<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/district-news/amaravati/category-12" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>అమరావతి  - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/12/rss</link>
                <description>అమరావతి  RSS Feed</description>
                
                            <item>
                <title>మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2026-03/97118f69-fce3-49f0-a94d-18ca8bf895a6.jpeg" alt="97118f69-fce3-49f0-a94d-18ca8bf895a6" width="1040" height="611" /></p>
<p>-ఇమాములు, మౌజన్ లకు 24 గంటల వ్యవధిలో  అకౌంట్లకు గౌరవ వేతనం జమ</p>
<p>-చంద్రబాబు మైనారిటీ ల పక్షపాతి</p>
<p>-హామీలను నెరవేర్చడమే లక్ష్యం</p>
<p>  -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్</p>
<p>అమరావతి, మార్చి 17. నంది పత్రిక: రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధికి,సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీలకు  ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా  కూటమి  ముందుకెళుతున్నదని మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రంజాన్ పర్వదినానికి రెండు రోజులు ముందే రాష్ట్రంలోని ఇమాములు, మౌజన్ లకు ఒకేసారి 6 నెలల గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల  చేయడమే కాకుండా, కేవలం 24 గంటల లోపలే ఆ మొత్తాన్ని వారి అకౌంట్లకు జమ చేయడం జరిగిందని మంత్రి ఫరూక్</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/coalition-government-for-minorities/article-1045"><img src="https://www.nandipatrika.com/media/400/2026-03/08971cb9-bd93-4fa7-9e84-ebe06d935c93.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2026-03/97118f69-fce3-49f0-a94d-18ca8bf895a6.jpeg" alt="97118f69-fce3-49f0-a94d-18ca8bf895a6" width="1040" height="611"></img></p>
<p>-ఇమాములు, మౌజన్ లకు 24 గంటల వ్యవధిలో  అకౌంట్లకు గౌరవ వేతనం జమ</p>
<p>-చంద్రబాబు మైనారిటీ ల పక్షపాతి</p>
<p>-హామీలను నెరవేర్చడమే లక్ష్యం</p>
<p> -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్</p>
<p>అమరావతి, మార్చి 17. నంది పత్రిక: రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధికి,సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీలకు  ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా  కూటమి  ముందుకెళుతున్నదని మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రంజాన్ పర్వదినానికి రెండు రోజులు ముందే రాష్ట్రంలోని ఇమాములు, మౌజన్ లకు ఒకేసారి 6 నెలల గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల  చేయడమే కాకుండా, కేవలం 24 గంటల లోపలే ఆ మొత్తాన్ని వారి అకౌంట్లకు జమ చేయడం జరిగిందని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ ఏ- కన్వెన్షన్ సెంటర్ లో 16వ తేది సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందులో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇమాములు,మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిధుల విడుదల చేస్తూ అదే రోజు  రాత్రే  మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి  సిహెచ్ శ్రీధర్ జీవో జారీ చేశారని మంత్రి వెల్లడించారు. ఒకేసారి గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి  కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ ప్రక్రియ ను 24 గంటల పూర్తి చేయడం కూడా జరిగిందని కూడా మంత్రి తెలిపారు.ఇందులో భాగంగా 5,000 మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్ల చెల్లింపులు,5,000 మంది మౌజన్లకు ఆరు నెలల వేతనం కింద రూ.15 కోట్లు మొత్తాన్ని వారి అకౌంట్లకు  జమ చేయడం జరిగిందన్నారు. మైనారిటీల పక్షపాతిగా సీఎం చంద్రబాబు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం 24 గంటలు కృషి చేస్తున్నారని అన్నారు. రంజాన్ పర్వదినానికి రెండు రోజుల ముందే ఇమాములు, మౌజన్ లకు రూ. 45 కోట్లు మొత్తాన్ని గౌరవ వేతనం చెల్లింపు పట్ల రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీల పట్ల  కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం  ఇచ్చిన హామీలన్నిటినీ  నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, మైనారిటీల పక్షపాత ప్రభుత్వంగా  వారి సంక్షేమానికి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/coalition-government-for-minorities/article-1045</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/coalition-government-for-minorities/article-1045</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 17:12:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2026-03/08971cb9-bd93-4fa7-9e84-ebe06d935c93.jpeg"                         length="115493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="background-color:rgb(186,55,42);color:rgb(236,240,241);">రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి</span></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/increase-in-da-for-judges-and-magistrates/article-1011"><img src="https://www.nandipatrika.com/media/400/2025-12/1fa53a99-1915-4b73-a595-14549fbbc28b.jpeg" alt=""></a><br /><p>న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు</p>
<p>-పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు</p>
<p>-55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ</p>
<p>-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి</p>
<p>అమరావతి . డిసెంబర్ 04  . :కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను  55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన  ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.<img src="https://www.nandipatrika.com/media/2025-12/1fa53a99-1915-4b73-a595-14549fbbc28b.jpeg" alt="1fa53a99-1915-4b73-a595-14549fbbc28b" width="857" height="720"></img></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/increase-in-da-for-judges-and-magistrates/article-1011</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/increase-in-da-for-judges-and-magistrates/article-1011</guid>
                <pubDate>Thu, 04 Dec 2025 16:58:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-12/1fa53a99-1915-4b73-a595-14549fbbc28b.jpeg"                         length="82543"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p>  <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250527_223925459.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1526" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p> <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని, రాష్ట్రం ఫస్ట్  మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు... నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతోముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.</strong></p>
<p><strong>*ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది*</strong></p>
<p><strong>ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే.  రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే.ఇప్పటి వరకూ మనం 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితికి దశ దిశ నిర్ధేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి.  ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోంది. </strong></p>
<p><strong>*కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం* </strong></p>
<p><strong>2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్,  57 శాతం ఓట్ షేర్‌తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి.  </strong></p>
<p><strong>*గొంతు కోసినా జై తెలుగు దేశం అన్నారు* </strong></p>
<p><strong>పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించినవారి గొంతునొక్కేందుకు గొంతులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు వృథా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం. సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉంది.  </strong></p>
<p><strong>*పాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్*</strong></p>
<p><strong>దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్.  టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకూ, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ,  లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకూ రూ. 2 కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకూ, రూ.30 పింఛను నుంచి రూ.4 వేల పింఛను వరకూ,  వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ నిరుద్యోగ పరిస్థితులను నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకూ, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ టీడీపీ. అడిగే పరస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే. </strong></p>
<p><strong>*నేను నిత్య విద్యార్థిని*</strong></p>
<p><strong>నేను నిత్య విద్యార్థిగా ఉంటాను. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు. మీరు నేనూ కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయొచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము. అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైనా చేస్తాం. భావితరాల భవిష్యత్ కు అవసమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే.  నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ మన సత్తా. మనది మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్. ప్రజలిచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు. వాడము. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్ గా నిలిచాయి. </strong></p>
<p><strong>*సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం*</strong></p>
<p><strong>రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందే బీసీలను రాజకీయాల్లో భాగస్వాములు చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ. </strong></p>
<p><strong>*జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర* </strong></p>
<p><strong>జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే... ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. విద్యుత్ సంస్కరణలు, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ వంటివి దేశానికి పరిచయం చేశాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో  ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానంలో నూతనత్వం తీసుకొద్దాం. కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్‌కు కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఈ మహానాడు భవిష్యత్‌ను ఒక దశదిశా నిర్దేశించే విధంగా ఉండబోతోంది. </strong></p>
<p><strong>*అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది*</strong></p>
<p><strong>స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది. 2025 మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతోంది. మంత్రి లోకేష్ ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు నేను హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ లో ఐటీ తెచ్చాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ తయారుచేస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తెచ్చాం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 55 లక్షలు ఉండేలా కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలి. 2047 నాటికి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశదిశ నిర్దేశిస్తాం. ఆ తర్వాత పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానం. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి వ్యవస్థనుగాడిలో పెట్టే బాధ్యత నాది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ. </strong></p>
<p><strong>*అవినీతిపై రాజీలేని పోరాటం* </strong></p>
<p><strong>చరిత్ర ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో అవినీతిపై రాజకీయ లేని పోరాటం చేసిన పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేసింది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్ పిక్, హిందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబుళాపురం అక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్లముందు కనపడుతోంది.</strong></p>
<p><strong>*విధ్వంస పాలకులను ప్రజలు తరిమికొట్టారు*</strong></p>
<p><br /><strong>గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తయితే వైసీపీ చేసిన అవినీతి ఒక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్కబెడుతున్నాం. విచారణకు ఆదేశాలిచ్చాం. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకిచ్చారు. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఏడాది క్రితం రాష్ట్రమంతటా సంక్షోభం. ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని ను చిత్తుచిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడి పోయింది. చీకటి తొలగి, భవిష్యత్ పై ఆశలు పెరిగాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగుచేస్తాం. </strong></p>
<p><strong>*ప్రతి ఒక్కరికీ సంక్షేమం*</strong></p>
<p><strong>రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అదిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం.ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేయడం, ఏపీలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సాహించడం చేస్తున్నాం. మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ ఇచ్చాం.  సీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకుంటున్నాం. పొగాకు రైతులను ఆదుకున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఉన్నాయి. టీడీపీ మీద కక్ష గట్టి నీరు చెట్టు, నరేగా వంటి పనులకు బిల్లులు ఇవ్వలేదు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ,మన మిత్ర తెచ్చాం. ఇదో గేమ్ ఛేంజర్.</strong></p>
<p><strong>*పెద్ద నోట్లు రద్దు చేయాలి*</strong></p>
<p><strong>నేను డిజిటల్ కరెన్సీ పెట్టమని ప్రధానికి రిపోర్ట్ ఇచ్చాను. దీని వల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తేనే దేశంలో అవినీతి పోతుంది.పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే నేరుగా ఫోన్ ద్వారా అకౌంట్ లోకి డబ్బు చెల్లించవచ్చు. </strong></p>
<p><strong>*సీమ ముఖచిత్రం మార్చింది టీడీపీనే* </strong></p>
<p><strong>అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమ స్థితిగతులు మార్చాలని ఎన్టీఆరే మొదట సంకల్పం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం అంతం చేశాము. తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి పూర్తి చేసింది టీడీపీనే. సీమ ముఖచిత్రం మార్చిన పార్టీ టీడీపీనే. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చింది టీడీపీనే. గత ఐదేళ్లలో ఒక్కపైసా కూడా ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టలేదు. 2014 - 19లో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రినీవా వెడల్పు చేస్తున్నాం. ఈ ఏడాదే పూర్తి చేసి చివరి భూములకు నీరిస్తాం. పోలవరం-బనకచర్లకు శ్రీకారం చుట్టబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లుల పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి , అనంతపురం కేంద్రాలుగా ప్రతి కుటుంబంలో ఎంట్రప్రెన్యూర్‌ను తయారుచేస్తాం. మండల పార్టీ అధ్యక్షలు, పార్లమెంటరీ నేతలు, క్లస్టర్ ఇన్ చార్జులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థ నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి. శక్తి పెంచుకోవాలి. మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యం.  ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..పహల్గాం మృతులు, వీర సైనికులకు నివాళి :* </strong><br /><strong>మరోవైపు మహానాడుకు వచ్చిన టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫోటోగ్యాలరీని తిలకించారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే సభ ప్రారంభమైన తర్వాతపహల్గాం మృతులకు, ఆపరేషన్ సిందూర్‌లో పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు తెలుగుదేశం పార్టీలో మరణించిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</guid>
                <pubDate>Tue, 27 May 2025 22:44:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg"                         length="315372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేశ్</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_231452.jpg" alt="IMG_20250131_231452" width="339" height="226" /></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.</span></strong></p>
<p><strong>అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది తెదేపానే అని గుర్తు చేశారు.</strong></p>
<p><strong>  "ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు 'ట్రాన్స్ఫర్ యాక్ట్' తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత</strong></p>
<p><strong>గత</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/dsc-notification-minister-lokesh-soon-after-the-mlc-election-code/article-768"><img src="https://www.nandipatrika.com/media/400/2025-01/img_20250131_231452.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_231452.jpg" alt="IMG_20250131_231452" width="339" height="226"></img></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.</span></strong></p>
<p><strong>అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది తెదేపానే అని గుర్తు చేశారు.</strong></p>
<p><strong> "ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు 'ట్రాన్స్ఫర్ యాక్ట్' తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదు.</strong></p>
<p><strong>గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. మేం వచ్చాక రూ.800 కోట్లు చెల్లించాం. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైకాపా ఆందోళన చేయడం విడ్డూరంగా ఉంది. జగన్ పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు తీరుస్తున్నాం. విద్యార్థులు, టీచర్ల వివరాలను వైకాపా ప్రభుత్వం గందరగోళం చేసింది. విద్యార్థుల సంఖ్య కచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డ్ విధానం, ప్రభుత్వ బడుల్లో డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నాం" అని మంత్రి లోకేశ్ తెలిపారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/dsc-notification-minister-lokesh-soon-after-the-mlc-election-code/article-768</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/dsc-notification-minister-lokesh-soon-after-the-mlc-election-code/article-768</guid>
                <pubDate>Fri, 31 Jan 2025 23:18:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-01/img_20250131_231452.jpg"                         length="7133"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">ఆధునిక వ్యవసాయ పద్దతులు, నూతన వంగడాలు, పంట సాగులో కొత్త మెళకువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి రైతులు అందిపుచ్చుకోవాలి</span></strong></p>
<p>  -<strong><span style="color:rgb(186,55,42);">భవిష్యత్తులో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందన్న మంత్రి</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">ఆకట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241218_224716118.jpg" alt="GridArt_20241218_224716118" width="1200" height="1200" /><br /><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 18 . (నంది పత్రిక ):</span>మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,  రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్ జీ</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/ministers-nd-farooq-bc-janarthan-reddy-inaugurated-the-kisan-mela/article-704"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/gridart_20241218_224716118.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(132,63,161);">ఆధునిక వ్యవసాయ పద్దతులు, నూతన వంగడాలు, పంట సాగులో కొత్త మెళకువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి రైతులు అందిపుచ్చుకోవాలి</span></strong></p>
<p> -<strong><span style="color:rgb(186,55,42);">భవిష్యత్తులో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందన్న మంత్రి</span></strong></p>
<p>-<strong><span style="color:rgb(230,126,35);">ఆకట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241218_224716118.jpg" alt="GridArt_20241218_224716118" width="2048" height="1536"></img><br /><strong><span style="color:rgb(22,145,121);">నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 18 . (నంది పత్రిక ):</span>మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,  రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా మైదానంలో  నిర్వహించిన "కిసాన్ మేళా" కార్యక్రమాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏడిఆర్ఆర్ డా. ఎం జాన్సన్, ఆచార్య ఎన్ జి రంగా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మి దేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబించి అధిక దిగులు సాధించాలని ఆకాంక్షించారు. తూర్పు ప్రాంతంలో ఎన్నో కాలువలు ఉన్నాయని మన ప్రాంతంలో కేసీ కెనాల్ మాత్రమే ఉండేది అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఎస్ఆర్బిసి, తెలుగు గంగ, బానకకచర్ల తదితర సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. జిల్లాలో రైతుల కోసం ఏర్పాటుచేసిన ఆగ్రో, షుగర్ ఫ్యాక్టరీలు అంతరించి ఉపాధి లేకుండా చేశాయన్నారు. గతంలో ఐదు లక్షల ఎకరాలు పత్తి పండించే రైతులు నేడు లక్ష ఎకరాలకు పరిమితమై ఉన్నారని ఇందుకు గల కారణాలను అన్వేషించాలని మంత్రి పేర్కొన్నారు. అలగనూరు ప్రాజెక్ట్ పూర్తి అయితే 40 టీఎంసీ లనీరు నిల్వ ఉంటుందని, అలాగే పోలవరం పూర్తయితే శ్రీశైలం వాటర్ ను పుష్కళంగా మనమే వాడుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమని, రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న, నిత్యం పొల్లాల్లో ఉండే రైతన్నలకు తాము కొత్తగా వ్యవసాయంలో మెళుకువలు చెప్పే పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. తాము కూడా రైతు కుటుంబం నుంచే వచ్చామని, చిన్నతనంలో మా తల్లిదండ్రులుకు వ్యవసాయ పనుల్లో సాయపడేవాళ్లమన్నారు.. అయితే నేడు కాలం మారిందని అందుకనుగుణంగా.. ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంటల సాగులో సరికొత్త విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి చూసి రైతులు కూడా నూతన వ్యవసాయ విధానాలకు అలవాటు పడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించే.. శనగ, కొర్రలు, ప్రొద్దు తిరుగుడు, మొక్క జొన్న వంటి నూతన వంగడాలను ఆవిష్కరిస్తున్నారని వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. సాంకేతికతను, నూతన వంగడాలను ఉపయోగించి, వ్యవసాయంలో మెరుగైన పలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పటికైనా రైతులు తమ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులు సాధించే విధంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంభించాలని మంత్రి పిలుపునిచ్చారు.*</strong></p>
<p><strong>*భూపరీక్షలు (సాయిల్ టెస్టింగ్) చేసినప్పుడు, పంట మార్పిడి అవసరమని, తరచుగా ఒకే పంటను వేయడం, ఎరువులు వినియోగం ఎక్కువ కావడం వల్ల భూసారం తగ్గిపోతుందన్నారు. నేడు మార్కెట్ లో ఒక పంటకు రేటు ఎక్కువ ఉందని తెలిస్తే అందరూ అదే పంటను వేయడం వంటి కారణాలతో ఆ పంట ఉత్పదాకత పెరిగి, దిగుబడి వచ్చే నాటికి ఆ పంటకు మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో రైతుకు గిట్టుబాటు ధర అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. కాబట్టి పంటలను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత కూడా రైతులపై ఉంటుందన్నారు. నేడు వ్యవసాయానికి కూలీల కొరత కూడా తీవ్రంగా వేధిస్తాందని, కూలీ ఖర్చులను తగ్గించుకోవడానికి, నేడు యాంత్రీకరణను పెంచుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వం కూడా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కూడా అందిస్తోందని వాటిని వినియోగించుకోవాలన్నారు.  ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సదస్సు ద్వారా.. వ్యవసాయ రంగంలో రానున్న రోజుల్లో డ్రోన్ ల వినియోగం మరింత పెరగనుందన్నారు. డ్రోన్ ల ద్వారా స్ప్రే చేయడం వంటివి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో వచ్చిన వినూత్న పరికరాలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా రైతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా పోలవరం నిర్మాణం పూర్తయితే, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నదుల అనుసంధానానికి తెరతీశామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో త్వరలో మరిన్ని ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో నీరు – చెట్టు అనే కార్యక్రమం చేపట్టడం ద్వారానే నేడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన కారణమన్నారు. మాది రైతు ప్రభుత్వం.. రైతులకు అండగా ఎప్పుడూ మా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా రైతు కార్మికులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.. అలాగే స్థానికంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.*</strong></p>
<p><strong>*జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతు బిడ్డగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 5.9 లక్షల ఎకరాలు సాగునీటి కాలువల కింద సాగవుతున్నాయని... రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకుని అందుకు అనుగుణంగా పంటలు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలన్నారు. ఎరువులు మోతాదుకు మించి వినియోగించడం వల్ల భూములు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు. రైతులు అనురాధనా పద్ధతులను అవలంబించి మిశ్రమ పంటలు వేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. పండిస్తున్న చిరుధాన్యాలకు వ్యాల్యూ ఎడిషన్, ప్యాకింగ్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 70 వేల హెక్టార్లలో ఒకే సెనగ పంటకు పరిమితమై మిగిలిన 9 నెలల కాలం వృధాగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను మోటివేట్ చేయాలన్నారు. ప్రతి కుటుంబం ఉపాధి పరిశ్రమగా మారాలని కలెక్టర్ తెలిపారు. అధునాతన పద్ధతులను అందిపుచ్చుకొని చక్కటి వ్యవసాయం చేసే సత్తా రైతుల్లో ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.*</strong></p>
<p><strong>*అంతకుముందు కిసాన్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను, ఏర్పాటు చేసిన స్టాళ్లను సైతం మంత్రులు, కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిసాన్‌ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు పండించి తీసు కొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు భళా అనిపిం చాయి. అనంతరం వ్యవసాయంలో నూతన ఆవిష్కరణల కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు మంత్రుల చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/ministers-nd-farooq-bc-janarthan-reddy-inaugurated-the-kisan-mela/article-704</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/ministers-nd-farooq-bc-janarthan-reddy-inaugurated-the-kisan-mela/article-704</guid>
                <pubDate>Wed, 18 Dec 2024 22:50:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/gridart_20241218_224716118.jpg"                         length="375730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241217_203130.jpg" alt="IMG_20241217_203130" width="720" height="398" /></span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది పత్రిక ఆంధ్రప్రదేశ్ (డిసెంబర్ 17):-</span></strong></p>
<p><strong>APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. </strong></p>
<p><strong>దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. </strong></p>
<p><strong>గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. </strong></p>
<p><strong>దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. </strong></p>
<p><strong>దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/night-out-allowances-for-rtc-employees/article-702"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241217_203130.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241217_203130.jpg" alt="IMG_20241217_203130" width="720" height="398"></img></span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">నంది పత్రిక ఆంధ్రప్రదేశ్ (డిసెంబర్ 17):-</span></strong></p>
<p><strong>APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. </strong></p>
<p><strong>దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. </strong></p>
<p><strong>గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. </strong></p>
<p><strong>దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. </strong></p>
<p><strong>దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/night-out-allowances-for-rtc-employees/article-702</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/night-out-allowances-for-rtc-employees/article-702</guid>
                <pubDate>Tue, 17 Dec 2024 20:34:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241217_203130.jpg"                         length="219597"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అల్లు అర్జున్ అరెస్ట్</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="color:#169179;"><strong>  <span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">అల్లు అర్జున్ అరెస్ట్</span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg" alt="IMG_20241213_144639" width="640" height="480" /></span></strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంది పత్రిక ప్రతినిధి (డిసెంబర్ 13):- </span></strong></p>
<p><strong>పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.</strong></p>
<p><strong>అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696"><img src="https://www.nandipatrika.com/media/400/2024-12/img_20241213_144639.jpg" alt=""></a><br /><p><span style="color:#169179;"><strong> <span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">అల్లు అర్జున్ అరెస్ట్</span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);"><img src="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg" alt="IMG_20241213_144639" width="640" height="480"></img></span></strong></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">నంది పత్రిక ప్రతినిధి (డిసెంబర్ 13):- </span></strong></p>
<p><strong>పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.</strong></p>
<p><strong>అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు. ఈ లోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. బన్నీ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. కాగా అల్లు అర్జున్ పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా 5 లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Telangana</category>
                                            <category>International</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/allu-arjun-arrested/article-696</guid>
                <pubDate>Fri, 13 Dec 2024 14:51:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-12/img_20241213_144639.jpg"                         length="85429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!</title>
                                    <description>
                        <![CDATA[<ul>
<li style="list-style-type:none;">
<ul>
<li style="list-style-type:none;">
<ul>
<li><strong><span style="color:rgb(0,0,0);">కాకినాడ :</span></strong></li>
</ul>
</li>
</ul>
</li>
</ul>
<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">సముద్రంలో ఛేజింగ్ సీన్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్‌</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్‌</span></strong></p>
<p>‘<strong><span style="color:rgb(241,196,15);">స్టెల్లా ఎల్‌’ షిప్‌లో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యం గుర్తింపు</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కాకినాడ పోర్టులో సోదాలు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/gridart_20241128_220229073.jpg" alt="GridArt_20241128_220229073" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">కాకినాడ నంది పత్రిక (నవంబర్ 28):-</span> బియ్యం(పీడీఎస్‌) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సోదాలు చేపట్టారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి సముద్రంలో గంటపాటు ఓడలో కలెక్టర్‌</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/guntur/kakinada-collector-singam-as-hero/article-669"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/gridart_20241128_220229073.jpg" alt=""></a><br /><ul>
<li style="list-style-type:none;">
<ul>
<li style="list-style-type:none;">
<ul>
<li><strong><span style="color:rgb(0,0,0);">కాకినాడ :</span></strong></li>
</ul>
</li>
</ul>
</li>
</ul>
<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">కాకినాడ కలెక్టర్ సింగం హీరో వలె..!!</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">సముద్రంలో ఛేజింగ్ సీన్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్‌</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్‌</span></strong></p>
<p>‘<strong><span style="color:rgb(241,196,15);">స్టెల్లా ఎల్‌’ షిప్‌లో 640 టన్నుల పీడీఎస్‌ బియ్యం గుర్తింపు</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కాకినాడ పోర్టులో సోదాలు</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/gridart_20241128_220229073.jpg" alt="GridArt_20241128_220229073" width="1726" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">కాకినాడ నంది పత్రిక (నవంబర్ 28):-</span> బియ్యం(పీడీఎస్‌) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సోదాలు చేపట్టారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి సముద్రంలో గంటపాటు ఓడలో కలెక్టర్‌ ప్రయాణించారు. ‘స్టెల్లా- ఎల్‌’ నౌక ఉన్న ప్రాంతానికి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌరసరఫరాల బృందంతో చేరుకున్నారు. నౌకలోని ఐదు గదుల్లో (హేచెస్‌) నిల్వ ఉంచిన బియ్యం నిల్వల నమూనాలు సేకరించారు. 3, 5 గదుల్లోకి దిగి ప్రత్యక్షంగా నిల్వలు పరిశీలించారు. అనుమానం ఉన్నవాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు. 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడయ్యిందని.. అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్‌ విలేకర్లకు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీజ్‌ చేసిన పేదల బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేశామని..పట్టుకున్న బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయని అనిపిస్తోందన్నారు. అక్కడున్న మిగిలిన నిల్వలు బాయిల్డ్‌ రైస్‌గా పేర్కొన్నారు. పీడీఎస్‌ బియ్యంపై రసీదులు తనిఖీ చేశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.</strong></p>
<p><strong>కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్నది పేదల బియ్యమే అని అధికారులు చెబుతున్నా అక్రమాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ సుధీర్‌ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేసి ఐదు లారీల్లోని బియ్యాన్ని సీజ్‌ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపారు. గురువారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో పోర్టులో సోదాలు సాగాయి. ఈ రెండుచోట్లా పట్టుకున్నది ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా..ఆ ముసుగులో సరకు తరలిపోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.</strong></p>
<p><strong>*పోర్టు బార్జిలోనూ పేదల బియ్యం*</strong></p>
<p><strong>కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే నౌకలోకి ఎక్కించేందుకు వెళ్తున్న బార్జి ఐవీ0073లో 1,064 టన్నుల బియ్యం నిల్వలను అధికారులు బుధవారం రాత్రి గుర్తించారు. ఇవి లావణ్, సాయితేజ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందినవిగా తేలింది. వీటి నమూనాలు పరీక్షిస్తే పీడీఎస్‌ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలచేసిన పీడీఎస్‌ నిల్వలని చెబుతున్నారని, పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్‌వో ప్రసాద్‌ తెలిపారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                            <category> గుంటూరు </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/guntur/kakinada-collector-singam-as-hero/article-669</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/guntur/kakinada-collector-singam-as-hero/article-669</guid>
                <pubDate>Thu, 28 Nov 2024 22:08:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/gridart_20241128_220229073.jpg"                         length="212347"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్   కార్యాలయం అమరావతి</title>
                                    <description>
                        <![CDATA[<p><span style="color:rgb(255,255,255);background-color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్   కార్యాలయం అమరావతి</strong></span><br />===================<br /><span style="color:rgb(53,152,219);"><strong>కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చారిత్రాత్మకం</strong></span></p>
<p><span style="color:rgb(52,73,94);"><strong>మాటలు కాదు చేతల ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వ ఘనత</strong></span></p>
<p><span style="color:rgb(241,196,15);"><strong>మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట</strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">రాయలసీమను అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని  ప్రవేశపెట్టిన మంత్రిఫరూక్</span></strong></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు  అసెంబ్లీ, మండలి లో ఏకగ్రీవ తీర్మానం</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241121_210150.jpg" alt="IMG_20241121_210150" width="640" height="340" /></p>
<p><br />  <strong><span style="color:rgb(224,62,45);">అమరావతి :-బ్యూరో  నవంబర్ 21 (నంది పత్రిక)</span></strong><br />==================<br />  <strong>ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని, రాయలసీమ ప్రాంత ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ను ఏర్పాటుకు శాసనసభ,శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం  చారిత్రాత్మకమని  రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/state-justice-minority-welfare-department-shri-n-n-farooq-office/article-648"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/img_20241121_210150.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(255,255,255);background-color:rgb(186,55,42);"><strong>రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్   కార్యాలయం అమరావతి</strong></span><br />===================<br /><span style="color:rgb(53,152,219);"><strong>కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చారిత్రాత్మకం</strong></span></p>
<p><span style="color:rgb(52,73,94);"><strong>మాటలు కాదు చేతల ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వ ఘనత</strong></span></p>
<p><span style="color:rgb(241,196,15);"><strong>మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట</strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">రాయలసీమను అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని  ప్రవేశపెట్టిన మంత్రిఫరూక్</span></strong></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు  అసెంబ్లీ, మండలి లో ఏకగ్రీవ తీర్మానం</strong></span></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241121_210150.jpg" alt="IMG_20241121_210150" width="640" height="340"></img></p>
<p><br /> <strong><span style="color:rgb(224,62,45);">అమరావతి :-బ్యూరో  నవంబర్ 21 (నంది పత్రిక)</span></strong><br />==================<br /> <strong>ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని, రాయలసీమ ప్రాంత ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ను ఏర్పాటుకు శాసనసభ,శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం  చారిత్రాత్మకమని  రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.</strong><br /><strong> *గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది.  ఇందులో అత్యంత కీలకమైన, కర్నూలులో  హైకోర్టు శాశ్వత బెంచ్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ న్యాయ శాఖ మంత్రిగా ఎన్ ఎం డి ఫరూక్ శాసనసభ, శాసనమండలిలో  తీర్మానం ప్రవేశపెట్టారు.*</strong><br /><strong> *ఈ సందర్భంగా న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు* </strong><br /><strong>*రాయలసీమను  అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలోనే హైకోర్టు బెంచ్ ని కర్నూల్ లో ఏర్పాటు చేసేందుకు  క్యాబినెట్ లో ఆమోదముద్ర వేసిన వెంటనే శాసనసభ,శాసనమండలిలో కూడా తీర్మానంను ప్రవేశపెట్టి  ఆమోదించడం రాయలసీమ ప్రజలందరిలో సంతోషం వెళ్లివిరుస్తున్నదని అన్నారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై ఏకగ్రీవ తీర్మానాన్ని గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా  కేంద్రానికి పంపి అతి త్వరలోనే బెంచ్ ఏర్పాటయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు మంత్రి అన్నారు.*</strong><br /><strong>*రాయలసీమలోని  ఉమ్మడి కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు కర్నూల్ లో ఏర్పాటు చేయనున్న  హైకోర్టు శాశ్వత బెంచికి కేటాయించబడతాయని తద్వారా ఇప్పటివరకు న్యాయ సేవల్లో ఉన్న కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.*</strong><br /><strong>*ఏపీ రాష్ట్ర మొత్తం జనాభా దాదాపు 5 కోట్లు ఉండగా, అందులో రాయలసీమలో 1.60 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్ర విస్తీర్ణంలో  43% విస్తీర్ణం రాయలసీమ కలిగి ఉందని,  రాష్ట్ర మొత్తం జనాభాలో 32 శాతం మంది రాయలసీమ జిల్లాల్లో  జనాభా వున్నారని అన్నారు.దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటై  కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా  న్యాయ పరిపాలన సౌలభ్యం కోసం హైకోర్టు శాశ్వత బెంచ్ ను  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని  ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రజాభిష్టాన్ని  నెరవేర్చేందుకు  నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.*</strong></p>
<p><strong>*కేంద్రానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు  తీర్మానం*</strong><br /><strong>==================</strong><br /><strong>*ఎన్నికలకు ముందు రాయలసీమ ప్రజానీకానికి  చంద్రబాబు ఇచ్చిన హామీల ను అమలు చేయడంలో భాగంగా కర్నూలు లో  హైకోర్టు శాశ్వత బెంచ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోడమే కాకుండా వేగంగా బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలను ప్రారంభించడం, శాసనసభ, శాసనమండలిలో తీర్మానించి  కేంద్రానికి పంపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించినప్పుడు న్యాయవాదులు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై  తెలుపగా,  అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని  ఆనాడు నారా లోకేష్  హామీ ఇచ్చారని ఫరూక్ గుర్తు చేశారు.*</strong><br /><strong>*రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో హైకోర్టు  ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందేనని అయితే రాయలసీమ జిల్లాల నుంచి  నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం సరిగ్గా లేని పరిస్థితులు  కారణంగా ఇప్పటివరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.* *కర్నూలు లో  హైకోర్టు బెంచ్ ఏర్పాటు తో న్యాయపరమైన సేవలు రాయలసీమ ప్రజల చెంతకు చేరనున్నాయని అన్నారు.హైకోర్టు  బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా రాయలసీమ వాసిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హోదాలో శాసనసభ, శాసనమండలి లో ప్రవేశపెట్టడం, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్  పేర్కొన్నారు*</strong></p>
<p><strong> *మూడు రాజధానుల పేరుతో మభ్యపెట్టారు*</strong><br /><strong>***********************</strong><br /><strong>*2014-2019 టిడిపి ప్రభుత్వం హయాంలో కర్నూల్ లో హైకోర్టు బెంచి  ఏర్పాటు చేయాలని  నిర్ణయించినప్పటికీ,2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు,కర్నూల్ ను న్యాయ రాజధాని అంటూ ప్రగల్బాలు పలికి రాయలసీమ ప్రాంత ప్రజలను మభ్య పెట్టారని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజమెత్తారు.*</strong><br /><strong>*ఐదేళ్ల లో గత ప్రభుత్వం  మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, 30 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు.*</strong><br /><strong>*ఏపీలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను బ్రష్టు పట్టించి  అరాచక పాలన సాగించిన ఘనత గత ప్రభుత్వానిదేనిని విమర్శించారు*</strong><br /><strong>*టిడిపి ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను  కక్ష సాధింపుతో  ప్రజా వేదికను కూల్చడం నుంచి రివర్స్ టెండర్రింగ్ పేరుతో  పనులన్నింటినీ నిలిపివేసి,  వేధింపుల రాజకీయాలకు గత ప్రభుత్వం పాల్పడిందని ధ్వజమెత్తారు*</strong><br /><strong>*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం  పై,  విరక్తితో  కూటమికి రాష్ట్ర ప్రజలంతా తిరుగులేని మెజార్టీ  ఇచ్చి,  జగన్ పార్టీకి కేవలం 11 సీట్లను ఇచ్చి రాష్ట్ర ప్రజానీకం  తిరుగులేని విధంగా ఓటుతో బుద్ధి చెప్పి  సాగనంపారని అన్నారు*</strong><br /><strong>*కర్నూలును న్యాయ రాజధాని అంటూ  ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెట్టిన గత ప్రభుత్వానికి  రాయలసీమ ప్రజలు కూడా తిరుగులేని విధంగా ఓటుతో బుద్ధి చెప్పి సాగనంపారని అన్నారు.*</strong><br /><strong>*ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా, అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు.*</strong><br /><strong>*ఐదేళ్ల గత ప్రభుత్వ  పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని  తిరిగి అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తో కేవలం 150 రోజులలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు చర్యలు, పాలనాపరమైన విధానంలో  సమగ్ర మార్పులు చూసిన రాష్ట్ర ప్రజలంతా తాము తీసుకున్న నిర్ణయానికి సార్ధకత లభించిందని సంతోషంగా ఉన్నారని అన్నారు.*</strong><br /><strong>*ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకు పూర్వ వైభవం  రానున్నదని,హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు  చేయడాన్ని సీమ ప్రాంత ప్రజలందరూ స్వాగతిస్తున్నారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.*</strong><br /><strong>*రాయలసీమ జిల్లాల  న్యాయపరమైన కేసుల కోసం కర్నూల్ లో ఏర్పాటు అవుతున్న హైకోర్టు శాశ్వత బెంచ్  కారణంగా కష్టాలు తొలగనున్నాయని, కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని  నిరూపణ అయిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.*</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/state-justice-minority-welfare-department-shri-n-n-farooq-office/article-648</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/state-justice-minority-welfare-department-shri-n-n-farooq-office/article-648</guid>
                <pubDate>Thu, 21 Nov 2024 21:24:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/img_20241121_210150.jpg"                         length="15586"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.మైనారిటీ సంక్షేమ దినోత్సవం</title>
                                    <description>
                        <![CDATA[<p><br /></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/minority-welfare-day-at-tummalapally-kalakshetra/article-609"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/img_20241110_191331.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(186,55,42);color:rgb(255,255,255);">తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.మైనారిటీ సంక్షేమ దినోత్సవం</span></strong></p><p>-<strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్</span></strong></p><p>-<strong><span style="background-color:rgb(35,111,161);color:rgb(255,255,255);">ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం</span></strong></p><p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241110_191331.jpg" alt="IMG_20241110_191331" width="640" height="480"></img></p><p> <strong><span style="color:rgb(22,145,121);">విజయవాడ. నవంబర్ 10 . (నంది పత్రిక ):</span>భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం,  జాతీయ విద్యా దినోత్సవం ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.* ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన  మైనార్టీ సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కళాక్షేత్రంలో  జరుగుతున్న వివిధ ఏర్పాట్లను ఆదివారం  రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు.సోమవారం ఉదయం 11 గంటలకు  జరిగే మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి  కొణిదెల  పవన్ కళ్యాణ్ తోపాటు ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రి  సత్య కుమార్ యాదవ్,గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని  శివనాథ్,మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిసందర్భంగా  అత్యంత ప్రతిష్టాత్మకంగా  మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని  రాష్ట్రవ్యాప్తంగా  నిర్వహిస్తున్నట్లు  మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో  ఆయా జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన  మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని తెలిపారు.* *ప్రజలందరూ  భారతరత్న అబుల్ కలాం ఆజాద్  జయంతి వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్, వక్ఫ్ బోర్డు సీఈవో, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య అధికార యంత్రాంగంతో  మంత్రి ఎన్ఎండి ఫరూక్ దినోత్సవం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/minority-welfare-day-at-tummalapally-kalakshetra/article-609</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/minority-welfare-day-at-tummalapally-kalakshetra/article-609</guid>
                <pubDate>Sun, 10 Nov 2024 19:50:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/img_20241110_191331.jpg"                         length="28600"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ &quot;సీ ప్లేన్&quot;</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ "సీ ప్లేన్"</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(191,237,210);color:rgb(0,0,0);">ఏపీలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(248,202,198);color:rgb(0,0,0);">విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ప్రయాణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">ఏపీలో తొలిసారి సీప్లేన్ సేవలు ప్రారంభం</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241109_170419.jpg" alt="IMG_20241109_170419" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">శ్రీశైలం- నంద్యాల ప్రతినిధి. నవంబర్ 09 . (నంది పత్రిక ):</span></strong></p>
<p><strong>పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో... శ్రీశైలం పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ మరియు ఎఫ్ఐసీసీఐ పార్ట్నర్స్ గా ఉన్నారు.శనివారం విజయవాడ పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "సీ ప్లేన్" ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/%22sea-plane%22-is-a-wonderful-innovation-in-the-tourism-sector/article-604"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/img_20241109_170419.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(224,62,45);color:rgb(255,255,255);">రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ "సీ ప్లేన్"</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(191,237,210);color:rgb(0,0,0);">ఏపీలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(248,202,198);color:rgb(0,0,0);">విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ప్రయాణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు</span></strong></p>
<p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">ఏపీలో తొలిసారి సీప్లేన్ సేవలు ప్రారంభం</span></strong></p>
<p><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241109_170419.jpg" alt="IMG_20241109_170419" width="2048" height="1359"></img></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">శ్రీశైలం- నంద్యాల ప్రతినిధి. నవంబర్ 09 . (నంది పత్రిక ):</span></strong></p>
<p><strong>పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో... శ్రీశైలం పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ మరియు ఎఫ్ఐసీసీఐ పార్ట్నర్స్ గా ఉన్నారు.శనివారం విజయవాడ పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "సీ ప్లేన్" ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా "సీ ప్లేన్" ల్యాండ్ అయ్యింది. ఈ అద్భుత ఆవిష్కరణ వీక్షించిన పాతాళగంగ లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తమ హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.అనంతరం పాతాళగంగ నుంచి రోప్ వే లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/%22sea-plane%22-is-a-wonderful-innovation-in-the-tourism-sector/article-604</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/%22sea-plane%22-is-a-wonderful-innovation-in-the-tourism-sector/article-604</guid>
                <pubDate>Sat, 09 Nov 2024 17:08:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/img_20241109_170419.jpg"                         length="289306"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి</title>
                                    <description>
                        <![CDATA[<p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి</span></strong><br />- <strong><span style="background-color:rgb(53,152,219);color:rgb(255,255,255);">రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్</span></strong></p>
<p>-<span style="color:rgb(0,0,0);"><strong><span style="background-color:rgb(241,196,15);">మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం</span></strong></span></p>
<p><span style="color:rgb(0,0,0);"><strong><span style="background-color:rgb(241,196,15);"><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241106_215034.jpg" alt="IMG_20241106_215034" width="800" height="600" /></span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">అమరావతి. నవంబర్ 06 . (నంది పత్రిక ):</span>రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్  కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను  పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి  ఫరూక్ అన్నారు.బుధవారం వెలగపూడి సచివాలయంలోని   మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ పేషి లో  ఆంగ్లో-ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం (ఏపీ &amp; తెలంగాణతో సహా 7 రాష్ట్రాలతో కూడినది) మంత్రి ఫరూక్ ను కలిశారు.ఫెడరేషన్  జాతీయ అధ్యక్షుడు డా.ఎ.రాయ్ రోజారియో,ప్రధాన కార్యదర్శి ఎన్.పాట్రిక్ డూలాండ్,సభ్యులు బార్బరా ఆన్ బెర్చీ,అమలా వాలెస్,నిక్సన్ డి'క్రూజ్, కొరెట్టా అలియాస్ కవిత,కోరిన్ న్యూబెగింగ్ లు మంత్రి ఫరూక్,మైనార్టీ సంక్షేమ శాఖ</strong></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/efforts-to-resolve-the-problems-of-anglo-indians/article-595"><img src="https://www.nandipatrika.com/media/400/2024-11/img_20241106_215034.jpg" alt=""></a><br /><p><strong><span style="background-color:rgb(132,63,161);color:rgb(255,255,255);">ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి</span></strong><br />- <strong><span style="background-color:rgb(53,152,219);color:rgb(255,255,255);">రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్</span></strong></p>
<p>-<span style="color:rgb(0,0,0);"><strong><span style="background-color:rgb(241,196,15);">మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం</span></strong></span></p>
<p><span style="color:rgb(0,0,0);"><strong><span style="background-color:rgb(241,196,15);"><img src="https://www.nandipatrika.com/media/2024-11/img_20241106_215034.jpg" alt="IMG_20241106_215034" width="800" height="600"></img></span></strong></span></p>
<p><strong><span style="color:rgb(22,145,121);">అమరావతి. నవంబర్ 06 . (నంది పత్రిక ):</span>రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్  కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను  పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి  ఫరూక్ అన్నారు.బుధవారం వెలగపూడి సచివాలయంలోని   మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ పేషి లో  ఆంగ్లో-ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం (ఏపీ &amp; తెలంగాణతో సహా 7 రాష్ట్రాలతో కూడినది) మంత్రి ఫరూక్ ను కలిశారు.ఫెడరేషన్  జాతీయ అధ్యక్షుడు డా.ఎ.రాయ్ రోజారియో,ప్రధాన కార్యదర్శి ఎన్.పాట్రిక్ డూలాండ్,సభ్యులు బార్బరా ఆన్ బెర్చీ,అమలా వాలెస్,నిక్సన్ డి'క్రూజ్, కొరెట్టా అలియాస్ కవిత,కోరిన్ న్యూబెగింగ్ లు మంత్రి ఫరూక్,మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కే హర్షవర్ధన్,ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ ఏ.శేఖర్ ల దృష్టికి ఆంగ్లో ఇండియన్స్ ఎదుర్కొంటున్న  సమస్యలను వివరించారు.రాష్ట్రంలో దాదాపు లక్ష దాకా ఆంగ్లో ఇండియన్స్ జనాభా ఉందని, అయితే ఎటువంటి అభివృద్ధికి సంక్షేమానికి నోచుకోలేక  పడుతున్న ఇబ్బందులను ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ఆంగ్లో ఇండియన్స్ కు చట్టసభల్లో ప్రాతినిధ్యానికి కేటాయింపులు, ఉన్నత విద్య అభ్యాసనం,  ఉపాధి కోసం రిజర్వేషన్ అమలు,బ్యాంకుల నుంచి రుణాలు అందేలా సరళీకృతమైన  విధానాలు తో పాటు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మైనారిటీ  సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో  ఆంగ్లో ఇండియన్స్ కు  దక్కాల్సిన  సంక్షేమ ఫలాలు,  నామినేటెడ్ పదవుల  కేటాయింపులో భాగంగా  వివిధ సంస్థల్లో  ప్రాతినిధ్యం  కల్పించే చర్యలను  గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం జరిగిందని అన్నారు.ఆంగ్లో ఇండియన్స్  కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలను  సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి  ప్రభుత్వం ద్వారా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఫెడరేషన్ ప్రతినిధుల బృందానికి మంత్రి  ఫరూక్ హామీ ఇచ్చారు.అనంతరం సిక్కుల సంఘం ప్రతినిధులు కూడా మంత్రి ఫరూక్ ను కలిశారు.  ఏపీలో సిక్కుల  ఆర్థిక స్వావలంబన,  సంక్షేమం కోసం ప్రత్యేకంగా సిక్కుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. సిక్కు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా  సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/efforts-to-resolve-the-problems-of-anglo-indians/article-595</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/efforts-to-resolve-the-problems-of-anglo-indians/article-595</guid>
                <pubDate>Wed, 06 Nov 2024 21:52:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-11/img_20241106_215034.jpg"                         length="53461"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[nandi pathrika]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        