<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/telangana/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>Telangana - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/2/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. </title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-11/1124743-accident.webp" alt="1124743-accident" width="1000" height="600" /></p>
<p><strong><span style="background-color:rgb(206,212,217);color:rgb(186,55,42);">ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(52,73,94);color:rgb(255,255,255);">బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు</span></strong></p>
<p><span style="color:#ffffff;"><span style="background-color:rgb(186,55,42);"><strong>హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్</strong></span></span></p>
<p><strong>రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.</strong><strong>వివరాల్లోకి వెళ్తే, తాండూరు నుంచి హైదరాబాద్‌కు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/telangana/12-people-died-in-a-serious-road-accident-in-rangareddy/article-1005"><img src="https://www.nandipatrika.com/media/400/2025-11/1124743-accident.webp" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-11/1124743-accident.webp" alt="1124743-accident" width="1000" height="600"></img></p>
<p><strong><span style="background-color:rgb(206,212,217);color:rgb(186,55,42);">ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(52,73,94);color:rgb(255,255,255);">బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు</span></strong></p>
<p><span style="color:#ffffff;"><span style="background-color:rgb(186,55,42);"><strong>హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్</strong></span></span></p>
<p><strong>రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.</strong><strong>వివరాల్లోకి వెళ్తే, తాండూరు నుంచి హైదరాబాద్‌కు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కంకరను తొలగించి, మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు.</strong><strong>ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలాలకు వెళ్లి, తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వస్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.nandipatrika.com/telangana/12-people-died-in-a-serious-road-accident-in-rangareddy/article-1005</link>
                <guid>https://www.nandipatrika.com/telangana/12-people-died-in-a-serious-road-accident-in-rangareddy/article-1005</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 09:24:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-11/1124743-accident.webp"                         length="33160"                         type="image/webp"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! </title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-10/img-20251017-wa0038.jpg" alt="IMG-20251017-WA0038" width="1156" height="867" /></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు </strong></span></p>
<p>వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ 13 రోజులు గడుస్తున్నా.. నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు రోధిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ పల్లి విత్తనాలను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణిని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/telangana/subsidized-groundnut-seeds-sprouting-is-the-concern-of-rice-farmers/article-999"><img src="https://www.nandipatrika.com/media/400/2025-10/img-20251017-wa0038.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-10/img-20251017-wa0038.jpg" alt="IMG-20251017-WA0038" width="1156" height="867"></img></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు </strong></span></p>
<p>వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ 13 రోజులు గడుస్తున్నా.. నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు రోధిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ పల్లి విత్తనాలను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణిని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.nandipatrika.com/telangana/subsidized-groundnut-seeds-sprouting-is-the-concern-of-rice-farmers/article-999</link>
                <guid>https://www.nandipatrika.com/telangana/subsidized-groundnut-seeds-sprouting-is-the-concern-of-rice-farmers/article-999</guid>
                <pubDate>Fri, 17 Oct 2025 18:45:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-10/img-20251017-wa0038.jpg"                         length="258684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>బహుజనుల ఆరాధ్యం పండుగ సాయన్న.. !</title>
                                    <description>
                        <![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.nandipatrika.com/media/2025-08/img-20250808-wa0022.jpg" alt="IMG-20250808-WA0022" width="866" height="968" /></p>
<p style="text-align:justify;">ఆగష్టు 8 జయంతి సందర్భంగా భూపాలపల్లి ఆగస్టు 08 పల్లె వెలుగు ప్రతినిధి: ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టిన కిన్నెరతో ఆలపించే ఏకైక గానం పండుగసాయన్న చరిత్ర మాత్రమే.ప్రజలు సైతం మరీ అడిగి పాడించుకుంటున్నారంటనే అర్థమవుతుంది అందులోనిగొప్పతనం.ఎవరో మహానుభావులన్నట్లు “సింహాలు చరిత్ర రాసుకోకుంటే, వేటకుక్కలు రాసిందే చరిత్ర అవుతుందన్నట్లు “గత 165 సంవత్సరాలుగా బహుజనుల ఆరాధ్యదైవంలా పేరొంది,ప్రతి ఏటా మొహరం రోజుల్లో (08 ఆగష్టు,1860) జయంతి సందర్భంగా ప్రజలతో పూజలందుకుంటున్న మహావీరుడు చరిత్ర ఎక్కడుంది ? కావాలనే కనుమరుగు చేశారా? ఇంత సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చి,ఎందరో మేధావులు,కవులు,రచయితలున్న కూడా ఆ చరిత్రను వెలుగులోకి తెచ్చి,ప్రజల ముంగిట్లోకి తేలేకపోవడానికి ఏమైనా కారణాలున్నాయా? అని అనుమానం కలుగకమానని పరిస్థితి.ఒక వ్యక్తి నిస్వార్ధంగా,నిష్పక్షపాతంగా ప్రజల పాలిట ఆరాధ్యదైవంలా మారి,సమస్యల్లో ఉన్న వారికి చేయూతనిస్తే “గోరంతను కొండంతచేసి ప్రజలముందు ఉంచే తరుణం”లో ఉన్నాము.కానీ శతాబ్దంన్నర కాలంక్రిందట తెలంగాణను పాలించే</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/telangana/bahujanism-is-the-festival-sayanna/article-960"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/img-20250808-wa0022.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.nandipatrika.com/media/2025-08/img-20250808-wa0022.jpg" alt="IMG-20250808-WA0022" width="866" height="968"></img></p>
<p style="text-align:justify;">ఆగష్టు 8 జయంతి సందర్భంగా భూపాలపల్లి ఆగస్టు 08 పల్లె వెలుగు ప్రతినిధి: ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టిన కిన్నెరతో ఆలపించే ఏకైక గానం పండుగసాయన్న చరిత్ర మాత్రమే.ప్రజలు సైతం మరీ అడిగి పాడించుకుంటున్నారంటనే అర్థమవుతుంది అందులోనిగొప్పతనం.ఎవరో మహానుభావులన్నట్లు “సింహాలు చరిత్ర రాసుకోకుంటే, వేటకుక్కలు రాసిందే చరిత్ర అవుతుందన్నట్లు “గత 165 సంవత్సరాలుగా బహుజనుల ఆరాధ్యదైవంలా పేరొంది,ప్రతి ఏటా మొహరం రోజుల్లో (08 ఆగష్టు,1860) జయంతి సందర్భంగా ప్రజలతో పూజలందుకుంటున్న మహావీరుడు చరిత్ర ఎక్కడుంది ? కావాలనే కనుమరుగు చేశారా? ఇంత సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చి,ఎందరో మేధావులు,కవులు,రచయితలున్న కూడా ఆ చరిత్రను వెలుగులోకి తెచ్చి,ప్రజల ముంగిట్లోకి తేలేకపోవడానికి ఏమైనా కారణాలున్నాయా? అని అనుమానం కలుగకమానని పరిస్థితి.ఒక వ్యక్తి నిస్వార్ధంగా,నిష్పక్షపాతంగా ప్రజల పాలిట ఆరాధ్యదైవంలా మారి,సమస్యల్లో ఉన్న వారికి చేయూతనిస్తే “గోరంతను కొండంతచేసి ప్రజలముందు ఉంచే తరుణం”లో ఉన్నాము.కానీ శతాబ్దంన్నర కాలంక్రిందట తెలంగాణను పాలించే నిజాంకాలంలో,అప్పట్లో వారి పరిపాలనలో భాగంగా,రజాకార్లు,భూస్వాములు,పెత్తందార్ల చేతుల్లో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో,వారికి ఎదురుతిరిగి,ఒక్కడితో ప్రారంభించి,తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని పాలకుల,గుండెల్లోనిద్రించి,సామాన్య,పేద,బహుజనుల పాలిట దేవుడిలా మారి,ఎందరికో మార్గనిర్దేశకులయ్యి,రాబోయేతరాల ఉజ్వల భవిష్యత్తుకై పోరాట బాటలువేసి,ఆ ప్రజల కోసమే తన ప్రాణాలను త్యాగంచేసిన ఆ మహావీరుడి చరిత్రను ఎందుకు కనుమరుగు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.రాజ్యం ఆ మహావీరుడు చరిత్ర పుటల్లోకి ఎక్కనీయకుండా ఎంతఅడ్డుపడినా,సంచార జాతులు,బడుగు,బలహీన వర్గాల ప్రజల మరియు బహుజనుల మదిలో శాశ్వతంగామెదులుతూ,కంఠంద్వారా తరాలు మారినా కథలరూపంలో ప్రజలకు అందుబాటులో ఉన్నదంటే ఆమహావీరుడు త్యాగం,గొప్పతనం ఏంటో తెలియకనే తెలుస్తుంది.ఆ మహానుభావుడి చరిత్రను ప్రచారంలోకి తేకపోవడానికి రెండు విషయాలు చర్చకుతావు నిస్తున్నాయి.అవి ఒకటి ఆనాడు రాజ్యానికి ఎదురుతిరిగి పేద ప్రజలకోసం అహర్నిశలు తాపత్రయపడుతూ,శాశ్వతంగా వారిమదిలో స్థావరాన్ని ఏర్పరచుకొని,ఒక మార్గదర్శకుడుగా మారి,కోటలకే బుగులు పుట్టించే విధంగా,తన కార్యాచరణ రూపొందించుకుని,ప్రణాళికయుతంగా అమలు పరుస్తూ,ప్రజలపాలిట ఓ దైవంలా కొనసాగుతుంటే,రాబోయే ముప్పును ముందుగానే పసిగట్టి,అంతమొందించడానికి ప్రణాళికలు రచించి,అమలుపరుస్తూ,మరెవ్వరు ఆ విధంగా ఆలోచించకుండా ఉండటానికి అసలైన చరిత్రను కనుమరుగు చేస్తూ,ఒక బందిపోటు,గజదొంగగా చిత్రీకరించి,ఆనవాలు లేకుండా చేశారనడానికి కారణాలు కనిపించిన,ప్రజల మనసులో నిగూఢమై,తరాలుమారిన ఆయన గొప్పతనం ఇంకా సజీవంగా ఉన్నదంటే,అలాంటి చరిత్ర కలిగిన ఆ మహావీరుడిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు చైతన్యమయ్యి సామాజికన్యాయం కోసం అగ్రవర్ణపాలకులపై పోరాటాలు కొనసాగిస్తారనే భయం కావచ్చు.అలాగే రెండవకారణం పండుగసాయన్న ముదిరాజ్ కులానికి చెందినవాడు కావడం,బహుజనుల అండదండలు కొనసాగడం,జనాభా ప్రాతిపదికన అత్యధిక జనాభాతో ఉన్న ముదిరాజులు, దళిత,బహుజనుల అండదండలతో రాజ్యాన్నీ ఏలే సౌకర్యాలుండటం,అసలైన రాజ్యాలు ఏలిన రాజులుగా ముదిరాజులు చరిత్ర కలిగి ఉండటంతో,ఆ దిశగా అడుగులుపడి,ఆధిపత్య కులాలపాలిట పెనుశాపంగా మారుతుందనేభయంతోనే అటు ముదిరాజుల చరిత్రను,ఇటు ఆ కులానికిచెందినగొప్పవీరులచరిత్రను కనుమరుగు చేయడానికి ఈ.ప్రజాస్వామిక విధానంలో కావాలనే ప్రయత్నాలు జరిగాయనే అనుమానం తలెత్తకమానని పరిస్థితి నెలకొందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.ఒక్కసారిగాసంచారజాతుల కంఠంలో నిగూఢమైన చరిత్రను పరిశీలిస్తే పాలమూరు ముద్దుబిడ్డ, బహుజనుల సింహ స్వప్నం ,నిమ్నకులాలు,పేదప్రజల పాలిట ఆరాధదైవంలా పేరుగాంచిన పండుగ సాయన్న 1860 – 1890 కాలానికిచెందినవాడు.మహబూబ్ నగర్ కు సమీపంలోనున్న నవాబుపేటమండలం,మెరుగోనిపల్లి గ్రామంలో తల్లి సాయమ్మ ,తండ్రి అనంతయ్యకు జన్మించారు.సోదరుడు లక్ష్మయ్య ఉన్నారు.తండ్రి వృత్తిరీత్యా ముదిరాజ్ వంశీయులు కావడంతో చేపలు పడుతూ జీవనం కొనసాగించేవారు.సాయన్నకు చిన్నతనం నుండియే గ్రామీణ క్రీడలపట్ల మక్కువ ఎక్కువని తెలుస్తుంది.20 కిలోలరాయిని అవలీలగా ఒంటిచేత్తో పైకిఎత్తగలిగే సామర్థ్యం,5 యాటపిల్లలను అమాంతంగా ఎత్తుకోని గుట్టపైకి తీసుకెళ్ళే బలశాలి,పెద్దపులితో ఒంటరిపోరుచేసి మరుగున పెట్టించిన ధీరశాలి అని తెలుస్తుంది.ఆరోజుల్లో ప్రజాస్వామిక పాలనకు అవకాశంలేదు.నిజాం పాలకుల చేతుల్లో సంస్థానాల ఆధారంగా పాలనగావించబడుతున్న తరుణం.ఆ కాలంలోరజాకార్లు,భూస్వాములు,పెత్తందార్లఅరాచకాలు,ఆగడాలకు అంతేలేని సంధర్భం.అంతా గడీల ముసుగులోపాలనగావించబడేది.న్యాయాలకు తావేలేనిసంధర్భం.ఆపాలనలో పేదలు,నిమ్న కులస్తులు,ప్రజలు ఎలాంటి అవస్థలు పడ్డారో “వ్రాస్తే రామాయణమంతా – చెబుతేమహాభారతమంతా” ఉంటుంది.పండుగ సాయన్న తండ్రి అనంతయ్య దొరల వద్ద కొంతభూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడానికిపూనుకొని,భూమిలో నీటికోసం బావి తోవ్వడంతో పుష్కలమైన జలం లభించింది.దానితో మంచి దిగుబడినిచ్చే పంట పండుతుండటంతో వాటిపై దొరలకన్నుపడి,కాజేయాలనే నెపంతో,అనుమతులు లేకుండా బావి త్రవ్వడానేనిందమోపి,ఇతర రకరకాల నేరాలను అంటగట్టి,బంధించి చింతబర్రెలతో చితకబాదినట్లు కథ ద్వారా తెలుస్తుంది.ఇంకా ఇదే సందర్భంలో సాయన్న చిన్నమ్మ పై సైతం అత్యాచారం జరగడం,వీటన్నింటినీ గమనించి,పరిశీలించిన సాయన్నకు పోరాటానికి ఉసిగొల్పాయని తెలియకనే తెలుస్తోంది.ఇంకేముంది తక్షణమే కర్రసాము,కత్తిసాము,గుర్రపుస్వారీ పలురకాల విద్యలను నేర్చుకుని,తన మిత్రులతో కలిసి ఒక సైన్యం ఏర్పరచుకొని,నిజాం పెత్తందార్లకు ఎదురుతిరిగి,సాయుధ పోరాటానికి సిద్ధమై,ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు బుక్కెడు అన్నం పెట్టడానికి భూస్వాముల గోదాములపై దాడిచేసి దాన్ని తీసుకెళ్లి పేదల ఆకలితీర్చి,పేదల పాలిట పెన్నిధిగా మారారు.ఇదొక్కటే తన లక్ష్యం కాదు.మొదటగా పట్టెడన్నం పెట్టడమే ఆనాటి విప్లవం.కానీ క్రమంగా పరిణితి చెందుతూ అనగారిన బహుజన ప్రజలకు చదువుకోవాలని పిలుపునిస్తూ,చైతన్యపరుస్తూ ముందుకెళ్లారు.అలాగే కులనిర్మూలనకు పూనుకొని అన్నదానాలు,సహపంక్తి భోజనాలు పెట్టడంతోపాటు,పేదరిక కారణంతో పెళ్లిళ్లు చేయలేని వారికి నూతన వస్త్రాలు,తాళిబొట్టు,మెట్టెలు దానం చేస్తూ, ప్రజలకు ఎల్లమ్మ,మైసమ్మలాంటి గుడులు కట్టిస్తూ గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు.కాలక్రమేణా పరిణామక్రమంలో భాగంగా తనదళాన్ని పునరుద్ధరించు కుంటూ ఎప్పటికప్పుడు తమ శిక్షణలో మెరుగులు దిద్దుకుంటూ,తుపాకీ పేల్చడం నేర్చుకుంటూ,పలురకాల ఆయుధాలను సేకరించడం జరిగింది.ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూస్తూ,పరిశీలిస్తూ జీర్ణించుకోలేక భూస్వాములు కరణం పటేల్,నాగిరెడ్డి దొర,ఖాన్సాబ్ లు సాయన్ననుఅంతమొందించడానికి ప్రణాళికలు రచించి,నిజాంపై ఒత్తిడితెచ్చి,ప్రణాళికాయుతంగా స్నేహితులతో పథకం వేస్తూ,రాంపూర్ కు చెందిన పెత్తందార్లు,తెలుగు నరసమ్మ ఇంటికొచ్చి బెదిరించి,సాయన్న వివరాలు సేకరించి,ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీచేసుకుంటున్న సాయన్నపై 60 మందిగల నిజాం సైన్యంతో ముట్టడించి,తప్పుడు కేసులు బనాయించి,అరెస్ట్ చేసి, జైల్లో పెట్టించడం జరిగింది. ఇంకేముంది ప్రజల్లో ఒకింత ఆగ్రహం మొదలై సాయన్నను విడుదల చేయాలనే నినాదంతో ఆ ఊరి సత్తూరిరాములు గౌడ్,పరహా తుల్లా,బేగ్ సాబ్,రుక్మారెడ్డి,రాఘవులు అనే పెద్దమనుషులతో కలిసి,వనపర్తి మహారాణి అయినటువంటి శంకరమ్మపై ఒత్తిడి తేవడంతో,మొదటినుంచి గమనిస్తున్న రాణి,ప్రజల ఆదరాభిమానాలు పొందిన సాయన్న విడుదలకై నిజాం రాజు మీర్ మహమూద్ అలీని కలిసి విజ్ఞప్తి చేయడంతో,పదివేల రూపాయల జమానత్ కట్టాలని ఆదేశిస్తూ, ” మార్ మత్.చోడో ” (చంపకండి. వదిలేయండి) అనే హుకుం జారీచేశారు.ఆడబ్బును రాణిగారే కట్టి,విడిపించడానికి పూనుకోని నలుగురు పెద్దమనుషులతో శంకరమ్మ పాలమూరుకు చేరుకోగానే ప్రజలు వారికి పూలతో బ్రహ్మరథం పట్టారంటే ప్రజల మనసుల్లో సాయన్న ఎలా కీర్తించబడుతున్నారో అర్థంగాక మానదు.కానీ అనతికాలంలో ఎస్పీ తో జంగ్ జలాల్ఖాన్,మోహితి మిన్ సాబ్ భూస్వాముల మద్దతుతో పథకం ప్రకారం “మార్ .మత్ చోడ్ “(చంపేయండి. వదలకండి ) ఒక్క ముగింపు చుక్కని అటుఇటు చిత్రీకరించి మరణశిక్షవిధించి,తలనరికి మొండెం ఒకదగ్గర,తల ఒకదగ్గర విసిరేశారని తెలుస్తుంది.వెంటనే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోని వందలసంఖ్యలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి దాడిచేయగా అదిచూసిన ఎస్పీ అక్కడికక్కడే గుండెపోటుతో మరణించడం,సాయన్న మరణాన్ని సంతోషంతో ప్రభుత్వ వసతిగృహంలో దావత్ చేసుకుంటున్న నాగిరెడ్డి,వెంకట్రావు,పెద్దిరెడ్డి,రాంరెడ్డి తదితర భూస్వాముల జాడను తెలుసుకున్న ప్రజానీకం చుట్టుముట్టి తగల బెట్టడంతో వారు ఆమంటల్లోనే మాడిమసైపోయినట్లు సంచార జాతులు చెప్పే కథలద్వారా తెలుస్తుంది.ఇంతటి గణనీయమైన చరిత్ర కలిగిన పండుగ సాయన్న గురించి అధ్యయనంచేసి,కనుమరుగైన చరిత్రను వెలుగులోకి తెచ్చి ప్రజల ముంగిట్లో ఉంచి, జయంతి,వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రబుత్వాలపైననే ఉన్నది. ఏదిఏమైనా బహుజనులు ఇలాంటి వీరుల చరిత్రను సజీవంగా ఉంచుతూ,అందరికీ తెలుసేవిధంగా కార్యక్రమాలకు పూనుకోవాలని ఆశిద్దాం.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.nandipatrika.com/telangana/bahujanism-is-the-festival-sayanna/article-960</link>
                <guid>https://www.nandipatrika.com/telangana/bahujanism-is-the-festival-sayanna/article-960</guid>
                <pubDate>Fri, 08 Aug 2025 14:10:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/img-20250808-wa0022.jpg"                         length="95618"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-07/gridart_20250718_170247854.jpg" alt="GridArt_20250718_170247854" width="1200" height="1200" /></p>
<p>పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క).</p>
<p>ములుగు జిల్లా ప్రతినిధి జులై 18 </p>
<p>రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/telangana/we-will-solve-the-problems-of-journalists/article-952"><img src="https://www.nandipatrika.com/media/400/2025-07/gridart_20250718_170247854.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-07/gridart_20250718_170247854.jpg" alt="GridArt_20250718_170247854" width="1438" height="2158"></img></p>
<p>పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క).</p>
<p>ములుగు జిల్లా ప్రతినిధి జులై 18 </p>
<p>రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.nandipatrika.com/telangana/we-will-solve-the-problems-of-journalists/article-952</link>
                <guid>https://www.nandipatrika.com/telangana/we-will-solve-the-problems-of-journalists/article-952</guid>
                <pubDate>Fri, 18 Jul 2025 17:05:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-07/gridart_20250718_170247854.jpg"                         length="242969"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకం కూల్చివేత</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250622-wa0022.jpg" alt="IMG-20250622-WA0022" width="867" height="1156" /></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">దర్యాప్తు చేస్తున్న పోలీసులు</span></strong></p>
<p><strong>భూపాలపల్లి జూన్ 21 పల్లె వెలుగు ప్రతినిధి: గణపురం మండల కేంద్రంలోని దక్షిణముగా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనపసముద్రం సరస్సు కట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 5న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సరస్సు సుందరీకరణ కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సాస్కి పథకంలో భాగంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 15 రోజుల్లోనే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై సంబంధిత పర్యాటకశాఖ అధికారులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై రేఖ అశోక్ కుమార్ ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. శిలాఫల్కం ధ్వంసం విషయం మండల కేంద్రంలో చర్చనియంషంగా మారింది. శిలాఫలకం ధ్వంసం విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు సమాచారం.</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%A3%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AB%E0%B0%B2%E0%B0%95%E0%B0%82-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4/article-937"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250622-wa0022.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250622-wa0022.jpg" alt="IMG-20250622-WA0022" width="867" height="1156"></img></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">దర్యాప్తు చేస్తున్న పోలీసులు</span></strong></p>
<p><strong>భూపాలపల్లి జూన్ 21 పల్లె వెలుగు ప్రతినిధి: గణపురం మండల కేంద్రంలోని దక్షిణముగా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనపసముద్రం సరస్సు కట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 5న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సరస్సు సుందరీకరణ కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సాస్కి పథకంలో భాగంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 15 రోజుల్లోనే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై సంబంధిత పర్యాటకశాఖ అధికారులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై రేఖ అశోక్ కుమార్ ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. శిలాఫల్కం ధ్వంసం విషయం మండల కేంద్రంలో చర్చనియంషంగా మారింది. శిలాఫలకం ధ్వంసం విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు సమాచారం.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%A3%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AB%E0%B0%B2%E0%B0%95%E0%B0%82-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4/article-937</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%A3%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AB%E0%B0%B2%E0%B0%95%E0%B0%82-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4/article-937</guid>
                <pubDate>Sun, 22 Jun 2025 13:36:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250622-wa0022.jpg"                         length="219316"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఉలిక్కి పడిన వెలిశాల..</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్..</span></strong><br /><strong><span style="color:rgb(186,55,42);">- నేలకొరిగిన మావోయిస్టు నేత గాజర్ల రవి..</span></strong><br /><strong><span style="color:rgb(186,55,42);">- శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు</span></strong>..</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250618-wa0005.jpg" alt="IMG-20250618-WA0005" width="400" height="601" /></p>
<p><strong>భూపాలపల్లి జూన్ 18 పల్లె వెలుగు ప్రతినిధి : జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న ఆ గ్రామ ముద్దుబిడ్డ, అజ్ఞాత వైపు అడుగులు వేసి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. పోరుబాటలోనే అంచెలంచెలుగా ఎదిగి, చివరికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. మావోయిస్టు అగ్ర నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్.. గాజర్ల రవి మృతి చెందాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు..</strong></p>
<p><strong>'ఆపరేషన్ కగార్’ మావోయిస్టులకు శాపంలా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో అరణ్య</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/ulici/article-933"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250618-wa0005.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్..</span></strong><br /><strong><span style="color:rgb(186,55,42);">- నేలకొరిగిన మావోయిస్టు నేత గాజర్ల రవి..</span></strong><br /><strong><span style="color:rgb(186,55,42);">- శోకసంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు</span></strong>..</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250618-wa0005.jpg" alt="IMG-20250618-WA0005" width="400" height="601"></img></p>
<p><strong>భూపాలపల్లి జూన్ 18 పల్లె వెలుగు ప్రతినిధి : జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న ఆ గ్రామ ముద్దుబిడ్డ, అజ్ఞాత వైపు అడుగులు వేసి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. పోరుబాటలోనే అంచెలంచెలుగా ఎదిగి, చివరికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. మావోయిస్టు అగ్ర నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్.. గాజర్ల రవి మృతి చెందాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు..</strong></p>
<p><strong>'ఆపరేషన్ కగార్’ మావోయిస్టులకు శాపంలా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో అరణ్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొయ్యలగూడెం సమీపంలో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాల కు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్‌‌ తో పాటు మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అరుణ  తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో దళ సభ్యుడు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మూడు AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.</strong></p>
<p><strong>- ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చలకు..</strong></p>
<p><strong> గాజర్ల రవి అలియాస్ గణేశ్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన సోదరులు ఆజాద్, అశోక్ (ఐతు) కూడా మావోయిస్టు పార్టీలో పని చేశారు.  సోదరుడు ఆజాద్ గతంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా.. మరో సోదరుడు అశోక్ కొన్నాళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004, అక్టోబర్‌లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ పాల్గొన్నారు. ఆ శాంతి చర్చల ఎజెండా‌ను తయారు చేయడం‌లో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/ulici/article-933</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/ulici/article-933</guid>
                <pubDate>Wed, 18 Jun 2025 10:53:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250618-wa0005.jpg"                         length="96295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!</title>
                                    <description>
                        <![CDATA[<p><br /></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/concluding-kcr-commission-inquiry/article-923"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250611-wa0031.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250611-wa0031.jpg" alt="IMG-20250611-WA0031" width="1080" height="1049"></img></p><p><strong>హైదరాబాద్ జూన్ 11  ప్రతినిధి: హైదరాబాద్ బి ఆర్కే   భవన్ లో కాలేశ్వరం ప్రాజెక్టు  కమిషన్ ఎదుట మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విచారణ ముగిసింది ఆయనను పీసి ఘోష్, 50 నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించింది 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది.ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసా గింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశా లపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కా రానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారత దేశంలో నీటి లభ్యత, విని యోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరా లు కేసీఆర్ అందించారని సమాచారం.అంతేగాక పలు డాక్యు మెంట్లు కూడా కమిషన్‌కు ఆయన సమర్పించారు. విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి.. నేటి విచారణలో ఇచ్చిన సమా ధానాలను పరిశీలించి, వాటిపై సంతకాలు చేసారు. ఈ విచారణలో వన్ టూ వన్ విధానాన్ని అనుసరిం చడంపై కొన్ని విమర్శలు వచ్చినా, కమిషన్ వర్గాలు దీనిపై స్పందించాయి.కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడం తో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టూ వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి.విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ సోమజిగూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిను పరామర్శించారు. నేడు ఉదయం ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసంలో ఆయన జారిపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/concluding-kcr-commission-inquiry/article-923</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/concluding-kcr-commission-inquiry/article-923</guid>
                <pubDate>Wed, 11 Jun 2025 18:54:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250611-wa0031.jpg"                         length="110375"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ములుగు జిల్లా.</title>
                                    <description>
                        <![CDATA[<p><strong>అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.</strong></p>
<p><strong>మిస్ వరల్డ్ సుందరి మనలను ఆకట్టుకున్న రామప్ప శిల్పాలు.</strong></p>
<p><strong>జిల్లా అధికారులు చేస్తున్న సేవలను మరవలేము.</strong></p>
<p><strong>12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో .....</strong></p>
<p><strong>రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.</strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250602-wa0089.jpg" alt="IMG-20250602-WA0089" width="800" height="533" /></p>
<p><strong>  ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) జూన్ 2 :</strong></p>
<p><strong>ములుగు జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నదని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న అధికారుల సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. </strong></p>
<p><strong>రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సోమవారం 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/muluga-district-is-running-in-development/article-913"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250602-wa0089.jpg" alt=""></a><br /><p><strong>అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.</strong></p>
<p><strong>మిస్ వరల్డ్ సుందరి మనలను ఆకట్టుకున్న రామప్ప శిల్పాలు.</strong></p>
<p><strong>జిల్లా అధికారులు చేస్తున్న సేవలను మరవలేము.</strong></p>
<p><strong>12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో .....</strong></p>
<p><strong>రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.</strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250602-wa0089.jpg" alt="IMG-20250602-WA0089" width="800" height="533"></img></p>
<p><strong> ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) జూన్ 2 :</strong></p>
<p><strong>ములుగు జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నదని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న అధికారుల సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. </strong></p>
<p><strong>రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సోమవారం 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తంగడి మైదానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్నారు.</strong></p>
<p><strong>ఈ సందర్భంగా మంత్రి సీతక్క జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం పోలీసు వందనము స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి సీతక్క మాట్లాడుతూ పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ ల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ పేరుతో ముందుకు సాగుతున్నదని, ఈ డివిజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు భగవద్గీతగా మారి తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో పలు పథకాలను అందచేయడం జరుగుతుందని, దీంతో పాటు మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయడానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలని లక్ష్యంతో 500 రూపాయలకే వంట గ్యాస్ అందచేయడం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతున్నదని అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారి పిల్లలకు బాలామృతం అందజేయడం జరుగుతుందని, గతంలో వికలాంగులను గుర్తించడం కోసం ఏడు రకాల వైఫల్యాలు మాత్రమే సదరం క్యాంపుల్లో గుర్తించగా నేడు 21 రకాల వైకల్యాలను గుర్తించి గుర్తింపు పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకం ద్వారా పేదలకు ఒక లక్ష 116 రూపాయలు అందించడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పేదలకు పని దినాలు కల్పించడం, రైతు రుణమాఫీ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ నెల ఒకటో తేదీ నుండి ఆగస్టు వరకు మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రాష్ట్రంలో కుల గణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక సంవత్సరంలోనే రాష్ట్రంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని కులాల విద్యార్థినీ విద్యార్థులు ఓకే చోట విద్యాభ్యాసం చేయడానికి యంగ్ ఇండియా సమీకృత నిర్మించడం జరుగుతున్నదని, నిరుపేదలకు సొంతింటి కల నిజం చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నదని, గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించడం కోసం ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ప్రపంచ సుందరీమణుల పోటీలను రాష్ట్రంలో నిర్వహించి విజయం సాధించడంతో పాటు 33 దేశాల సుందరిమణులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి ఫిదా అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ భారతి చట్టం తెచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా పట్టాలు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో నూతనంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రహదారులు భవనాల శాఖ ద్వారా పలు రకాల భవనాలను నిర్మించడంతో పాటు లింక్ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని, నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీ శాఖ ద్వారా జిల్లాలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ అరణ్య క్యాంప్, లక్నవరం జంగిల్ క్యాంప్, ట్రెక్కింగ్ మార్గాలు, బోగత జలపాతం, రాక్షస గుహలతో పాటు పలుచోట పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేసి దేశ విదేశాలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, రానున్న రోజులలో జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని సీతక్క తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/muluga-district-is-running-in-development/article-913</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/muluga-district-is-running-in-development/article-913</guid>
                <pubDate>Mon, 02 Jun 2025 22:25:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250602-wa0089.jpg"                         length="54273"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">  హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....</span></strong></p>
<p>  </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg" alt="IMG-20250529-WA0112" width="990" height="900" /></p>
<p><strong>ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :</strong></p>
<p><strong>  ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,</strong></p>
<p><strong>కుంజం</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250529-wa0112.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">కొరాపూట్‌లో హిడ్మాను అరెస్ట్ చేసిన పోలీసులు</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);"> హిడ్మా వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం....</span></strong></p>
<p> </p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg" alt="IMG-20250529-WA0112" width="990" height="900"></img></p>
<p><strong>ములుగు జిల్లా బ్యూరో ( నంది పత్రిక ) మే 29 :</strong></p>
<p><strong> ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్ పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియు ఇతర సామగ్రిని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.</strong></p>
<p><strong>కుంజం హెడ్మా అరెస్ట్ : పోలీసులు అతిపెద్ద విజయం..</strong></p>
<p><strong> హిడ్మా అరెస్టు భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. గతంలో ఇతడు హతమైనట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది. చాలా కాలం పాటు కనీసం హిడ్మా ఫోటో కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన (కుంజం మోహన్ అలియాస్ హెడ్మా ) 2007లో 14 ఏళ్ల వయస్సులోనే మావోయిస్టు సంస్థలో చేరాడు. ఆయన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, 2019లో ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)గా ఎదిగాడు. ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక మావోయిస్టు సంఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఒడిశాలోని కొరాపుట్, మల్కాన్ఆరి జిల్లాల్లో నమోదైన ఏడు ప్రధాన మావోయిస్టు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు </strong></p>
<p><strong> ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పట్నుంచి మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు. చాలాకాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ హిడ్మా. ‌</strong></p>
<p><strong>5తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు నిర్వహిస్తోంది.</strong></p>
<p><strong>చేతిలో నెంబర్ వన్ బెటాలియన్</strong></p>
<p><strong>దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది.</strong></p>
<p><strong>2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది సి ఆర్ పి ఎఫ్ జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. </strong></p>
<p><strong>చాలాకాలం వరకూ హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో అప్పట్లో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. </strong></p>
<p><strong>మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. </strong></p>
<p><strong>హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు..పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్‌ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్‌ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్‌ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిగిలిన సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. </strong></p>
<p><strong>హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ..</strong></p>
<p> </p>
<p><strong>2010 ఏప్రిల్‌ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్‌ ప్రొటెక్షన్‌ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. </strong></p>
<p><strong>2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుమృతి చెందారు. </strong></p>
<p><strong>2017 ఏప్రిల్‌ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుర్కాపాల్‌ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.</strong></p>
<p><strong>2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. </strong></p>
<p><strong>2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/hidma-arrested-by-the-key-leader-of-the-polices-most/article-910</guid>
                <pubDate>Thu, 29 May 2025 23:07:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250529-wa0112.jpg"                         length="108930"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250527-wa0000.jpg" alt="IMG-20250527-WA0000" width="540" height="405" /></p>
<p>  <strong>ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 26 :</strong></p>
<p><strong>ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఆయా నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం క్లుప్తంగా..</strong></p>
<p>  </p>
<p><strong>ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని సర్వే నెం. 713/A2లో గల 2,700 చదరపు గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి సంసిద్ధమయ్యారు. అయితే ఈ గిఫ్ట్ డీడ్ చేసేందుకు ఫిర్యాదుదారుని నుంచి సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ. 50 వేల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ను సబ్ రిజిస్ట్రార్ అరుణ మధ్యవర్తిగా ఎంచుకున్నారు. ఒప్పందంలో</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/khammam-rural-sub-register-to-the-anti-corruption-department/article-901"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250527-wa0000.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250527-wa0000.jpg" alt="IMG-20250527-WA0000" width="540" height="405"></img></p>
<p> <strong>ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 26 :</strong></p>
<p><strong>ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఆయా నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం క్లుప్తంగా..</strong></p>
<p> </p>
<p><strong>ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని సర్వే నెం. 713/A2లో గల 2,700 చదరపు గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి సంసిద్ధమయ్యారు. అయితే ఈ గిఫ్ట్ డీడ్ చేసేందుకు ఫిర్యాదుదారుని నుంచి సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ. 50 వేల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ను సబ్ రిజిస్ట్రార్ అరుణ మధ్యవర్తిగా ఎంచుకున్నారు. ఒప్పందంలో భాగంగా రూ. 30 వేల మొత్తాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలోనే ఫిర్యాదుదారుని కారులో డాక్యుమెంట్ రైటర్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.లంచం మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ నుంచి స్వాధీనం చేసుకుని, సబ్ రిజిస్ట్రార్ అరుణను, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ ను అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/khammam-rural-sub-register-to-the-anti-corruption-department/article-901</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/khammam-rural-sub-register-to-the-anti-corruption-department/article-901</guid>
                <pubDate>Tue, 27 May 2025 04:18:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250527-wa0000.jpg"                         length="16816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుటుంబ యజమాని  మెరుగైన వైద్యం కోసం </title>
                                    <description>
                        <![CDATA[<p><strong>ప్రజా ప్రతినిధులు, చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి</strong></p>
<p><strong>సామాజికంగా, ఆర్ధికంగా వైద్య పరంగా సహాయపడాలని వేడుకోలు </strong></p>
<p><strong>  దిక్కుతోచని పరిస్థితులలో నిరుపేద కుటుంబం </strong></p>
<p><strong>సోమవారం మే 19 నా బాధితుడి తల్లి బొజ్జ</strong></p>
<p><strong>సుగుణ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.</strong></p>
<p><strong><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250519-wa0031.jpg" alt="IMG-20250519-WA0031" width="1080" height="1084" /></strong></p>
<p><strong>  ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 19 </strong></p>
<p><strong>గోవిందరావు పేట మండలం ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొజ్జ మహేష్ వయసు 35 అనే వ్యక్తి</strong></p>
<p><strong>  8 నెలలుగా విపరీతమైన చర్మ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేసుకుంటున్నాప్పటికీ వ్యాధి నయం కావడం లేదు.</strong></p>
<p><strong>హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగి ఆరోగ్య మరియు మెరుగైన వైద్య చికిత్స గూర్చి కూడా సరైన నిర్దారణ తెలియని అయోమయ స్థితిలో ఆ కుటుంబం ఉంది కావున ఈరోజు బాధితుడి ఆరోగ్య పరిస్థితి పూర్తి వివరాలు తెలియజేయాలని మెరుగైన అవకాశాలు ఉంటే హైదరబాద్ గాంధీ వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/andhra-pradesh/for-better-healing-family-owner-who-is-suffering-from-rare/article-893"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250519-wa0031.jpg" alt=""></a><br /><p><strong>ప్రజా ప్రతినిధులు, చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి</strong></p>
<p><strong>సామాజికంగా, ఆర్ధికంగా వైద్య పరంగా సహాయపడాలని వేడుకోలు </strong></p>
<p><strong> దిక్కుతోచని పరిస్థితులలో నిరుపేద కుటుంబం </strong></p>
<p><strong>సోమవారం మే 19 నా బాధితుడి తల్లి బొజ్జ</strong></p>
<p><strong>సుగుణ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కి వినతి పత్రం.</strong></p>
<p><strong><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250519-wa0031.jpg" alt="IMG-20250519-WA0031" width="1080" height="1084"></img></strong></p>
<p><strong> ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 19 </strong></p>
<p><strong>గోవిందరావు పేట మండలం ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొజ్జ మహేష్ వయసు 35 అనే వ్యక్తి</strong></p>
<p><strong> 8 నెలలుగా విపరీతమైన చర్మ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేసుకుంటున్నాప్పటికీ వ్యాధి నయం కావడం లేదు.</strong></p>
<p><strong>హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగి ఆరోగ్య మరియు మెరుగైన వైద్య చికిత్స గూర్చి కూడా సరైన నిర్దారణ తెలియని అయోమయ స్థితిలో ఆ కుటుంబం ఉంది కావున ఈరోజు బాధితుడి ఆరోగ్య పరిస్థితి పూర్తి వివరాలు తెలియజేయాలని మెరుగైన అవకాశాలు ఉంటే హైదరబాద్ గాంధీ వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన బాధితుడి తల్లి బొజ్జ సుగుణ.</strong></p>
<p><strong>అడిషనల్ కలెక్టర్ వెంటనే డిఎంహెచ్ఓ కి ఆ వినతిపత్రం బదిలీ చేస్తూ రోగి ఆరోగ్య పరిస్థితి చికిత్స జరుగుతున్న విధానం,మెరుగైన వైద్యం కోసం విచారణ జరపవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.</strong></p>
<p><strong>ఈ వ్యాధి కారణంగా బాధిత</strong></p>
<p><strong>వ్యక్తి తీవ్రమైన శారీరక, మానసిక ఆర్ధిక ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు.</strong></p>
<p><strong>శరీరం మొత్తం పొక్కులు,బొబ్బలు నాలుకపై ఇంకా శరీరం లోపల కూడ ఇన్ఫెక్షన్ అవుతుంది.</strong></p>
<p><strong>బెడ్ పైనుంచి లేచే పరిస్థితి కూడా లేదు శరీరం రక్తసితంగా మారిపోతుంది.</strong></p>
<p><strong>ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో గత 4 నెలలుగా చికిత్స పొందుతున్నారు, అయినప్పటికీ బాడీ ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు.</strong></p>
<p><strong> దిక్కుతోచని పరిస్థితుల్లో ఆపన్న హస్తం మరియు ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.</strong></p>
<p><strong>వ్యవసాయ కూలీగా జీవనం సాగస్తున్నా మహేష్ సంపాదన పై ఆధారపడి పిల్లలు అతని కుటుంబం జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులలో,ఇలాంటి పరిస్థితి మహేశ్ ను వారి కుటుంబాన్ని దిగ్గుతోని పరిస్థితుల్లోకి నెట్టింది.మహేష్ కి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు 8 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలే కావడంతో వారి పోషణ, హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు అయిన ఖర్చులకు, వారి స్తోమత మేరకు అనేక అప్పులు తీసుకుని,మరియు బంధువుల సహాయంతో వైద్యం కోసం, </strong></p>
<p><strong>రోగ నిర్దారణ కోసం అనేక హాస్పటల్లో తిరుగుతూ గత 8 నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.</strong></p>
<p><strong>కావున ప్రభుత్వం వారు మెరుగైన వైద్యం అందించాలని లేదా ప్రైవేట్ ఉన్నత ఆసుపత్రిలో అయిన ప్రభుత్వం వారు ఆదుకోవాలని</strong></p>
<p><strong>బాధితుడి తల్లి బొజ్జ సుగుణ  </strong></p>
<p><strong>కలెక్టర్ ను వేడుకున్నారు.</strong></p>
<p> </p>
<p><strong>బ్యాంకు వివరాలు:</strong></p>
<p> </p>
<p><strong>కెనరా బ్యాంకు పస్రా .</strong></p>
<p><strong>బొజ్జ మహేష్</strong></p>
<p><strong>ఖాతా నంబర్ :6774101001909</strong></p>
<p> </p>
<p><strong> ఐ ఎఫ్ ఎస్ సి కోడ్: CNRB0001923</strong></p>
<p><strong>సంప్రదింపు నంబర్:</strong></p>
<p><strong> 9121408124</strong></p>
<p><strong>ఫోన్ పే. గూగుల్ పే ..</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                    

                <link>https://www.nandipatrika.com/andhra-pradesh/for-better-healing-family-owner-who-is-suffering-from-rare/article-893</link>
                <guid>https://www.nandipatrika.com/andhra-pradesh/for-better-healing-family-owner-who-is-suffering-from-rare/article-893</guid>
                <pubDate>Mon, 19 May 2025 17:57:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250519-wa0031.jpg"                         length="138662"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కంచ ఏర్పాటు చేసి భక్తులకు భద్రత కల్పించాలి</title>
                                    <description>
                        <![CDATA[<p><br /></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kurnool/set-up-the-bracelet-and-provide-security-to-the-devotees/article-890"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250518-wa0036.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250518-wa0036.jpg" alt="IMG-20250518-WA0036" width="1051" height="1280"></img></p><p><strong>శ్రీశైలం. మే 18 . (నంది పత్రిక ):వన్య మృగాల నుండి భక్తులను కాపాడండి,శ్రీశైలం పుణ్యక్షేత్రం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని వచ్చే భక్తులకు భద్రత కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టియూసిఐ ఉమ్మడి  జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం కోరారు.శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ స్థానిక టియూసిఐ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా  అధ్యక్షులు వై ఆశీర్వాదం మాట్లాడుతూ భక్తులు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్ర మరియు వివిధ దేశాల నుండి లక్షల మంది శ్రీశైల పుణ్యక్షేత్రానికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వందల వేల కిలోమీటర్ల నుండి వాహనాల ద్వారా బస్సులో వస్తుంటారని అయితే  శ్రీశైలం దట్టమైన నల్లమల అడవుల్లో ఉండడం వలన పెద్ద పులులు చిరుత పులులు శ్రీశైలంలోకి వస్తున్నాయని. పట్టపగలే కొన్ని ప్రాంతాలలోకి వన్య మృగాలు వస్తున్నాయి భక్తులు సేద తీసుకుంటే పార్కులలోకి చిన్న చిన్న దేవాలయాల్లోకి పెద్దపులులు చింతపులు ఎలుగుబండ్లు వస్తున్నాయని. ఆదివారం ఉదయం మల్లమ్మ  కన్నీరు దగ్గర పెద్దపులి కనిపించడం చర్చనీయా అంశమైంది.అభివృద్ధి పనులు చేస్తుండగా  జెసిపి డ్రైవర్ కు పెద్దపులి రావడంతో భయభ్రాంతులకు గురి అయ్యాడని అక్కడ పనిచేసే కూలీలు పరుగులు తీశారు.నిరంతరం ఊరు బయట తోటల్లో తోటమాలి కార్మికులు పనులు నిత్యం పార్కులో అభివృద్ధి కోసం పనిచేస్తుంటారని అదేవిధంగా చుట్టూ చెంచు గుడిసెలు సత్రాలు అడవికి దగ్గరగా ఉన్నాయని చుట్టూ రింగ్ రోడ్డు అడవికి ఆనుకొని ఉంది.నిరంతరం యాత్రికులు తిరుగుతుంటారని. స్థానిక ప్రజల భక్తుల ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం చుట్టూ పెద్ద కంచె ఏర్పాటు చేయాలని. కోరుతూ అదేవిధంగా సుండిపెంట గ్రామంలో స్థానిక ప్రజలు పెద్ద పులులు చిరుత పులులు వెలుగుబంట్లు భయంతో బ్రతుకుతున్నారని ఈ గ్రామానికి  చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని. అట్లా చేయడం వలన  జంతువులు ప్రజలు సంచరించోటికి రాకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది  అందుకు తగిన జాగ్రత్తలు దేవస్థానం ఈవో ఫారెస్ట్ ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి అడివిశాఖ మంత్రి దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి యాత్రికులకు స్థానిక ప్రజలకు ప్రాణాలు కాపాడుటకు చుట్టు కంచెను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని కోరడమైనది. టియూసిఐ వై శీను పి మల్లికార్జున. కే వెంకటేశం. నాగూర్ వలి. శిక్షావలి. అప్పలకొండ.గోపాల్ వి. రవి. తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kurnool/set-up-the-bracelet-and-provide-security-to-the-devotees/article-890</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kurnool/set-up-the-bracelet-and-provide-security-to-the-devotees/article-890</guid>
                <pubDate>Sun, 18 May 2025 19:38:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250518-wa0036.jpg"                         length="74663"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        