<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/national/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>National - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/3/rss</link>
                <description>National RSS Feed</description>
                
                            <item>
                <title>గాజులపల్లెలో భారీ అగ్నిప్రమాదం</title>
                                    <description>
                        <![CDATA[<p style="text-align:justify;"><strong><img src="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg" alt="GridArt_20260222_234955306" width="1200" height="1200" /></strong></p>
<p style="text-align:justify;"><strong>మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036"><img src="https://www.nandipatrika.com/media/400/2026-02/gridart_20260222_234955306.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong><img src="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg" alt="GridArt_20260222_234955306" width="2048" height="1638"></img></strong></p>
<p style="text-align:justify;"><strong>మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/a-huge-fire-broke-out-in-gajulapalle/article-1036</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 23:52:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-02/gridart_20260222_234955306.jpg"                         length="122598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="background-color:rgb(224,62,45);color:rgb(236,240,241);">శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ</span>  🕉️🚩</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/a-warm-welcome-to-the-prime-minister-of-india-narendra/article-998"><img src="https://www.nandipatrika.com/media/400/2025-10/f0818a11-b6a1-442a-bd5d-421816a1d384.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-10/7913cc76-d21e-4ddb-a653-e25c1f59aaf9.jpeg" alt="7913cc76-d21e-4ddb-a653-e25c1f59aaf9" width="1411" height="1628"></img><img src="https://www.nandipatrika.com/media/2025-10/f0818a11-b6a1-442a-bd5d-421816a1d3841.jpeg" alt="f0818a11-b6a1-442a-bd5d-421816a1d384" width="1040" height="963"></img><img src="https://www.nandipatrika.com/media/2025-10/20991d5c-7e60-4632-95e0-cd3daa872e9d.jpeg" alt="20991d5c-7e60-4632-95e0-cd3daa872e9d" width="1040" height="895"></img>కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు గురువారం ఉదయం చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , ఎస్పీ తదితరులు.</p>
<p>కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌<br />.ప్రధాని మోదీ స్వాగతానికి సిద్ధమైన రాష్ట్ర నాయకత్వం – ఓర్వకల్లు <br />.విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం</p>
<p>ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్‌ గురువారం కర్నూలుకు చేరుకున్నారు. వారితోపాటు రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు.</p>
<p>ఓర్వకల్లు విమానాశ్రయంలో ముగ్గురు నేతలకు జిల్లా మంత్రి, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం నెలకొంది. కాసేపట్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోనుండగా, ఆయనకు స్వాగతం పలకనున్నారు.<br />తరువాత ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హెలికాప్టర్లో నుండిపెంటకు ప్రయాణం చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వైపు వెళ్లనున్నారు.<br />మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరగనున్న ‘జీఎస్టీ 2.0’ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-10/f0818a11-b6a1-442a-bd5d-421816a1d384.jpeg" alt="f0818a11-b6a1-442a-bd5d-421816a1d384" width="1040" height="963"></img><img src="https://www.nandipatrika.com/media/2025-10/f0818a11-b6a1-442a-bd5d-421816a1d384.jpeg" alt="f0818a11-b6a1-442a-bd5d-421816a1d384" width="1040" height="963"></img></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/a-warm-welcome-to-the-prime-minister-of-india-narendra/article-998</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/a-warm-welcome-to-the-prime-minister-of-india-narendra/article-998</guid>
                <pubDate>Thu, 16 Oct 2025 12:49:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-10/f0818a11-b6a1-442a-bd5d-421816a1d384.jpeg"                         length="161949"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పురుగు మింగి చిన్నారి మృతి</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-08/img_20250826_131620.jpg" alt="IMG_20250826_131620" width="816" height="474" /></p>
<p style="text-align:justify;"><strong>నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా గొంతులో వస్తువు ఇరుక్కుంది అనుకున్నారు. గొంతులో నుంచి బయటకు తీయగా పురుగు అని తెలిసింది. చికిత్స తీసుకుంటూనే గుగశ్రీ చనిపోయింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/national/worm/article-970"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/img_20250826_131620.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-08/img_20250826_131620.jpg" alt="IMG_20250826_131620" width="816" height="474"></img></p>
<p style="text-align:justify;"><strong>నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా గొంతులో వస్తువు ఇరుక్కుంది అనుకున్నారు. గొంతులో నుంచి బయటకు తీయగా పురుగు అని తెలిసింది. చికిత్స తీసుకుంటూనే గుగశ్రీ చనిపోయింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.nandipatrika.com/national/worm/article-970</link>
                <guid>https://www.nandipatrika.com/national/worm/article-970</guid>
                <pubDate>Tue, 26 Aug 2025 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/img_20250826_131620.jpg"                         length="175415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నంద్యాలలో భారీగా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు స్టాంపులు అమ్మకాలు. </title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటున్న ప్రజలు.</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250619_165520234.jpg" alt="GridArt_20250619_165520234" width="1200" height="1200" /><br /><strong>పల్లె వెలుగు నంద్యాల.</strong></p>
<p><br /><strong>నంద్యాల పట్టణంలో భారీగా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు  జరుగుతున్నాయని, స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడానికి  కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటూ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో స్టాంపులు బ్లాక్ మార్కెట్ దంద మూడు పువ్వులు ఆరు కాయ లాగా జోరుగా కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి తమ కార్యాలయం నుండి తమకు అనుకూలముగా ఉన్న స్టాంపు వెండర్లకు ఇష్టానుసారముగా స్టాంపులు ఇస్తూ, వాళ్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేసి సబ్ రిజిస్టర్ చంద్రమౌళి కి కూడా పర్సంటేజ్ రూపంలో కవర్లు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ఇంత భారీగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్న జిల్లా</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/sales-of-stamps-at-high-prices-in-the-black-market/article-936"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/gridart_20250619_165520234.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటున్న ప్రజలు.</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250619_165520234.jpg" alt="GridArt_20250619_165520234" width="2048" height="1638"></img><br /><strong>పల్లె వెలుగు నంద్యాల.</strong></p>
<p><br /><strong>నంద్యాల పట్టణంలో భారీగా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు  జరుగుతున్నాయని, స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడానికి  కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటూ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో స్టాంపులు బ్లాక్ మార్కెట్ దంద మూడు పువ్వులు ఆరు కాయ లాగా జోరుగా కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి తమ కార్యాలయం నుండి తమకు అనుకూలముగా ఉన్న స్టాంపు వెండర్లకు ఇష్టానుసారముగా స్టాంపులు ఇస్తూ, వాళ్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేసి సబ్ రిజిస్టర్ చంద్రమౌళి కి కూడా పర్సంటేజ్ రూపంలో కవర్లు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ఇంత భారీగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్న జిల్లా  అధికారులు చూసి చూడనట్లు కళ్ళు లేని కబోది లాగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నంద్యాలలో 20 రూపాయల స్టాంపు ఏకముగా  150 రూపాయలు అమ్మకాలు జరుగుతుండడంతో ప్రజలు కంగుతిని ముక్కున వేలు వేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్న విషయం  అధికారులకు తెలిసిన కూడా తెలియనట్టు నటిస్తూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ తమ ఆదాయాన్ని ఎటువంటి ధోక లేకుండా వారి ఆదాయం రెండింతలు చేసుకుంటున్నారని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిగ ధరలకు జరుగుతున్న అమ్మకాలపై పర్యవేక్షించవలసిన అధికారులు పర్యవేక్షణ లోపంతో నంద్యాల పట్టణములు స్టాంపులు బ్లాక్ మార్కెట్లో జోరుగా దందా కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా జిల్లా అధికారుల స్పందించి స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్న స్టాంపు వెండర్లను  గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటూ, వారి లైసెన్సులు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.</strong></p>
<p><br /><span style="color:rgb(35,111,161);"><strong>బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి.</strong></span></p>
<p><br /><strong>నంద్యాల పట్టణంలో అధిక ధరలకు  బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు జరుగుతున్న విషయం నాకు తెలియదని, బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు చేస్తున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి తెలిపారు. నంద్యాలలో స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్న దానికి నాకు ఏమిటి సంబంధం అని, నాపై గిట్టని వారు నాపై బురద చల్లుతున్నారని నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అన్నారు. ఈ సందర్భముగా చంద్రమౌళి మాట్లాడుతూ నంద్యాలలో 27 మంది స్టాంపు వెండర్లు ఉన్నారని, ఉన్నవారిలో కేవలం 23 మంది ఫోర్సులో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వంద రూపాయలు స్టాంపులు 27/ 01/ 25 తేదీన 4000 స్టాంపులు వచ్చాయని, ఆఫీసులో 2200 స్టాంపులు ఉంచుకొని స్టాంపు వెండర్లకు 1800 స్టాంపులు ఇవ్వడం జరిగిందని అన్నారు. వచ్చిన 100 రూపాయలు స్టాంపులు 28/01/25 తేదీ నాటికి క్లియర్ చేశామని అన్నారు ‌. 20 రూపాయల స్టాంపులు 12/02/25 నాటికే అమ్మకాలు అయిపోయాయని ఇంతవరకు ఏ స్టాంపులు కార్యాలయంలో లేవని తెలిపారు. నంద్యాలలో బ్లాక్ మార్కెట్లో 20 రూపాయల స్టాంపు 150 రూపాయలకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి రాలేదని, నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 12/02/25 తేదీ నాటికి ₹20 స్టాంపులు అయిపోయాయని, ఇప్పుడు అమ్మకాలు చేస్తున్న 20 రూపాయలు స్టాంపులు అమ్మకాలు చేసే స్టాంపు వెండర్లు వేరే చోటు నుండి తెచ్చి అమ్మకాలు చేస్తున్నారేమో అని తెలిపారు. నంద్యాలలో ఉన్న స్టాంపు వెండర్లు ఎవరు నాకు బంధువులు కారని, ఎవరు నాకు శత్రువులు కాదని, అందరికీ ఒకే మాదిరి సమానంగా చూస్తూ, సమానముగా స్టాంపులు ఇస్తున్నానని, స్టాంపు వెండర్లకు నేను ఎటువంటి అదనముగా స్టాంపులు ఇవ్వడం లేదని నా మీద అనవసరమైన పుకార్లు లేపుతున్నారని అన్నారు. ఏదేమైనా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్న స్టాంపులకు నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజలు అధిక ధరలకు స్టాంపులు కొనుగోలు చేసిన వారు నిర్భయముగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలతో పాటు వారి లైసెన్సు రద్దు చేస్తానని అన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/sales-of-stamps-at-high-prices-in-the-black-market/article-936</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/sales-of-stamps-at-high-prices-in-the-black-market/article-936</guid>
                <pubDate>Thu, 19 Jun 2025 16:58:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250619_165520234.jpg"                         length="226311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg" alt="2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c" width="1040" height="638" /><img src="https://www.nandipatrika.com/media/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg" alt="2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c" width="1040" height="638" /></p>
<p><strong>ఢిల్లీలో  మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి </strong></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదాన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లను కలిశారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, లోకసభ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, తదితర టీడీపీ ఎంపీలు,   నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/national/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF/article-935"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg" alt="2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c" width="1040" height="638"></img><img src="https://www.nandipatrika.com/media/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg" alt="2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c" width="1040" height="638"></img></p>
<p><strong>ఢిల్లీలో  మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి </strong></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదాన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లను కలిశారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, లోకసభ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, తదితర టీడీపీ ఎంపీలు,   నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో టీడీపీ కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీ లతో బిజీ బిజీగా పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రులను కోరుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలు, అమరావతి పనుల పురోగతిని, యువగళం పాదయాత్ర అనుభవాల పుస్తకంను మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతికి అందించి వివరించినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.nandipatrika.com/national/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF/article-935</link>
                <guid>https://www.nandipatrika.com/national/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF/article-935</guid>
                <pubDate>Wed, 18 Jun 2025 14:49:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/2ce7a50b-4f99-4cc8-9ed1-d4247ad7c58c.jpeg"                         length="141401"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(22,145,121);">తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు</span></strong></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు</strong></span></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250616-wa0086.jpg" alt="IMG-20250616-WA0086" width="1200" height="955" /></strong></span></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">నంది పత్రిక  శ్రీశైలం....</span>నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత,శ్రీశైలం పోలీసులు కేసులు నమోదు   ,మద్యం అమ్ముతూ పట్టుబడ అమ్మే విక్రయదారులు,శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు నుండి 98 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు,శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు మరియు సిబ్బంది తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/heavy-liquor-sales-in-the-famous-shrine-srisailam/article-931"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250616-wa0086.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(22,145,121);">తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు</span></strong></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు</strong></span></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250616-wa0086.jpg" alt="IMG-20250616-WA0086" width="1903" height="955"></img></strong></span></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">నంది పత్రిక  శ్రీశైలం....</span>నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత,శ్రీశైలం పోలీసులు కేసులు నమోదు   ,మద్యం అమ్ముతూ పట్టుబడ అమ్మే విక్రయదారులు,శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు నుండి 98 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు,శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు మరియు సిబ్బంది తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 98 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు మద్యం అమ్ముతున్న మొటీరం మరియు బుజ్జి వారిపై కేసు నమోదు చేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలను అనుసరించి క్షేత్రంలో ఎటువంటి మత్తు పానీయాలను తీసుకురావడం విక్రయించడం వంటి వాటిపై ఉక్కు పాదం మోపుతామని క్షేత్రం పవిత్రతకు భంగం వాటిలితే చట్టరీత్యా వారిని శిక్షిస్తామని సిఐ ప్రసాదరావు హెచ్చరికలు జారీ చేశారు....</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/heavy-liquor-sales-in-the-famous-shrine-srisailam/article-931</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/heavy-liquor-sales-in-the-famous-shrine-srisailam/article-931</guid>
                <pubDate>Mon, 16 Jun 2025 22:58:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250616-wa0086.jpg"                         length="159564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా.. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ఎం సి పి ఐ ( యు) </title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250615-wa0045.jpg" alt="IMG-20250615-WA0045" width="1200" height="720" /></p>
<p>  <strong>మిడుతూర్ జూన్ 15 (నంది పత్రిక ) మిడుతూరు మండలానికి ఎత్తుపోతుల పథకం మంజూరు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్, ఎం సి పి ఐ (యు ) ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రం విడుదల చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఎం సిపిఐ(యు) జిల్లా కన్వీనర్ పి.లాజరస్ ఆధ్వర్యంలో కడుమూరు గ్రామంలో రైతులతో కలసి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో 24 గ్రామాలు 40,000 ఎకరాల మేట్ట భూములు ఉన్నాయి. మెట్టరైతులు కేవలం వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారని కరువు కాటకాలతో అప్పులు కట్టలేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళేడంజరుగుతుందన్నారు. పొలాన్ని నమ్ముకొని ఉన్న రైతులు ఒకే పంట మీద మొక్కజొన్న, పొగాకు, శనగ, కొర్ర,పత్తి, తదితర పంటలు సాగు చేసి అతివృష్టి అనావృష్టి వల్ల కరువు మండలాలు ప్రకటించిన రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు.2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/dharna-cpi-ml-liberation-mcpi-u-tomorrow-at-rdo-office/article-927"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250615-wa0045.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250615-wa0045.jpg" alt="IMG-20250615-WA0045" width="1600" height="720"></img></p>
<p> <strong>మిడుతూర్ జూన్ 15 (నంది పత్రిక ) మిడుతూరు మండలానికి ఎత్తుపోతుల పథకం మంజూరు సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్, ఎం సి పి ఐ (యు ) ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రం విడుదల చేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఎం సిపిఐ(యు) జిల్లా కన్వీనర్ పి.లాజరస్ ఆధ్వర్యంలో కడుమూరు గ్రామంలో రైతులతో కలసి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో 24 గ్రామాలు 40,000 ఎకరాల మేట్ట భూములు ఉన్నాయి. మెట్టరైతులు కేవలం వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారని కరువు కాటకాలతో అప్పులు కట్టలేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళేడంజరుగుతుందన్నారు. పొలాన్ని నమ్ముకొని ఉన్న రైతులు ఒకే పంట మీద మొక్కజొన్న, పొగాకు, శనగ, కొర్ర,పత్తి, తదితర పంటలు సాగు చేసి అతివృష్టి అనావృష్టి వల్ల కరువు మండలాలు ప్రకటించిన రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు.2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం అధికారం వస్తే మిడతూరు మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని. నేటికీ 12 మాసాలైనా పట్టించుకోకపోవడం రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుంది అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరు చేసేంతవరకు గ్రామ గ్రామాన కరపత్రాలు పంచుతూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం నాడు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని న్నారు.ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఐ(యు) జిల్లా నాయకులు. మర్రి స్వామి, లింగాల శీను, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సోమన్న, ఎస్ శేఖర్, గ్రామ రైతులు బి శేషుజి, జీవన్, ఆంజనేయులు, దేవరం, దానమయ్య, సుంకన్న, భాస్కర్, గడ్డపోగు సుంకన్నా, సుదర్శనం, డేవిడ్ ,పెద్ద ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/dharna-cpi-ml-liberation-mcpi-u-tomorrow-at-rdo-office/article-927</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/dharna-cpi-ml-liberation-mcpi-u-tomorrow-at-rdo-office/article-927</guid>
                <pubDate>Sun, 15 Jun 2025 19:38:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250615-wa0045.jpg"                         length="176490"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగలించి దొరికిపోయారు.</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250614_131433082-(1).jpg" alt="GridArt_20250614_131433082 (1)" width="719" height="1079" /></p>
<p>  <strong>నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో నంద్యాల జిల్లా పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో</strong><br /><strong>నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ</strong><br /><strong>" గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు, నందికొట్కూర్ ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ , నందికొట్కూర్ సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానిస్టేబుల్ బాలకృష్ణ, కానిస్టేబుల్ 3309 ఓబయ్య , సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం, యేసుదాస్, చంద్రశేఖర్ కానిస్టేబుల్స్ గంగారం, చిన్న మద్దిలేటి, మాలిక్ బాష కృష్ణమ నాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు లు 2025 వ సంవత్సరము నందికొట్కూర్ టౌన్</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/the-stealing-was-found/article-926"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/gridart_20250614_131433082-(1).jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250614_131433082-(1).jpg" alt="GridArt_20250614_131433082 (1)" width="719" height="1079"></img></p>
<p> <strong>నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో నంద్యాల జిల్లా పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో</strong><br /><strong>నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ</strong><br /><strong>" గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు, నందికొట్కూర్ ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ , నందికొట్కూర్ సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కానిస్టేబుల్ బాలకృష్ణ, కానిస్టేబుల్ 3309 ఓబయ్య , సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం, యేసుదాస్, చంద్రశేఖర్ కానిస్టేబుల్స్ గంగారం, చిన్న మద్దిలేటి, మాలిక్ బాష కృష్ణమ నాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు లు 2025 వ సంవత్సరము నందికొట్కూర్ టౌన్ లోని బాలజీనాగర్ లోని ఇంటికి వేసిన తాళాలు పగలకొట్టి ఇంటిలోని ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివ శంకర్, 28 సంవత్సరాలు తండ్రి వి. రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందరనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేట్ మరియు గుత్తికొండ పవనకుమార్, 32 సంవత్సరాలు తండ్రి  జి. బాలకోటయ్య,గాంధీనగర్, పాత గుంటూర్, గుంటూర్ జిల్లాలను నిన్నటి దినము అనగా వ 13.06.2025 తేది సాయంత్రం 500. గంటల సమయములో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకొని ఇద్దరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు, నందికొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని ఒక కేసుకు సంబందించి సుమారు 394 గ్రాముల బంగారు, 326 గ్రాముల వెండి ఆభరణములను ఒక ల్యాప్ టాప్, ను సీజ్ చెయ్యడమైనది. స్వాదినం చేసుకున్న బంగారు, వెండి మరియు లెనోవా, ల్యాప్ టాప్ ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయి . నందికొట్కూర్ పోలీసుస్టేషన్ కేసులో ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడమైనది. గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు గుంటూర్, కడప, కర్నూల్, నెల్లూరు, విశాకపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపూర్, అన్నమయ్య ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి దొంగతనము కేసులలో పాల్గొన్నారు. ఈ ముద్దాయిలు గతంలో చేసిన దొంగతములలో నెల్లూరు, కడప, గుంటూర్ జైళ్లకు కు పోయి వచ్చినట్లు తెలిపారు.</strong><br /><strong>మొదటి వ్యక్తి వేముల శివ శంకర్ పై సుమారు 21 దొంగతనాలు కేసులు ఉన్నాయని, రెండవ వ్యక్తిగుత్తి కొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనులు కేసులు ఉన్నాయని తెలిపారు.</strong><br /><strong>ఈ సందర్భంగా కర్నూల్ డి ఐ జి  కోయ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ , నంద్యాల జిల్లా  ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్, నంద్యాల అడిషనల్ ఎస్పీ  యగంధర్ బాబుగారు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన పోలీస్ ఆపీసర్స్ ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించడమైనది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/the-stealing-was-found/article-926</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/the-stealing-was-found/article-926</guid>
                <pubDate>Sat, 14 Jun 2025 13:29:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250614_131433082-%281%29.jpg"                         length="92150"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పర్యావరణ దినోత్సవం నిర్వహించిన అటవీ అధికారులు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">మొక్కలు నాటిన రుద్రవరం అటవీ అధికారులు, గ్రామస్తులు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250605-wa0057.jpg" alt="IMG-20250605-WA0057" width="640" height="360" /></p>
<p><strong>రుద్రవరం ప్రతినిధి జూన్ 5 (నంది పత్రిక):గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు, రుద్రవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి సూచనల మేరకు, రుద్రవరం అటవీ క్షేత్రాధికారి బి. శ్రీపతి నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అహోబిలం సెక్షన్, అహోబిలం సౌత్ బీటు, కంపార్ట్‌మెంట్ నంబర్ 421లోని బయోక్కశిల ప్రదేశానికి సమీపంలో రుద్రవరం రేంజ్ సిబ్బంది మరియు అహోబిలం గ్రామ ప్రజలు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీపతి నాయుడు మాట్లాడుతూ, మొక్కల ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణ, మరియు జీవవైవిధ్యం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం సెక్షన్ డివైఆర్ఓ ఎస్. ముర్తుజావలి, నూతల</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/forest-officials-who-have-held-environmental-day/article-917"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250605-wa0057.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">మొక్కలు నాటిన రుద్రవరం అటవీ అధికారులు, గ్రామస్తులు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250605-wa0057.jpg" alt="IMG-20250605-WA0057" width="640" height="360"></img></p>
<p><strong>రుద్రవరం ప్రతినిధి జూన్ 5 (నంది పత్రిక):గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు, రుద్రవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి సూచనల మేరకు, రుద్రవరం అటవీ క్షేత్రాధికారి బి. శ్రీపతి నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అహోబిలం సెక్షన్, అహోబిలం సౌత్ బీటు, కంపార్ట్‌మెంట్ నంబర్ 421లోని బయోక్కశిల ప్రదేశానికి సమీపంలో రుద్రవరం రేంజ్ సిబ్బంది మరియు అహోబిలం గ్రామ ప్రజలు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీపతి నాయుడు మాట్లాడుతూ, మొక్కల ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణ, మరియు జీవవైవిధ్యం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం సెక్షన్ డివైఆర్ఓ ఎస్. ముర్తుజావలి, నూతల సెక్షన్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలమూరు సెక్షన్ ఆఫీసర్ ఎస్. మక్తర్ భాషా, డి.వి. పెంట సెక్షన్ ఆఫీసర్ టి. రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఆఫీసర్ మాబుఖాన్, అహోబిలం సౌత్ బీటు ఆఫీసర్ నాగ హుస్సేనయ్య, రేంజ్ బీట్ స్టాఫ్, మరియు చీతల్ బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప ముందడుగు అని అధికారులు తెలిపారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/forest-officials-who-have-held-environmental-day/article-917</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/forest-officials-who-have-held-environmental-day/article-917</guid>
                <pubDate>Thu, 05 Jun 2025 14:10:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250605-wa0057.jpg"                         length="43701"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పాణ్యం నియోజకవర్గంలో పెద్ద యెత్తున వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమం.</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250604_215219660.jpg" alt="GridArt_20250604_215219660" width="1200" height="1200" /></p>
<p><strong>కర్నూలు నంది పత్రిక....వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు,వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, చేసిన మోసాలను ప్రజలకు తెలుపుతూ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసిల్దార్ K.ఆంజనేయులు కి మెమోరాండం అందజేశారు.</strong></p>
<p><strong>అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. టీడీపీ</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/large-background-day-protest-rally-in-panyam-constituency/article-916"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/gridart_20250604_215219660.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250604_215219660.jpg" alt="GridArt_20250604_215219660" width="2048" height="1638"></img></p>
<p><strong>కర్నూలు నంది పత్రిక....వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు,వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, చేసిన మోసాలను ప్రజలకు తెలుపుతూ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసిల్దార్ K.ఆంజనేయులు కి మెమోరాండం అందజేశారు.</strong></p>
<p><strong>అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. </strong></p>
<p><strong>దీంతో పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు.. ప్రతి ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. మరోవైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌. ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాలంలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల అప్పు.</strong></p>
<p><strong>మరోవైపు యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంతో, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైంది. ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకం.</strong></p>
<p><strong>వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్రమంతా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు ఇలా వినతి పత్రాలు అందజేస్తున్నాం. </strong></p>
<p><strong>కావున, మీరు దయ ఉంచి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా చూసి ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.</strong></p>
<p> </p>
<p><strong>రైతు భరోసా:</strong></p>
<p><strong>కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, తాము రూ.20 వేలు ఇస్తూ, మొత్తం రూ.26 వేల పెట్టుబడి సాయం చేస్తామని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చి, కేంద్రం ఇచ్చే దాంతో కలిపి ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామని వెల్లడించారు.</strong></p>
<p><strong>అయితే వరసగా రెండో ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు ప్రారంభం అవుతున్నా, ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేల ఊసే లేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. అలా ప్రతి రైతుకు రూ.40 వేల బాకీ.</strong></p>
<p><strong>ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మరో రూ.20 వేలు కలుపుకుంటే.. మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే..రూ.40 వేలు ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. బాకీ పడింది. బకాయిల సహా ఈమొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాం.</strong></p>
<p> </p>
<p><strong>అమ్మ ఒడి:</strong></p>
<p><strong>ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎగనామం పెట్టారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు బాకీ పడ్డారు.</strong></p>
<p><strong>వెంటనే అమ్మకు వందనం పథకాన్ని అమలు చేయాలని, గతేడాది బకాయిలతో కలిపి ప్రతి పిల్లాడికీ ఈ ఏడాది రూ.30వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. </strong></p>
<p><strong>ఆడబిడ్డ నిధి:</strong></p>
<p><strong>18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామన్నారు. దాన్ని ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తూ ఆడ బిడ్డ నిధి అని దీనికి ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టారు.</strong></p>
<p><strong>అంటే ప్రతి మహిళకూ టీడీపీ కూటమి ప్రభుత్వం పడిన బకాయి ఏకంగా రూ.36 వేలు. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేస్తున్నాను.</strong></p>
<p><strong>ఉచిత బస్సు:</strong></p>
<p><strong>మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తొలి ఏడాది ఎగ్గొట్టారు. వెంటనే ఈ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. </strong></p>
<p><strong>నిరుద్యోగ భృతి:</strong></p>
<p><strong>నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.</strong></p>
<p><strong>కానీ, ఇవ్వకుండా తొలి ఏడాది రూ.36 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా కేటాయింపు లేదు. అంటే అది మరో రూ.36 వేలు. అలా రెండేళ్లకు కలిపి ప్రతి నిరుద్యోగికి కూటమి ప్రభుత్వం రూ.72 వేలు బాకీ. వీటిని కూడా చెల్లించాలి.</strong></p>
<p><strong>దీపం. గ్యాస్‌ సిలిండర్లు:</strong></p>
<p><strong>దీపం పథకంలో ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకాన్ని వెంటనే సంతృప్త స్థాయిలో అమలు చేయాలని, మూడు గ్యాస్‌ సిలెండర్ల డబ్బులను నేరుగా లబ్ధిదారులైన మహిళల ఖాతాలో వేస్తారని డిమాండ్‌ చేస్తున్నాం. </strong></p>
<p><strong>యాభై ఏళ్లకే పెన్షన్‌:</strong></p>
<p><strong>50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. అలా ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. దీన్ని కూడా వెంటనే అమలు చేయాలి. </strong></p>
<p><strong>విద్యాదీవెన. వసతి దీవెన:</strong></p>
<p><strong>పెద్ద చదువులు చదువుతున్న పిల్లాడికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా విద్యాదీవెన కింద, ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏటా రూ.2,800 కోట్లు. </strong></p>
<p><strong>అలాగే లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఖర్చులకు గానూ వసతి దీవెన కింద గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అలా ఈ రెండింటికీ ఏడాదికి రూ. 3,900 కోట్లు ఖర్చు చేయాలి. </strong></p>
<p><strong>కాగా, రెండు పథకాలకు సంబంధించి గత ఏడాది రూ.3,200 కోట్ల బకాయిలు పెట్టగా, ఈ ఏడాది అమలు చేయాలంటే మరో రూ.3,900 కోట్లు కావాలి. రెండూ కలిపితే పిల్లలకు రూ. 7,100 కోట్లు కావాలి. </strong></p>
<p><strong>కానీ, ఈ ఏడాది బడ్జెట్లో విద్యాదీవెన కింద చూపిన మొత్తం రూ.2,600 కోట్లు మాత్రమే. వెంటనే ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.</strong></p>
<p> </p>
<p><strong>ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ఆసరా:</strong></p>
<p><strong>ఆరోగ్యశ్రీ పథకంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. నెలకు రూ.300 కోట్ల చొప్పున గత ఏడాది రూ.3,600 కోట్లు బకాయి పడ్డారు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తున్నాయి.</strong></p>
<p><strong>ఇక శస్త్ర చికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో, వైద్యులు సూచించినంత కాలం చేసే ఆర్థిక సాయం ‘ఆరోగ్య ఆసరా’ ఊసే ఈ కూటమి ప్రభుత్వం ఎత్తడం లేదు. వీటిని కూడా వెంటనే చెల్లించాలి. </strong></p>
<p><strong>పెన్షన్లు:</strong></p>
<p><strong>ఇక పెన్షన్ల విషయానికి వస్తే.. గత ఏడాది ఎలక్షన్‌ కోడ్‌ వచ్చే నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు ఇస్తూ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అవి 62,95,565కు పడిపోయాయి. ఈ నెల పంపిణీచేసింది కేవలం 61.48 లక్షలు మాత్రమే. దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గాయి. వెంటనే పెన్షన్ల కోతను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. వెనువెంటనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. </strong></p>
<p><strong>ఇలా సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవన్‌లు పక్కన పెడితే.. మిగిలిన 143 హామీల పరిస్థితి దారుణం.</strong></p>
<p><strong>వాలంటీర్లకు రూ.10 వేల జీతం కట్‌. అంత కంటే దారుణం. వారి తొలగింపు.</strong></p>
<p><strong>పెళ్లి కానుక రూ.లక్ష కట్‌. పెట్రోల్‌ డీజిల్‌ ధర తగ్గింపు లేదు.</strong></p>
<p><strong>చంద్రన్న బీమా. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవవాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు అన్నారు. వాటినీ ఇవ్వడం లేదు. </strong></p>
<p><strong>డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఇదీ ఒట్టి మాటే అయింది. మరోవైపు సున్నా వడ్డీ రుణాలు కూడా శూన్యం.</strong></p>
<p><strong>ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు.. హెవీ లైసెన్స్‌ ఉన్న ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు అన్నారు. ఇది గత ప్రభుత్వంలో అమలు చేసిన వాహనమిత్ర పథకం. ఇదీ గాలికి పోయింది.ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు.</strong></p>
<p><strong>కూటమి ప్రభుత్వ. అనైతిక పర్వం:</strong></p>
<p><strong>రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, హత్యలు 390. </strong></p>
<p><strong>హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైయస్సార్‌ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది.</strong></p>
<p><strong>వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. </strong></p>
<p><strong>అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది.</strong></p>
<p><strong>కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. </strong></p>
<p><strong>దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.</strong></p>
<p><strong>మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198.</strong></p>
<p><strong>ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజా సంఘాల నాయకులు ఇద్దరు. </strong></p>
<p><strong>అధికారులకు వేధింపులు:</strong></p>
<p><strong>టీడీపీ కూటమి పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. </strong></p>
<p><strong>ఐపీఎస్‌లు డీజీ ర్యాంక్‌ అధికారి. పీఎస్‌ఆర్‌ అంజనేయులుపై అక్రమ కేసు పెట్టారు. మరో డీజీ ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌. సీనియర్‌ ఐపీఎస్‌ ఐజీ ర్యాంక్‌ అధికారి కాంతిలాల్‌ రాణా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి.</strong></p>
<p><strong>ఇంకా ఐపీఎస్‌ అధికారులు రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌రెడ్డి, పి.జాషువా కూడా వేధింపులకు గురయ్యారు. </strong></p>
<p><strong>మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం.  </strong></p>
<p><strong>సంక్షేమం లేదు. అభివృద్ధి అంత కంటే లేదు. పథకాల అమలు లేదు. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి, కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసేలా మీరు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు..ఈ కార్యక్రమంలో కర్నూల్ నగర మేయర్, వైయస్సార్సీపి కార్పొరేటర్లు,పాణ్యం నియోజకవర్గంలోనీ కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం మరియు గడివేముల మండల నాయకులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/large-background-day-protest-rally-in-panyam-constituency/article-916</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/large-background-day-protest-rally-in-panyam-constituency/article-916</guid>
                <pubDate>Wed, 04 Jun 2025 21:54:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/gridart_20250604_215219660.jpg"                         length="475933"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p>  <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250527_223925459.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1526" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p> <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని, రాష్ట్రం ఫస్ట్  మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు... నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతోముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.</strong></p>
<p><strong>*ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది*</strong></p>
<p><strong>ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే.  రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే.ఇప్పటి వరకూ మనం 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితికి దశ దిశ నిర్ధేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి.  ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోంది. </strong></p>
<p><strong>*కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం* </strong></p>
<p><strong>2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్,  57 శాతం ఓట్ షేర్‌తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి.  </strong></p>
<p><strong>*గొంతు కోసినా జై తెలుగు దేశం అన్నారు* </strong></p>
<p><strong>పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించినవారి గొంతునొక్కేందుకు గొంతులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు వృథా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం. సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉంది.  </strong></p>
<p><strong>*పాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్*</strong></p>
<p><strong>దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్.  టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకూ, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ,  లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకూ రూ. 2 కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకూ, రూ.30 పింఛను నుంచి రూ.4 వేల పింఛను వరకూ,  వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ నిరుద్యోగ పరిస్థితులను నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకూ, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ టీడీపీ. అడిగే పరస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే. </strong></p>
<p><strong>*నేను నిత్య విద్యార్థిని*</strong></p>
<p><strong>నేను నిత్య విద్యార్థిగా ఉంటాను. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు. మీరు నేనూ కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయొచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము. అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైనా చేస్తాం. భావితరాల భవిష్యత్ కు అవసమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే.  నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ మన సత్తా. మనది మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్. ప్రజలిచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు. వాడము. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్ గా నిలిచాయి. </strong></p>
<p><strong>*సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం*</strong></p>
<p><strong>రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందే బీసీలను రాజకీయాల్లో భాగస్వాములు చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ. </strong></p>
<p><strong>*జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర* </strong></p>
<p><strong>జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే... ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. విద్యుత్ సంస్కరణలు, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ వంటివి దేశానికి పరిచయం చేశాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో  ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానంలో నూతనత్వం తీసుకొద్దాం. కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్‌కు కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఈ మహానాడు భవిష్యత్‌ను ఒక దశదిశా నిర్దేశించే విధంగా ఉండబోతోంది. </strong></p>
<p><strong>*అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది*</strong></p>
<p><strong>స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది. 2025 మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతోంది. మంత్రి లోకేష్ ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు నేను హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ లో ఐటీ తెచ్చాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ తయారుచేస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తెచ్చాం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 55 లక్షలు ఉండేలా కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలి. 2047 నాటికి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశదిశ నిర్దేశిస్తాం. ఆ తర్వాత పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానం. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి వ్యవస్థనుగాడిలో పెట్టే బాధ్యత నాది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ. </strong></p>
<p><strong>*అవినీతిపై రాజీలేని పోరాటం* </strong></p>
<p><strong>చరిత్ర ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో అవినీతిపై రాజకీయ లేని పోరాటం చేసిన పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేసింది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్ పిక్, హిందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబుళాపురం అక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్లముందు కనపడుతోంది.</strong></p>
<p><strong>*విధ్వంస పాలకులను ప్రజలు తరిమికొట్టారు*</strong></p>
<p><br /><strong>గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తయితే వైసీపీ చేసిన అవినీతి ఒక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్కబెడుతున్నాం. విచారణకు ఆదేశాలిచ్చాం. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకిచ్చారు. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఏడాది క్రితం రాష్ట్రమంతటా సంక్షోభం. ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని ను చిత్తుచిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడి పోయింది. చీకటి తొలగి, భవిష్యత్ పై ఆశలు పెరిగాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగుచేస్తాం. </strong></p>
<p><strong>*ప్రతి ఒక్కరికీ సంక్షేమం*</strong></p>
<p><strong>రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అదిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం.ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేయడం, ఏపీలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సాహించడం చేస్తున్నాం. మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ ఇచ్చాం.  సీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకుంటున్నాం. పొగాకు రైతులను ఆదుకున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఉన్నాయి. టీడీపీ మీద కక్ష గట్టి నీరు చెట్టు, నరేగా వంటి పనులకు బిల్లులు ఇవ్వలేదు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ,మన మిత్ర తెచ్చాం. ఇదో గేమ్ ఛేంజర్.</strong></p>
<p><strong>*పెద్ద నోట్లు రద్దు చేయాలి*</strong></p>
<p><strong>నేను డిజిటల్ కరెన్సీ పెట్టమని ప్రధానికి రిపోర్ట్ ఇచ్చాను. దీని వల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తేనే దేశంలో అవినీతి పోతుంది.పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే నేరుగా ఫోన్ ద్వారా అకౌంట్ లోకి డబ్బు చెల్లించవచ్చు. </strong></p>
<p><strong>*సీమ ముఖచిత్రం మార్చింది టీడీపీనే* </strong></p>
<p><strong>అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమ స్థితిగతులు మార్చాలని ఎన్టీఆరే మొదట సంకల్పం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం అంతం చేశాము. తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి పూర్తి చేసింది టీడీపీనే. సీమ ముఖచిత్రం మార్చిన పార్టీ టీడీపీనే. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చింది టీడీపీనే. గత ఐదేళ్లలో ఒక్కపైసా కూడా ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టలేదు. 2014 - 19లో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రినీవా వెడల్పు చేస్తున్నాం. ఈ ఏడాదే పూర్తి చేసి చివరి భూములకు నీరిస్తాం. పోలవరం-బనకచర్లకు శ్రీకారం చుట్టబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లుల పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి , అనంతపురం కేంద్రాలుగా ప్రతి కుటుంబంలో ఎంట్రప్రెన్యూర్‌ను తయారుచేస్తాం. మండల పార్టీ అధ్యక్షలు, పార్లమెంటరీ నేతలు, క్లస్టర్ ఇన్ చార్జులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థ నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి. శక్తి పెంచుకోవాలి. మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యం.  ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..పహల్గాం మృతులు, వీర సైనికులకు నివాళి :* </strong><br /><strong>మరోవైపు మహానాడుకు వచ్చిన టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫోటోగ్యాలరీని తిలకించారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే సభ ప్రారంభమైన తర్వాతపహల్గాం మృతులకు, ఆపరేషన్ సిందూర్‌లో పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు తెలుగుదేశం పార్టీలో మరణించిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</guid>
                <pubDate>Tue, 27 May 2025 22:44:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg"                         length="315372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నేటి తరం యువ రాజకీయ నాయకులకు మంత్రి ఫరూక్ ఆదర్శనీయులు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ 75 వ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి</span></strong>  </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250515-wa0066.jpg" alt="IMG-20250515-WA0066" width="1200" height="747" /></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. మే 15 . (నంది పత్రిక ):సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్వీకర్, డిప్యూటీ స్వీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ స్వీకర్ గా, రెండు పర్యాయాలు మంత్రిగా, ప్రస్తుత రాష్ట్ర న్యాయశాఖ, ముస్లిం మైనారటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రవేశం చేసి, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ విజయం సాధించి నంద్యాల అభివృద్ధికి బాటలు వేసి సాధారణ పౌరుడుగా నంద్యాలో కలియ తిరుగుతూ అన్ని వర్గాల వారుకి అందుబాటులో ఉన్న ఎన్ ఎం డి ఫరూక్ నేటి యువతరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయుడని, మా లాంటి యువ ఎంపీ లకు మార్గదర్శకుడని,</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/nandyala/minister-farooq-is-ideal-for-todays-generation-of-young-politicians/article-887"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250515-wa0066.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ 75 వ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి</span></strong> </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250515-wa0066.jpg" alt="IMG-20250515-WA0066" width="1600" height="747"></img></p>
<p><strong>నంద్యాల ప్రతినిధి. మే 15 . (నంది పత్రిక ):సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్వీకర్, డిప్యూటీ స్వీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ స్వీకర్ గా, రెండు పర్యాయాలు మంత్రిగా, ప్రస్తుత రాష్ట్ర న్యాయశాఖ, ముస్లిం మైనారటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రవేశం చేసి, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ విజయం సాధించి నంద్యాల అభివృద్ధికి బాటలు వేసి సాధారణ పౌరుడుగా నంద్యాలో కలియ తిరుగుతూ అన్ని వర్గాల వారుకి అందుబాటులో ఉన్న ఎన్ ఎం డి ఫరూక్ నేటి యువతరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయుడని, మా లాంటి యువ ఎంపీ లకు మార్గదర్శకుడని, ఫరూక్ 75 వ పుట్టినరోజు వేడుకలలో తాను పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సొంతగా భారీ కేక్ తెచ్చి కట్ చేసి మంత్రి ఫరూక్ కు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసి అన్నారు .మంత్రి ఫరూక్ భవిష్యత్తులో కూడా ఆనందం, ఆరోగ్యంగా ఉండేలా ఆ దేవుళ్ళు దీవించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల ప్రశాంతంగా ఉండేందుకు మంత్రి ఫరూక్ కృషి వెలకట్టలేనిధన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/nandyala/minister-farooq-is-ideal-for-todays-generation-of-young-politicians/article-887</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/nandyala/minister-farooq-is-ideal-for-todays-generation-of-young-politicians/article-887</guid>
                <pubDate>Thu, 15 May 2025 22:58:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250515-wa0066.jpg"                         length="124627"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        