్ష్మ కళాకారిణి ప్రతిభ చూపిన ముకుంద ప్రియ వేసవి సెలవులు ఉండడంతో చిత్ర లేఖనం పై దృష్టి సారించింది. అందులో భాగంగానే రాఘవేంద్రస్వామి బాలకృష్ణుని మూర్తిని ముఖానికి హత్తుకునే విధంగా బృందావనంతో పాటు చిత్రం వేసిన రూపం, శివుడు, ఆంజనేయస్వామి రూపాలను వేసిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. విద్యార్థిని ప్రతిభను చూసి శభాష్ అంటున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/student-talent-in-the-film-scripture-with-the-film-raghavendra/article-880</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/student-talent-in-the-film-scripture-with-the-film-raghavendra/article-880</guid>
                <pubDate>Thu, 01 May 2025 18:08:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250501_180623397.jpg"                         length="215787"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం</title>
                                    <description>
                        <![CDATA[<p>  <img src="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250428_180854434.jpg" alt="GridArt_20250428_180854434" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్</span></strong><br />  <strong>తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రిక</strong><br /><strong>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ  జి. బాలిరెడ్డి మార్గానిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసి కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో  పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక ఒక</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/tirupati/72-red-sandalwood-dungas-worth-rs-25-crore/article-875"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/gridart_20250428_180854434.jpg" alt=""></a><br /><p> <img src="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250428_180854434.jpg" alt="GridArt_20250428_180854434" width="1213" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్</span></strong><br /> <strong>తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రిక</strong><br /><strong>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ  జి. బాలిరెడ్డి మార్గానిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసి కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో  పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక ఒక లారీ కొద్దీ దూరం లో ఆపి, అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చేరుకుని చుట్టుముట్టారు. లారీని పరిశీలించగా అందులో 72 ఎర్రచందనం దుంగలు కమీపించాయి. వాటి విలువ సుమారు రూ. 2.5కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  వాహనాల్లో ఉన్న వారిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు గాను, మరో ముగ్గురిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని  ఎర్రచందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీలు వీ. శ్రీనివాసులురెడ్డి, షరీఫ్ లు విచారించగా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>తిరుపతి</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/tirupati/72-red-sandalwood-dungas-worth-rs-25-crore/article-875</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/tirupati/72-red-sandalwood-dungas-worth-rs-25-crore/article-875</guid>
                <pubDate>Mon, 28 Apr 2025 18:11:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250428_180854434.jpg"                         length="297121"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250426-wa0076.jpg" alt="IMG-20250426-WA0076" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు..</span></strong>..</p>
<p><strong><span style="color:rgb(230,126,35);">27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం.</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలని, LHMS యాప్ వినియోగించుకోవాలని ... </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి..</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250426-wa0076.jpg" alt="IMG-20250426-WA0076" width="1200" height="1200" /></p>
<p><strong>కర్నూలు నంది పత్రిక........</strong></p>
<p><strong>13.04.2025 తేదిన కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయివైభవ్ నగర్ లో నివశిస్తున్న ఆర్టిసి డిపో - 1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకొని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసి డిపో -1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/kurnool-rtc-depot-manager-kurnool-three-town-police/article-874"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/img-20250426-wa0076.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250426-wa0076.jpg" alt="IMG-20250426-WA0076" width="2080" height="1384"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">యూ ట్యూబ్ లలో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే నిందితులు..</span></strong>..</p>
<p><strong><span style="color:rgb(230,126,35);">27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">దొంగతనంకు వినియోగించిన రంపము , ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు స్వాధీనం.</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలని, LHMS యాప్ వినియోగించుకోవాలని ... </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి..</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250426-wa0076.jpg" alt="IMG-20250426-WA0076" width="2080" height="1384"></img></p>
<p><strong>కర్నూలు నంది పత్రిక........</strong></p>
<p><strong>13.04.2025 తేదిన కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయివైభవ్ నగర్ లో నివశిస్తున్న ఆర్టిసి డిపో - 1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకొని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసి డిపో -1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదారాబాద్ కు ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్ళిన సంధర్బం చూసుకొని షేక్షావలి (స్పైస్ డాభా లో పని చేసే యువకుడు), తనతో పాటు చట్టం తో విభేదింఛిన 5 మంది బాలురును జత చేసుకుని ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి తాళంను విరగగొట్టుటకు వీలుగా ఒక నూనె ను, ఒక రంపమును, ఇనుపరాడ్డు ను సిధ్ధం చేసుకుని 2 మోటారు సైకిళ్ళ మీద సాయి వైభవ్ నగర్ కు రాత్రి 1 గంటకు చేరుకున్నారు. చుట్టు ప్రక్కల ఎవరు గమనించడం లేదని తెలుసుకుని ప్రధాన ద్వారంలోని తాళం ను నూనె పోసి మరి శబ్ధం రాకుండా విరగొట్టి ఇంట్లో కి ప్రవేశించి 20 లక్షల విలువైన సుమారు 27 తులాల బంగారం ఆభరణాలు మరియు 35 తులాల వెండి ఆభరణములు దొంగలించి మోటార్ సైకిళ్ళ పై పారి పోయి, దొంగలించిన సోత్తులను భాగాలు వేసుకుని పంచుకున్నారు. మరుసటి దినం దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని డిపో మేనేజర్ 13.04.2025 తేదిన ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పియస్ క్రైమ్ నెంబర్ 147/2025 క్రింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఉపకరణాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూల్ సబ్ డివిజన్ పోలీసులు ఈ కేసు ను చేధించేందుకు పోలీసు బృందాలు ఏర్పడి సవాలుగా తీసుకుని కేసును త్వరితగతిన నేర పరిశోధన చేపట్టారు.పూర్తి సమాచారం మేరకు కర్నూలుకు చెందిన షేక్షావళి మరియు అతనితో పాటు 5 గురు బాలురను25.04.2025 వ తేదీన నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని వారిని సోదా చేయగా వారి వద్ద నుండి దొంగతనం చేసిన సొత్తు ను పూర్తి గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి దొంగతనానికి వాడిన రంపం, రాడ్డు, 2 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఇందులో వారి గురించి పరిశీలించగా ఇద్దరు బాలురు ఇంతకు ముందే 2 దొంగతనాలలో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది.పై బాలురు అందరూ పాఠశాలలకు వెళ్ళకుండా డ్రాప్ అవుట్ అయి మెకానిక్ షెడ్లలలోనూ అల్లరి , చిల్లరగా తిరుగుతూ, జల్సాలకు అలవాటు పడినట్లు గుర్తించడం జరిగింది.</strong></p>
<p><strong>పై వారిని సంబంధిత న్యాయస్ధానాల ముందు హజరు పెట్టడం జరుగుతుంది. రికవరీ చేసిన సొమ్మును డిపో మేనేజర్ కి అందజేయడం జరుగుతుంది.</strong></p>
<p><strong>ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి , బాగా ప్రతిభ కనబరిచిన కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ పియస్ సిఐ శేషయ్య, కర్నూలు ఒన్ టౌన్ అడిషనల్ సిఐ నాగ శేఖర్ , హెడ్ కానిస్టేబుల్స్ చెంచన్న, సుంకన్న, రంగారావు, కానిస్టేబుల్స్ నాగరాజు, కిశోర్, నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు, నాగరాజు, తిరుమలేష్, పరశురాముడు, వీర బాబు లకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ రివార్డులు అందజేశారు.</strong></p>
<p><strong>జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి.</strong></p>
<p><strong>ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలన్నారు. </strong></p>
<p><strong> LHMS యాప్ వినియోగించాలన్నారు. </strong></p>
<p><strong>ఇళ్ళ చుట్టూ ముందు రోడ్డు బాగా కనపడేవిధంగా సిసి కెమెరాలు అమర్చుకునేవిధంగా చేయాలన్నారు. </strong></p>
<p><strong>కాలనీలలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఉన్నారు</strong></p>
<p><strong>.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/kurnool-rtc-depot-manager-kurnool-three-town-police/article-874</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/kurnool-rtc-depot-manager-kurnool-three-town-police/article-874</guid>
                <pubDate>Sat, 26 Apr 2025 21:12:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/img-20250426-wa0076.jpg"                         length="211006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>10వ పరీక్షా ఫలితాల విడుదల..ఇలా ఫలితాలు త్వరగా పొందండి</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/images-(58).jpeg" alt="images (58)" width="739" height="415" /></p>
<p><strong>ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ(23) ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్లు</strong> https://bse.ap.gov.in ,</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/release-10th-exam-results-get-the-results-quickly/article-867"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/images-(58).jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-04/images-(58).jpeg" alt="images (58)" width="739" height="415"></img></p>
<p><strong>ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ(23) ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్లు</strong> https://bse.ap.gov.in ,</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/release-10th-exam-results-get-the-results-quickly/article-867</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/release-10th-exam-results-get-the-results-quickly/article-867</guid>
                <pubDate>Wed, 23 Apr 2025 11:57:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/images-%2858%29.jpeg"                         length="35410"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>-<strong><span style="color:rgb(230,126,35);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);"><img src="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224959.jpg" alt="IMG_20250414_224959" width="1200" height="853" /></span></strong></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారితో పాటు, దళిత సంఘాల నాయకులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తి పొంది జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్.అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంతటి పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ గా తాను</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/dabrambedkar-happensions-must-be-must-be/article-855"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/img_20250414_224959.jpg" alt=""></a><br /><p>-<strong><span style="color:rgb(230,126,35);">జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);"><img src="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224959.jpg" alt="IMG_20250414_224959" width="1280" height="853"></img></span></strong></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారితో పాటు, దళిత సంఘాల నాయకులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తి పొంది జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్.అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంతటి పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ గా తాను ఎంపికైన తర్వాత ఐఎఎస్ శిక్షణ నిమిత్తం ముస్సోరి వెళ్లన సమయంలో అక్కడ లిఖిత పూర్వ రాజ్యాంగ ప్రతిని చూసి చాలా సంతోషం వేసిందన్నారు. సదరు రాజ్యాంగంలో దేశ అభివృద్ధి, సంక్షేమానికి అణుగుణంగా ఎప్పటికపుడు సవరణలు చేసుకోవడం జరుగుతుందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సంఘ సంస్కర్త, రచయితతో పాటు వారు గొప్ప పండితుడన్నారు. ప్రపంచ మేధావని వారి మేధస్సుకు మెచ్చి వారికి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత భావితరాలు కూడా వారు అందించిన సంక్షేమ ఫలాలను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నతనంలో వారు ఎదుర్కొన్న అంటరానితం, కుల వివక్షతను చదువుతో అధిగమించారని, అందుకు విద్యార్థులు కూడా విద్య వారి జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందనేది తెలుసుకోవాలని... సరైన విద్య ఉంటే ఎంతటి అవరోధనైనా ఎదుర్కొని నిలబడి ఉన్నత స్థాయిలో నిలబడి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంతో పాటు మరికొంత మందిని ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మాసంలో వచ్చే ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలను వసతి గృహాల్లోనే నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని తదనుగుణంగా వారి ద్వారా విద్యార్థులు స్పూర్తి పొందాలన్నారు. ఎకనమిక్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులో పిహెచ్డి పొందిన మొట్టమొదట వ్యక్తి డా.బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు.జిల్లాలో 86 ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాలు ఉన్నాయని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం మీద నమ్మకంతో వసతి గృహంలో చేర్చడం జరిగిందని అందుకు వసతి గృహ సిబ్బంది కూడా వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలన్నారు. విద్యార్థులు కూడా కేవలం మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని తద్వారా సబ్జెక్ట్ పై పట్టు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్స్, టాబ్స్ మాయలో పడి చదువును నిర్లక్ష్యం చేయకుండా ఖాళీ సమయాల్లో మహనీయులు వ్రాసిన పుస్తకాలను పఠనం చేయాలన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అంశాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు కరాటే, స్విమ్మింగ్ తదితర ఆటల్లో కూడా రాణించాలన్నారు. ఎక్కువ శాతం గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. అంబేద్కర్ గారు ముఖ్యంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంశాలను తెలుపడం జరిగిందని ఆ పదాలను మన జీవితంలో అన్వయించుకోవాలన్నారు. జిల్లాలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి పట్టణంలో చాలా స్థలాలను పరిశీలించడం జరిగిందని చివరికి అందరీ సమ్మతితో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అంతకుముందు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం దళిత సంఘాల నాయకులు బాలస్వామి, బాల నాయక్, జీవన్ రాజ్, డివిఎంసి/సఫాయి కర్మచారి ఛైర్మన్ చెన్నమ్మ సభ్యులు మహేశ్వరి, లక్ష్మి, శ్రీరాములు, దామోదర నాగశేషు, లక్ష్మన్న, జాషువ, దేవదానం, భూషణ్, బెనర్జీ, విద్యార్థిని పూజిత డా.బి.ఆర్.అంబేద్కర్ దేశ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు చింతామణి, డిఎఫ్ఓ నాగమునేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డిపిఓ జమీవుల్లా, పరిశ్రమల జిల్లా మేనేజర్ జవహర్ బాబు, కౌన్సిలర్ అనూష తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా డా.బి.ఆర్.అంబేద్కర్ నేపథ్యంతో రూపొందించిన జానపద, ఫోక్ డాన్స్ విద్యార్థినిలు ఇచిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఇటీవలి వెలువడిన ఇంటర్మీడియట్, వొకేషనల్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పుస్తకాలను ప్రధానం చేశారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/dabrambedkar-happensions-must-be-must-be/article-855</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/dabrambedkar-happensions-must-be-must-be/article-855</guid>
                <pubDate>Mon, 14 Apr 2025 22:54:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224959.jpg"                         length="136391"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>దోపిడీలు, బందిపోటు దొంగతనము కేసులలో ముద్దాయి అరెస్టు</title>
                                    <description>
                        <![CDATA[<p>-<strong><span style="color:rgb(186,55,42);">05 తులాల బంగారు 30 తులాల వెండి 12 వేల నగదు స్వాధీనం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(35,111,161);">నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224932.jpg" alt="IMG_20250414_224932" width="800" height="533" /></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి ఆల్పోన్స్ ఆద్వర్యంలో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ,ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి , పాణ్యంసిబ్బంది బాష,రఫి, నాగార్జున, వెంకటేశ్వర్లు, సూర్య, క్రిష్ణ మరియు సిబ్బంది చంద్ర శేఖర్, ఇబ్రహిం, యేసుదాసు గంగారం, కృష్ణయ్య నాయుడు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాష మరియు ఇస్మాయిల్ లు 2019 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల మరియు గుంటూర్ జిల్లాల పోలీసు స్టేషన్ల పరిధిలలో బందిపోటు, దోపిడీలు, మరియు దొంగతనాలకు పాల్పడుతూ పోలీస్ లకు దొరకకుండా</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/arrested-in-cases-of-robbery/article-854"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/img_20250414_224932.jpg" alt=""></a><br /><p>-<strong><span style="color:rgb(186,55,42);">05 తులాల బంగారు 30 తులాల వెండి 12 వేల నగదు స్వాధీనం</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(35,111,161);">నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224932.jpg" alt="IMG_20250414_224932" width="800" height="533"></img></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 14 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి ఆల్పోన్స్ ఆద్వర్యంలో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ,ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి , పాణ్యంసిబ్బంది బాష,రఫి, నాగార్జున, వెంకటేశ్వర్లు, సూర్య, క్రిష్ణ మరియు సిబ్బంది చంద్ర శేఖర్, ఇబ్రహిం, యేసుదాసు గంగారం, కృష్ణయ్య నాయుడు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాష మరియు ఇస్మాయిల్ లు 2019 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల మరియు గుంటూర్ జిల్లాల పోలీసు స్టేషన్ల పరిధిలలో బందిపోటు, దోపిడీలు, మరియు దొంగతనాలకు పాల్పడుతూ పోలీస్ లకు దొరకకుండా తప్పిoచుకొని తిరుగు తున్న పాణ్యం చెంచు కాలనీకి చెందిన మరియు ప్రస్తుతము పాములపాడు మండలము వేంపెంట గ్రామము, జగన్ కాలనీలో నివాసము ఉంటున్న చెంచు మేకల హనుమంతు @ హనుమంతు, వయస్సు 25 సంవత్సరములు అను అతనిని ఈ దినము అనగా 14.04.2025 వ తేది సాయంత్రము 4.30 గంటల సమయములో పాణ్యం మండలము, సుగాలిమెట్ట గ్రామము సమీపంలో గల జంబులమ్మ గుడి ఆర్చి వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి బంగారు మరియు వెండి ఆభరణములను మరియు కొంత నగదును సీజ్ చెయ్యడమైనది.ముద్దాయి మేకల హనుమంతు చెంచు దాసరి అంకన్న, చెంచు సుంకన్న మరియు చెంచు దాసరి హరిచంద్రుడు @ హరిచంద్ర @ చంద్ర అను వారితో కలిసి జల్సాలకు అలవాటు పడి పాణ్యం మరియు నంద్యాల చుట్టు పక్కల గ్రామములలో రాత్రి సమయములలో పరిధిలలో బందిపోటు, దోపిడీలు మరియు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానముగా పంచుకొనేవారు. వీరు గతంలో నంద్యాల జిల్లాలోని పాణ్యం, నంద్యాల తాలూకా, బండిఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిదిలలో సుమారు 21 బందిపోటు, దోపిడి మరియు దొంగతనం కేసులలో మరియు గుంటూరు జిల్లాలో కూడా బందిపోటు మరియు దారి దోపిడిలు చేసినారు, ఇతనితో పాటు గుంటూరు జిల్లాలో బందిపోటు, దారి దోపిడి చేసిన (1) ఆకుల లింగమయ్య, (2) దాసరి ఓబులేసు (3) దాసరి లింగమయ్య (4) ఇండ్ల రమణయ్య లకు మేడికొండనురు పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన నేరములకు యావజ్జీవ శిక్ష పడినది. అదే విదముగా ఈదలపాడు పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన రెండు కేసులలో ఒక్కొక్క కేసులో 7 సంవత్సరముల శిక్ష పడింది. ఇతను చాలా రోజుల నుండి కేసులలో ముద్దాయి అయినప్పటికి ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతు నేరములు చేస్తూ ఉన్నాడు. ఈ సందర్బంగా కర్నూల్ డిఐజి కోయల ప్రవీణ్ కుమార్ , నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , నంద్యాల ఏ ఎస్పీ యగంధర్ బాబు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద జావళి ఆల్పోన్స్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన పోలీస్ ఆపీసర్స్ ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/arrested-in-cases-of-robbery/article-854</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/arrested-in-cases-of-robbery/article-854</guid>
                <pubDate>Mon, 14 Apr 2025 22:51:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/img_20250414_224932.jpg"                         length="47413"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ బియ్యం వ్యాపారానికి  అడ్డా...! - దువ్వూరు గడ్డ</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg" alt="IMG-20250412-WA0006" width="1200" height="960" /></p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);">  దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11 </span></strong></p>
<p>    <strong>రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలోనే దువ్వూరితో పాటు పరిసర ప్రాంతాలైన, కలారి సుబ్రహ్మణ్యం చిరునామా డోర్. నెంబర్, 2/178, కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మల్లికార్జున సిఎస్డిటి ప్రొద్దుటూరు స్వాధీనం మొత్తం 35 బస్తాలు బరువు సుమారు 1750 కిలోలు అంచనా విలువ రు,80,500/-  కానుగుడురు చింతగుంట, గుడిపాడు,దువ్వూరు, కృష్ణం పల్లె,తదితర ప్రాంతాల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యన్నీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ప్రస్తుతం </strong><br /><strong>  పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ కేసు నమోదు స్థలం డోర్ నెంబర్ 3/69</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/img-20250412-wa0006.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg" alt="IMG-20250412-WA0006" width="1280" height="960"></img></p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);"> దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11 </span></strong></p>
<p>  <strong>రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలోనే దువ్వూరితో పాటు పరిసర ప్రాంతాలైన, కలారి సుబ్రహ్మణ్యం చిరునామా డోర్. నెంబర్, 2/178, కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మల్లికార్జున సిఎస్డిటి ప్రొద్దుటూరు స్వాధీనం మొత్తం 35 బస్తాలు బరువు సుమారు 1750 కిలోలు అంచనా విలువ రు,80,500/-  కానుగుడురు చింతగుంట, గుడిపాడు,దువ్వూరు, కృష్ణం పల్లె,తదితర ప్రాంతాల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యన్నీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ప్రస్తుతం </strong><br /><strong> పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ కేసు నమోదు స్థలం డోర్ నెంబర్ 3/69 అశోక్ నగర్ వీధి దూర్ గ్రామం మండలం వైయస్సార్ కడప జిల్లా నేలటూరి చిన్న రంగడు వారి పాడుబడిన ఇంటి స్థలంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ప్రొద్దుటూరు సిఎస్బిటిఎం మల్లికార్జున ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించబడింది సాక్షులు సమక్షంలో తనిఖీ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు పోతురాజు మహాలింగం తండ్రి మూడవ లింగం నిందితుడు పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు రైస్ మిల్లులకు హోటళ్లకు అమ్ముతూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు మొత్తం 65 బస్తాలు రేషన్ బియ్యం మొత్తం 3730 కిలోలు స్వాధీనం బియ్యం విలువ ప్రభుత్వం ధరల ప్రకారం రూ. 1,71,580/-* రేషన్ బియ్యం లో పిడిఎస్ బియ్యంగా గుర్తించి ధ్రువీకరించబడింది</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853</guid>
                <pubDate>Sat, 12 Apr 2025 12:47:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg"                         length="137032"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం</title>
                                    <description>
                        <![CDATA[<ul>
<li><strong><span style="background-color:rgb(185,106,217);color:rgb(0,0,0);">అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు</span></strong></li>
<li><strong><span style="background-color:rgb(53,152,219);color:rgb(0,0,0);">అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు </span></strong></li>
</ul>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250404_201806045.jpg" alt="GridArt_20250404_201806045" width="1200" height="1200" /></p>
<p><strong>మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):-</strong></p>
<p><strong>రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహానంది మండలంలోని మహానంది, అల్లినగరం, శ్రీనగరం బుక్కాపురం తిమ్మాపురం, బొల్లవరం పలు గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి,అరటి పంటలు నేలవారిపోయాయి. లక్షల పెట్టుబడి పెట్టి ఏడాది కష్టకాలం ఒక్క రాత్రి తో తలకిందులు అవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు వరి కోసి దాన్యం రాశులుగా పోసుకొని ఆరబెట్టుకుంటున్న సమయంలో అకాల వర్షానికి తడిసి ముద్దయిపోయి, ఆరుగాలం పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్ద అవుతుంటే వరి రైతుల బాధ వర్ణనాతీతమైపోయింది.అదేవిధంగా బుక్కాపురం, తిమ్మాపురం, మహానంది గ్రామాలలో పలు</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/premature-rain/article-850"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/gridart_20250404_201806045.jpg" alt=""></a><br /><ul>
<li><strong><span style="background-color:rgb(185,106,217);color:rgb(0,0,0);">అకాల వర్షం,పెనుగాలులకు అరటి,వరి పంట నేలపాలు</span></strong></li>
<li><strong><span style="background-color:rgb(53,152,219);color:rgb(0,0,0);">అప్పులు ఎలా కట్టాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు </span></strong></li>
</ul>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250404_201806045.jpg" alt="GridArt_20250404_201806045" width="1526" height="2158"></img></p>
<p><strong>మహానంది,ఏప్రిల్ 04 (నంది పత్రిక):-</strong></p>
<p><strong>రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంటను గాలివాన నేలకొడిగేలా చేసింది.పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకుందామని ఆశించిన అన్నదాతకు కడగండ్లను మిగిల్చింది.లక్షల పెట్టుబడి, ఏడాది శ్రమ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడంతో వరి, అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహానంది మండలంలోని మహానంది, అల్లినగరం, శ్రీనగరం బుక్కాపురం తిమ్మాపురం, బొల్లవరం పలు గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి,అరటి పంటలు నేలవారిపోయాయి. లక్షల పెట్టుబడి పెట్టి ఏడాది కష్టకాలం ఒక్క రాత్రి తో తలకిందులు అవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు వరి కోసి దాన్యం రాశులుగా పోసుకొని ఆరబెట్టుకుంటున్న సమయంలో అకాల వర్షానికి తడిసి ముద్దయిపోయి, ఆరుగాలం పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్ద అవుతుంటే వరి రైతుల బాధ వర్ణనాతీతమైపోయింది.అదేవిధంగా బుక్కాపురం, తిమ్మాపురం, మహానంది గ్రామాలలో పలు రైతుల అరటి పంటలు నేలకు విరిగిపడ్డాయి. ఏడాది కాలం కష్టపడి అరటి గెల మరో నెలలో కోసి సొమ్ము చేసుకుందామనీలోపే వానగాలికు నేలకొరిగిపోయి .రైతును తలకిందులు చేసింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని రైతు దినస్థితిలో ఉండిపోవడం జరిగింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని, అసలు ఉద్యాన శాఖ అధికారులు మండలంలో ఉన్నారా? లేదా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.ఆరుగాలం శ్రమించి కష్టానికి నష్టానికి చెమటోడ్చి ,అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.కానీ పాలకులకు మాత్రం రైతుల కష్టనష్టాలు కనపడవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.ప్రజాప్రతినిధులు వేదికలపై మాత్రమే రైతులకు అండగా ఉంటామని,ప్రభుత్వపరంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీలు గుప్పిస్తూనే ఉంటారు.మహానంది,బండి ఆత్మకూరు మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వరి మరియు మొక్కజొన్న రైతులకు తుఫాను మరియు పెనుగాలుల వల్ల తీవ్రంగా నష్టపోయారు. కానీ నేటికీ కూడా రైతులకు ఆర్థిక సహాయం సహాయం అందలేదు.కారణం పెనుగాలులు విచాయి గాని అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని ఈ కారణం చేతనే రైతులకు అందాల్సిన సహాయం అందలేదని తెలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రజాప్రతినిధుల్లో కానీ,ఉన్నత స్థాయి అధికారుల్లో కానీ చలనం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.ఏది ఏమైనా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/premature-rain/article-850</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/premature-rain/article-850</guid>
                <pubDate>Fri, 04 Apr 2025 20:21:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/gridart_20250404_201806045.jpg"                         length="455612"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        