<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.nandipatrika.com/district-news/kadapa/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Nandi Patrika RSS Feed Generator</generator>
                <title>కడప  - Nandi Patrika</title>
                <link>https://www.nandipatrika.com/category/11/rss</link>
                <description>కడప  RSS Feed</description>
                
                            <item>
                <title>అనంతపూర్ లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-09/img-20250912-wa0013.jpg" alt="IMG-20250912-WA0013" width="1200" height="720" /></p>
<p>ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి </p>
<p>ప్రొద్దుటూరు సెప్టెంబర్ 11  ప్రతినిధి</p>
<p>కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల హామీలు పూర్తి చేసి నేపథ్యంలో బుధవారం అనంతపురంలో జరుపుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపూర్లో జరిగిన కూటమి ప్రభుత్వ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఇంకా చాలామంది సభ ప్రాంగణానికి చేరుకోలేక పోయారని సభ ఎంతో విజయవంతమైనట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలో వైసిపి తెచ్చిన మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించడంతో దాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/super-six-super-hit-house-in-anantapur/article-980"><img src="https://www.nandipatrika.com/media/400/2025-09/img-20250912-wa0013.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-09/img-20250912-wa0013.jpg" alt="IMG-20250912-WA0013" width="1280" height="720"></img></p>
<p>ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి </p>
<p>ప్రొద్దుటూరు సెప్టెంబర్ 11  ప్రతినిధి</p>
<p>కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల హామీలు పూర్తి చేసి నేపథ్యంలో బుధవారం అనంతపురంలో జరుపుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపూర్లో జరిగిన కూటమి ప్రభుత్వ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఇంకా చాలామంది సభ ప్రాంగణానికి చేరుకోలేక పోయారని సభ ఎంతో విజయవంతమైనట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలో వైసిపి తెచ్చిన మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించడంతో దాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించే ధోరణిలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఖండించారు రాష్ట్రంలో తిరిగి వైసిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీకి రాని జగన్ అధికారంలోకి కూడా రాడని చేర్చి చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ ఎందుకు ఇంత చిత్తుగా ఓడిపోయామని జగన్ సమీక్షించిన పాపను పోలేదని అన్నారు. ఇప్పటికీ జగన్ లో ఎలాంటి మార్పు రాలేదని ఆయనను కలవడానికి వచ్చిన ప్రజలకు పాసులు ఏర్పాటు చేయడమేంటిని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి వై ఉండి ప్రజలతో మాట్లాడడానికి ఏమి ఇబ్బంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒకసారి ప్రజలను ఎంతమంది వచ్చినా కలుసుకుంటారని అన్నారు. ప్రజలు కలవాలన్న పాసులు ఏర్పాటు చేసే జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. జగన్ పై కేసులు ఉన్న కారణంగా వైసీపీని ఓడించిన ఎన్డీఏకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు తెలిపారని విమర్శించారు. నిన్న జరిగిన అనంతపూర్ సభలో తామెవ్వరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోవాలాలకు ప్రతి సంవత్సరం 15000 ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఎందుకంటే స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించడంతో చిన్నచిన్న ఆటోవాలాలు నష్టపోతున్నారు అన్న భావనతో ఈ పథకాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రంలో ఆటోవాలాలను గుర్తించి వారందరికీ దసరా రోజున నగదు జమ చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉంది అనడం సరికాదన్నారు గత నెల క్రితం ఎరువులు కొరత ఉందని దుష్ప్రచారం తో రైతులు అవసరానికి మించి యూరియాను తీసుకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమన్నారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని సమృద్ధిగా యూరియా దొరుకుతుందని తెలిపారు. గత సంవత్సరం కంటే 30% అధిక ఎరువులు రాష్ట్రానికి వస్తున్నాయని కావున రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికా వద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి ఎస్ ముక్తియార్, గంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/super-six-super-hit-house-in-anantapur/article-980</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/super-six-super-hit-house-in-anantapur/article-980</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 14:15:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-09/img-20250912-wa0013.jpg"                         length="98566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాదకరంగా నిండుగా ప్రవహిస్తున్న నీలాపురం వంక </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-09/gridart_20250912_140758116.jpg" alt="GridArt_20250912_140758116" width="1200" height="1200" /></p>
<p>నీలాపురం తండాకు ఆగిపోయిన రాకపోకలు</p>
<p>వంక మీద కల్వర్టు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తాండవాసులు </p>
<p>  ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవ తీసుకొని వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న నీలాపురం గ్రామ ప్రజలు మరియు తండావాసులు</p>
<p>దువ్వూరు సెప్టెంబర్ 11 పల్లె వెలుగు ప్రతినిధి </p>
<p>దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి వంక నిండుగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. తాండవాసులకు నీలాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీలాపురం గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే ఆ వంక దాటుకునే వెళ్లాల్సి ఉంది. కానీ వర్షం వచ్చినప్పుడల్లా వంక నిండుగా ప్రవహిస్తుండడంతో అటు నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంక మీద కల్వర్టు నిర్మాణం మరియు నీలాపురం గ్రామం నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నీలాపురం గ్రామ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/nilapuram-wank-flowing-dangerously-dangerously/article-978"><img src="https://www.nandipatrika.com/media/400/2025-09/gridart_20250912_140758116.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-09/gridart_20250912_140758116.jpg" alt="GridArt_20250912_140758116" width="4096" height="5120"></img></p>
<p>నీలాపురం తండాకు ఆగిపోయిన రాకపోకలు</p>
<p>వంక మీద కల్వర్టు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తాండవాసులు </p>
<p> ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవ తీసుకొని వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న నీలాపురం గ్రామ ప్రజలు మరియు తండావాసులు</p>
<p>దువ్వూరు సెప్టెంబర్ 11 పల్లె వెలుగు ప్రతినిధి </p>
<p>దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి వంక నిండుగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. తాండవాసులకు నీలాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీలాపురం గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే ఆ వంక దాటుకునే వెళ్లాల్సి ఉంది. కానీ వర్షం వచ్చినప్పుడల్లా వంక నిండుగా ప్రవహిస్తుండడంతో అటు నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంక మీద కల్వర్టు నిర్మాణం మరియు నీలాపురం గ్రామం నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు.ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించి వెంటనే కల్వర్టు నిర్మాణం మరియు రోడ్డు నిర్మాణం చేపిస్తే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/nilapuram-wank-flowing-dangerously-dangerously/article-978</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/nilapuram-wank-flowing-dangerously-dangerously/article-978</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 14:09:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-09/gridart_20250912_140758116.jpg"                         length="1164691"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-08/img-20250826-wa0019.jpg" alt="IMG-20250826-WA0019" width="640" height="360" /></p>
<p style="text-align:justify;">  <strong>కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26  డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు తన స్వంత డబ్బు రూ.28వేలు ఫోన్ ఫే చేశానన్నారు. నాపైన అసత్య ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందని వారు ఇలా చేయడంతో నిజానిజాలు చెప్పాల్సి వచ్చిందని తనతోపాటి చాలామంది యానిమేటర్లు చెప్పుకోలేక నలిగిపోతున్నారన్నారు. ఇప్పుడు ఈ నిజాలు చెప్పినందుకు తనను టీఎన్సీ నాగేంద్ర, సీవో లావణ్య ఏమంటారోనని భయంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల స్త్రీనిధి సొమ్ము అడిగితే గతం గతః అనడం సీవో లావణ్య తప్పు అన్నారు .గ్రామీణ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకులోకి బలవంతంగా ఖాతాలు మళ్ళించడం వెనుక సీవో లావణ్య ఆంతర్యం</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/tmc-nagendra-sevo-says-that-the-animator-himavati-has-collected/article-971"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/img-20250826-wa0019.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-08/img-20250826-wa0019.jpg" alt="IMG-20250826-WA0019" width="640" height="360"></img></p>
<p style="text-align:justify;"> <strong>కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26  డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు తన స్వంత డబ్బు రూ.28వేలు ఫోన్ ఫే చేశానన్నారు. నాపైన అసత్య ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందని వారు ఇలా చేయడంతో నిజానిజాలు చెప్పాల్సి వచ్చిందని తనతోపాటి చాలామంది యానిమేటర్లు చెప్పుకోలేక నలిగిపోతున్నారన్నారు. ఇప్పుడు ఈ నిజాలు చెప్పినందుకు తనను టీఎన్సీ నాగేంద్ర, సీవో లావణ్య ఏమంటారోనని భయంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల స్త్రీనిధి సొమ్ము అడిగితే గతం గతః అనడం సీవో లావణ్య తప్పు అన్నారు .గ్రామీణ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకులోకి బలవంతంగా ఖాతాలు మళ్ళించడం వెనుక సీవో లావణ్య ఆంతర్యం తనకు తెలియదని బ్యాంకు అధికారులతో కూడా తమను మాట్లాడనీయకుండా లావణ్య మాత్రమే మాట్లాడుతుందని హైమావతి అన్నారు.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/tmc-nagendra-sevo-says-that-the-animator-himavati-has-collected/article-971</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/tmc-nagendra-sevo-says-that-the-animator-himavati-has-collected/article-971</guid>
                <pubDate>Tue, 26 Aug 2025 15:13:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/img-20250826-wa0019.jpg"                         length="33148"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్నమయ్య జిల్లా   కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-08/6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b.jpeg" alt="6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b" width="1200" height="1200" /></p>
<p>అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.</p>
<p>✅రాయచోటి ఆగస్టు</p>
<p>అన్నమయ్య జిల్లా </p>
<p>కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.</p>
<p>25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్  మీడియా సమావేశంలో వెల్లడించారు.</p>
<p>📌 కేసు నమోదు:<br />2025 ఆగస్టు 18న కేశాపురం వీఆర్వో ఎర్రంపల్లి మనీలదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిన్నమండెం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మొదట BNSS Sec.194 కింద అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన ఈ కేసు, దర్యాప్తులో హత్యగా తేలింది.</p>
<p>📌 మృతురాలు:<br />ముదిమడుగు శ్రీదేవి (వయసు 45), భర్త – కృష్ణమూర్తి, – సవరంపల్లి, స్వగ్రామం – పొన్నెటిపాలెం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/annamayya-district-keshapuram-murder-case/article-969"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b.jpeg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-08/6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b.jpeg" alt="6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b" width="2560" height="1706"></img></p>
<p>అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.</p>
<p>✅రాయచోటి ఆగస్టు</p>
<p>అన్నమయ్య జిల్లా </p>
<p>కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.</p>
<p>25: చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్  మీడియా సమావేశంలో వెల్లడించారు.</p>
<p>📌 కేసు నమోదు:<br />2025 ఆగస్టు 18న కేశాపురం వీఆర్వో ఎర్రంపల్లి మనీలదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిన్నమండెం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మొదట BNSS Sec.194 కింద అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన ఈ కేసు, దర్యాప్తులో హత్యగా తేలింది.</p>
<p>📌 మృతురాలు:<br />ముదిమడుగు శ్రీదేవి (వయసు 45), భర్త – కృష్ణమూర్తి, – సవరంపల్లి, స్వగ్రామం – పొన్నెటిపాలెం, మదనపల్లె మండలం.</p>
<p>📌 నిందితుడు:<br />గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (వయసు 30), తండ్రి – శివమల్లప్ప నాయుడు, నివాసం – నాయనవారిపల్లె, మడితాడు పంచాయతీ, సుండుపల్లి మండలం.</p>
<p>📌 హత్యకు దారితీసిన కారణం:<br />నిందితుడు మరియు మృతురాలు మధ్య కొంతకాలంగా సన్నిహితం ఉంది. నిందితుడు పలు సార్లు డబ్బు అడిగినా, మృతురాలు ఇవ్వలేదు. అదనంగా, గొడవలు వచ్చినప్పుడు మృతురాలు తమ సన్నిహితం గురించి బయట పెడతానని బెదిరించేది. ఈ విషయం బహిర్గతమైతే తన కుటుంబానికి అవమానం కలుగుతుందనే భయంతో, నిందితుడు ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్నాడు.</p>
<p>📌 హత్య విధానం:</p>
<p>04.08.2025న మృతురాలు నిందితుడికి ఫోన్ చేసి 05.08.2025న కలవాలని కోరింది.</p>
<p>05.08.2025న మృతురాలు బస్సులో గుర్రంకొండకు రాగా, నిందితుడు ఆమెను తన మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు.</p>
<p>మార్గమధ్యంలో ఒక పెట్రోల్ బంక్‌లో ఒక బాటిల్‌లో పెట్రోలు కొనుగోలు చేశాడు.</p>
<p>ఉదయం 11:20 నుంచి 12:00 మధ్య అడవిలోకి తీసుకెళ్లి, చీరతో గొంతు నులిమి హత్య చేశాడు.</p>
<p>అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి కాల్చివేశాడు.</p>
<p>ఆమె బంగారు గొలుసును తీసుకుని, సుండుపల్లి కీర్తన ఫైనాన్స్ వద్ద రూ. 1,31,000/- కు ముట్టజెప్పి, డబ్బును ఖర్చు చేశాడు.</p>
<p>📌 అరెస్టు:<br />పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో, అతడు స్వచ్ఛందంగా గ్రామ రెవెన్యూ అధికారి గంగసాని శ్రీనివాసులుకు లొంగిపోయాడు. వీఆర్వో ఆయనను పోలీసులకు అప్పగించగా, 24.08.2025 సాయంత్రం 4:30 గంటలకు అధికారికంగా అరెస్టు చేశారు.</p>
<p>📌 ఎస్పీ  హెచ్చరిక:<br />జిల్లా ప్రజలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరం చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఎస్పీ  స్పష్టం చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి , రాయచోటి రూరల్ సీఐ ఎన్. వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ వి.సుధాకర్, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/annamayya-district-keshapuram-murder-case/article-969</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/annamayya-district-keshapuram-murder-case/article-969</guid>
                <pubDate>Mon, 25 Aug 2025 17:33:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/6fe2c9b1-ab59-4e07-9600-c58c0d464a9b.jpeg"                         length="541346"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన</title>
                                    <description><![CDATA[<p>కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన</p>
<p>కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక):</p>
<p>కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రజల వినతులు స్వీకరించేందుకు ముందుండగా, కాశినాయన మండలంలో మాత్రం పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రతి సోమవారం మండల కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు.<img src="https://www.nandipatrika.com/media/2025-08/f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e.jpeg" alt="f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/where-is-the-greaves-in-kasinayana-zone/article-967"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e.jpeg" alt=""></a><br /><p>కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ..? ప్రజల ఆవేదన</p>
<p>కాశినాయన, ఆగస్టు 25 (నంది పత్రిక):</p>
<p>కాశినాయన మండలంలో గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రీవెన్స్ లేదని తెలిసి అర్జీదారులు నిరాశతో వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది.ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రజల వినతులు స్వీకరించేందుకు ముందుండగా, కాశినాయన మండలంలో మాత్రం పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రతి సోమవారం మండల కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు.<img src="https://www.nandipatrika.com/media/2025-08/f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e.jpeg" alt="f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/where-is-the-greaves-in-kasinayana-zone/article-967</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/where-is-the-greaves-in-kasinayana-zone/article-967</guid>
                <pubDate>Mon, 25 Aug 2025 13:24:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/f0c2d64c-f8eb-49d3-b716-8f356c67752e.jpeg"                         length="421636"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవి విరమణ ఘన సన్మానం </title>
                                    <description><![CDATA[<p><span style="background-color:rgb(53,152,219);color:rgb(255,255,255);"><strong>రిటైర్డ్ తహసిల్దార్ జి. వెంకటేశ్వర్లు</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/running-is-a-solid-greeting/article-957"><img src="https://www.nandipatrika.com/media/400/2025-08/img-20250801-wa0030.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.nandipatrika.com/media/2025-08/img-20250801-wa0030.jpg" alt="IMG-20250801-WA0030" width="640" height="480"></img></p>
<p style="text-align:justify;"> రాజుపాలెం జులై 31 పల్లె వెలుగు  రాజుపాలెం మండలం రెవెన్యూ శాఖలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ పదవి విరమణ చెందిన రాజుపాలెం తాసిల్దార్ జి. వెంకటేశ్వర్లు అత్యుత్తమ సేవలు అందించారని వివిధ మండలాల నుంచి వచ్చిన తహసిల్దారులు ప్రశంసించారు గురువారం మండల తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో వెంకటేశ్వర్లకు రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఏవో ఇక్బాల్ భాష ప్రొద్దుటూరు తాసిల్దార్ గంగయ్య మైదుకూరు తాసిల్దార్ రాజసింహ నరేంద్ర కాశి నాయన మండలం తాసిల్దార్ వెంకటసుబ్బయ్య రాజుపాలెం డిప్యూటీ తాసిల్దార్ జే. మనోహర్ రెడ్డి మండల ఏవో శివరామకృష్ణారెడ్డి పదవి విరమణ చెందిన తాసిల్దార్ వెంకటేశ్వర్ల సేవలను చాలా ఏళ్లుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు ప్రజలు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేవారు ఎనలేని పట్టుదల కృషి చేశారన్నారు రాజుపాలెం రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ హుస్సేన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వల్లి జూనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి గ్రామ రెవెన్యూ అధికారులు అశోక్ కుమార్ కృష్ణమూర్తి ఎల్లారెడ్డి సరళ రాజశేఖర్ రెడ్డి వరదశేఖర్ చంద్రశేఖర్ రఫీ జయన్న తదితరులు పదవి విరమణ చెందిన తాసిల్దార్ కు ఘన వీడ్కోలు తెలియజేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/running-is-a-solid-greeting/article-957</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/running-is-a-solid-greeting/article-957</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 14:11:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-08/img-20250801-wa0030.jpg"                         length="50161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీసీ కెమెరాలు కొన్నేళ్లుగా నిరుపయోగం.....</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/cc-cameras-are-useless-for-years/article-912"><img src="https://www.nandipatrika.com/media/400/2025-06/img-20250602-wa0075.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-06/img-20250602-wa0075.jpg" alt="IMG-20250602-WA0075" width="278" height="360"></img><br /><strong>• ఈ కథనం రాసి ఒకటిన్నర నెల కావస్తున సిసి కెమెరాల వైపు మొగ్గు చూపని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు......</strong><br /><strong>• మండలంలో కొనసాగుతున్న వరుస దొంగతనాలు.......</strong><br /><strong>• పోలీసులకు సవాలుగా మారిన కేసుల ఛేదన.......</strong><br /><strong>నందిపత్రిక / చాగలమర్రి న్యూస్ ;</strong><br /><strong>మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంలో చూపించిన చొరవ , ఆర్భాటం వాటి నిర్వహణలో చూపించలేకపోయారు. దాదాపుగా ఈ న్యూస్ పెట్టి నెలన్నర కావస్తున్న పోలీసుల తీరు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లుగా ఉంది.దీంతో అవి క్రమక్రమంగా నిరుపయోగంగా, అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కెమెరాలు ఆకాశానికి , నేలకు చూడగా మరికొన్ని కెమెరాలు తుప్పుబట్టి పోయాయి. ఇంకొన్ని ఏకంగా కనుమరుగయ్యాయి. కెమెరాలకు చెందిన సెటప్‌ బాక్సులు పిట్టగూళ్లకు నిలయంగా మారాయి. అయినప్పటికీ వాటి గురించి పట్టించుకునేనాథుడే కరువయ్యాడు.ఇదే అదనుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. మండలంలో పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి, ఉపయోగంలోకి తీసుకొచ్చి చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు, అసాంఘిక శక్తుల ఆగడాలు, యాక్సిడెంట్లు తదితర నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.అదే విధంగా ఈ ఏడాదికి పాఠశాలలు తెరిచే సమయంలో పిల్లలు రహదారిలో వచ్చే సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>నంద్యాల </category>
                                            <category>కర్నూలు </category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/cc-cameras-are-useless-for-years/article-912</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/cc-cameras-are-useless-for-years/article-912</guid>
                <pubDate>Mon, 02 Jun 2025 22:19:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-06/img-20250602-wa0075.jpg"                         length="9990"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p>  <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/gridart_20250527_223925459.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg" alt="GridArt_20250527_223925459" width="1526" height="2158"></img></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలే</span></strong></p>
<p><strong><span style="color:rgb(52,73,94);">కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వం, అండగా ఉంటాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(53,152,219);">అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్</span></strong></p>
<p><strong><span style="color:rgb(132,63,161);">‘స్టేట్ ఫస్ట్’ మన సంకల్పం- ‘పాజిటివ్ పాలిటిక్స్’ మన విధానం</span></strong></p>
<p><strong><span style="color:rgb(185,106,217);">బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ టీడీపీనే</span></strong></p>
<p><strong><span style="color:rgb(186,55,42);">45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాం</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">1982 నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు మనది రాజీలేని పోరాటం</span></strong></p>
<p><strong><span style="color:rgb(230,126,35);">కడప మహానాడు తొలిరోజు ప్రసంగంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు</span></strong></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుద్దామని పిలుపు</span></strong></p>
<p> <strong>కడప,చీఫ్ బ్యూరో మే 27:నంది పత్రిక కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం-ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృథా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని, రాష్ట్రం ఫస్ట్  మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు... నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటంచేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతోముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టారు. అంతకుముందు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, జ్యోతిని వెలిగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.</strong></p>
<p><strong>*ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది*</strong></p>
<p><strong>ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడు అంటే అదే జోరు. అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. మహానాడులా వేలాదిమంది ప్రతినిధులతో మంచిచెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే.  రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు అయ్యి ఏడాదైనా కార్యకర్తల్లో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 కి ఏడుస్థానాలు గెలిచి సత్తాచాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే.ఇప్పటి వరకూ మనం 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితికి దశ దిశ నిర్ధేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి.  ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోంది. </strong></p>
<p><strong>*కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం* </strong></p>
<p><strong>2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్ రేట్,  57 శాతం ఓట్ షేర్‌తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్ధాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నాం. దీన్ని ప్రతి నేత కూడా గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడినవారి పనే అయిపోయింది కానీ టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకూ కార్యకర్తల్లో అదే స్పూర్తి.  </strong></p>
<p><strong>*గొంతు కోసినా జై తెలుగు దేశం అన్నారు* </strong></p>
<p><strong>పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించినవారి గొంతునొక్కేందుకు గొంతులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. ఎందరో కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వారి స్పూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ త్యాగాలు వృథా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం. సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉంది.  </strong></p>
<p><strong>*పాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్*</strong></p>
<p><strong>దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం టీడీపీనే. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకూ అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు, తర్వాతగా చూడాలి. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్.  టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకూ, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ,  లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకూ రూ. 2 కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకూ, రూ.30 పింఛను నుంచి రూ.4 వేల పింఛను వరకూ,  వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ నిరుద్యోగ పరిస్థితులను నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాల్లో సత్తా చాటే వరకూ, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ టీడీపీ. అడిగే పరస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమే. </strong></p>
<p><strong>*నేను నిత్య విద్యార్థిని*</strong></p>
<p><strong>నేను నిత్య విద్యార్థిగా ఉంటాను. ప్రతిరోజూ నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు. మీరు నేనూ కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయొచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము. అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైనా చేస్తాం. భావితరాల భవిష్యత్ కు అవసమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే.  నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అదీ మన సత్తా. మనది మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్. ప్రజలిచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు. వాడము. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్ గా నిలిచాయి. </strong></p>
<p><strong>*సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం*</strong></p>
<p><strong>రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందే బీసీలను రాజకీయాల్లో భాగస్వాములు చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాతలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ. </strong></p>
<p><strong>*జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర* </strong></p>
<p><strong>జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే... ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. విద్యుత్ సంస్కరణలు, పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ వంటివి దేశానికి పరిచయం చేశాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో  ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానంలో నూతనత్వం తీసుకొద్దాం. కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో అనేక నిర్ణయాలు చర్చించి భావితరాల భవిష్యత్‌కు కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఈ మహానాడు భవిష్యత్‌ను ఒక దశదిశా నిర్దేశించే విధంగా ఉండబోతోంది. </strong></p>
<p><strong>*అభివృద్ధికి కేరాఫ్ ఏపీ కాబోతోంది*</strong></p>
<p><strong>స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకుమించి రెట్టింపు అభివృద్ధి జరగబోతోంది. 2025 మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతోంది. మంత్రి లోకేష్ ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చేలా తీర్మానం చేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు నాంది పలుకుతాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటివి చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్ కాస్ట్ తగ్గేలా మన ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు నేను హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ లో ఐటీ తెచ్చాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ, ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుజాతిని ముందుకు నడిపిస్తాను. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ తయారుచేస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తెచ్చాం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 55 లక్షలు ఉండేలా కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలి. 2047 నాటికి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశదిశ నిర్దేశిస్తాం. ఆ తర్వాత పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం మన విధానం. రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే కాదు మనం అనుకున్న విధానాలు అమలు చేసి వ్యవస్థనుగాడిలో పెట్టే బాధ్యత నాది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనందరిదీ. </strong></p>
<p><strong>*అవినీతిపై రాజీలేని పోరాటం* </strong></p>
<p><strong>చరిత్ర ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో అవినీతిపై రాజకీయ లేని పోరాటం చేసిన పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకూ రాజీలేని పోరాటం చేసింది టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరెప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, వ్యాన్ పిక్, హిందూ, లేపాక్షి భూములపై పోరాడాం. ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబుళాపురం అక్రమాలు నిజమని పదేళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్లముందు కనపడుతోంది.</strong></p>
<p><strong>*విధ్వంస పాలకులను ప్రజలు తరిమికొట్టారు*</strong></p>
<p><br /><strong>గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తయితే వైసీపీ చేసిన అవినీతి ఒక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్కబెడుతున్నాం. విచారణకు ఆదేశాలిచ్చాం. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకులను ప్రజలు తరిమేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకిచ్చారు. ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఏడాది క్రితం రాష్ట్రమంతటా సంక్షోభం. ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని ను చిత్తుచిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడి పోయింది. చీకటి తొలగి, భవిష్యత్ పై ఆశలు పెరిగాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగుచేస్తాం. </strong></p>
<p><strong>*ప్రతి ఒక్కరికీ సంక్షేమం*</strong></p>
<p><strong>రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్లతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఏటా రూ.33 వేల కోట్లు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అదిస్తున్నాం. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో కోటి మందికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం.ఉచిత ఇసుక, మత్సకారుల సేవలో ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. డీఎస్సీ నోటిఫికేషప్ ఇచ్చాం. స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం అందిస్తాం. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేయడం, ఏపీలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సాహించడం చేస్తున్నాం. మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ ఇచ్చాం.  సీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకుంటున్నాం. పొగాకు రైతులను ఆదుకున్నాం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలతో నమ్మకం కల్పించి పెట్టుబడులు తెస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులు పెట్టి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. దీనివల్ల రూ.4 లక్షల 96 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల 57 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఉన్నాయి. టీడీపీ మీద కక్ష గట్టి నీరు చెట్టు, నరేగా వంటి పనులకు బిల్లులు ఇవ్వలేదు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ,మన మిత్ర తెచ్చాం. ఇదో గేమ్ ఛేంజర్.</strong></p>
<p><strong>*పెద్ద నోట్లు రద్దు చేయాలి*</strong></p>
<p><strong>నేను డిజిటల్ కరెన్సీ పెట్టమని ప్రధానికి రిపోర్ట్ ఇచ్చాను. దీని వల్ల అక్రమార్కులను తేలిగ్గా పట్టుకోవచ్చని చెప్పాను. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తేనే దేశంలో అవినీతి పోతుంది.పార్టీకి డొనేషన్ ఇవ్వాలంటే నేరుగా ఫోన్ ద్వారా అకౌంట్ లోకి డబ్బు చెల్లించవచ్చు. </strong></p>
<p><strong>*సీమ ముఖచిత్రం మార్చింది టీడీపీనే* </strong></p>
<p><strong>అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమ స్థితిగతులు మార్చాలని ఎన్టీఆరే మొదట సంకల్పం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం అంతం చేశాము. తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రినీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి పూర్తి చేసింది టీడీపీనే. సీమ ముఖచిత్రం మార్చిన పార్టీ టీడీపీనే. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చింది టీడీపీనే. గత ఐదేళ్లలో ఒక్కపైసా కూడా ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టలేదు. 2014 - 19లో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రినీవా వెడల్పు చేస్తున్నాం. ఈ ఏడాదే పూర్తి చేసి చివరి భూములకు నీరిస్తాం. పోలవరం-బనకచర్లకు శ్రీకారం చుట్టబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లుల పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభిస్తున్నాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి , అనంతపురం కేంద్రాలుగా ప్రతి కుటుంబంలో ఎంట్రప్రెన్యూర్‌ను తయారుచేస్తాం. మండల పార్టీ అధ్యక్షలు, పార్లమెంటరీ నేతలు, క్లస్టర్ ఇన్ చార్జులు , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్థ నాయకత్వాన్ని తయారుచేసుకోవాలి. శక్తి పెంచుకోవాలి. మనది పొలిటికల్ గవర్నెన్స్. ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి వారి ద్వారా పాలన జరిగినప్పుడు నిజమైన పొలిటికల్ గవర్నెస్ సాధ్యం.  ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. మహానాడు ద్వారా ఒకటే చెబుతున్నాను. ఏపీని, తెలుగుజాతిని నెంబర్ వన్ చేసే వరకూ నిరంతరం పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..పహల్గాం మృతులు, వీర సైనికులకు నివాళి :* </strong><br /><strong>మరోవైపు మహానాడుకు వచ్చిన టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫోటోగ్యాలరీని తిలకించారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే సభ ప్రారంభమైన తర్వాతపహల్గాం మృతులకు, ఆపరేషన్ సిందూర్‌లో పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు తెలుగుదేశం పార్టీలో మరణించిన వారికి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>National</category>
                                            <category>Entertainment</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                            <category>అమరావతి </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/amaravati/an-activist-in-telugu-desam/article-906</guid>
                <pubDate>Tue, 27 May 2025 22:44:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/gridart_20250527_223925459.jpg"                         length="315372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు </title>
                                    <description><![CDATA[<p>సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు </p>
<p>  </p>
<p>  రాజుపాలెం నంది పత్రిక ప్రతినిధి మే 6</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250506-wa0000.jpg" alt="IMG-20250506-WA0000" width="650" height="833" /></p>
<p><strong>ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వెంగలాయపల్లి గ్రామం ఫోటోలో ఉన్న పారుమంచాల సుబ్బరాయుడు వయస్సు 37 </strong></p>
<p><strong>  తండ్రి పేరు: దస్తగిరి</strong></p>
<p><strong>  ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే ఫోన్ నెంబర్ 8790097957, 8688358147 తెలియజేయగలరు</strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/not-visible-from-monday-evening/article-885"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250506-wa0000.jpg" alt=""></a><br /><p>సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు </p>
<p> </p>
<p> రాజుపాలెం నంది పత్రిక ప్రతినిధి మే 6</p>
<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250506-wa0000.jpg" alt="IMG-20250506-WA0000" width="650" height="833"></img></p>
<p><strong>ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వెంగలాయపల్లి గ్రామం ఫోటోలో ఉన్న పారుమంచాల సుబ్బరాయుడు వయస్సు 37 </strong></p>
<p><strong> తండ్రి పేరు: దస్తగిరి</strong></p>
<p><strong> ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే ఫోన్ నెంబర్ 8790097957, 8688358147 తెలియజేయగలరు</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/not-visible-from-monday-evening/article-885</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/not-visible-from-monday-evening/article-885</guid>
                <pubDate>Tue, 06 May 2025 09:07:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250506-wa0000.jpg"                         length="45508"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250502-wa0077.jpg" alt="IMG-20250502-WA0077" width="1080" height="831" /></p>
<p><strong><span style="background-color:rgb(251,238,184);color:rgb(0,0,0);">యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యం...</span></strong></p>
<p>  <strong>కడప చీప్ బ్యూరో మే 2 నంది పత్రిక  </strong></p>
<p><strong>ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న జి ఆర్ పి ఎఫ్ పోలీసులు</strong></p>
<p><strong>ఎటువంటి బిల్లు లేకుండా రైల్లో పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్ద నుండి సుమారు 25,000 రూపాయల విలువచేసే 65 మద్యం ఫుల్ బాటిల్ లను స్వాధీన పరుచుకున్న యర్రగుంట్ల జిఆర్పిఎఫ్ పోలీసులు</strong></p>
<p><strong>అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు</strong></p>
<p><strong>వారిపై కేసు నమోదు చేసినట్లు జి ఆర్ పి ఎఫ్ ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు</strong></p>
<p><strong>  ఆర్ పి ఎఫ్ సీఐ శ్రీనివాసులు తో పాటు ఏఎస్సై సలాం జి ఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.</strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/two-persons-arrested-for-moving-illegal-liquor-on-a-train/article-882"><img src="https://www.nandipatrika.com/media/400/2025-05/img-20250502-wa0077.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-05/img-20250502-wa0077.jpg" alt="IMG-20250502-WA0077" width="1080" height="831"></img></p>
<p><strong><span style="background-color:rgb(251,238,184);color:rgb(0,0,0);">యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ అక్రమ మద్యం...</span></strong></p>
<p> <strong>కడప చీప్ బ్యూరో మే 2 నంది పత్రిక  </strong></p>
<p><strong>ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న జి ఆర్ పి ఎఫ్ పోలీసులు</strong></p>
<p><strong>ఎటువంటి బిల్లు లేకుండా రైల్లో పాండిచ్చేరి నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్ద నుండి సుమారు 25,000 రూపాయల విలువచేసే 65 మద్యం ఫుల్ బాటిల్ లను స్వాధీన పరుచుకున్న యర్రగుంట్ల జిఆర్పిఎఫ్ పోలీసులు</strong></p>
<p><strong>అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు</strong></p>
<p><strong>వారిపై కేసు నమోదు చేసినట్లు జి ఆర్ పి ఎఫ్ ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు</strong></p>
<p><strong> ఆర్ పి ఎఫ్ సీఐ శ్రీనివాసులు తో పాటు ఏఎస్సై సలాం జి ఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/two-persons-arrested-for-moving-illegal-liquor-on-a-train/article-882</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/two-persons-arrested-for-moving-illegal-liquor-on-a-train/article-882</guid>
                <pubDate>Fri, 02 May 2025 22:46:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-05/img-20250502-wa0077.jpg"                         length="135515"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ బియ్యం వ్యాపారానికి  అడ్డా...! - దువ్వూరు గడ్డ</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg" alt="IMG-20250412-WA0006" width="1200" height="960" /></p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);">  దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11 </span></strong></p>
<p>    <strong>రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలోనే దువ్వూరితో పాటు పరిసర ప్రాంతాలైన, కలారి సుబ్రహ్మణ్యం చిరునామా డోర్. నెంబర్, 2/178, కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మల్లికార్జున సిఎస్డిటి ప్రొద్దుటూరు స్వాధీనం మొత్తం 35 బస్తాలు బరువు సుమారు 1750 కిలోలు అంచనా విలువ రు,80,500/-  కానుగుడురు చింతగుంట, గుడిపాడు,దువ్వూరు, కృష్ణం పల్లె,తదితర ప్రాంతాల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యన్నీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ప్రస్తుతం </strong><br /><strong>  పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ కేసు నమోదు స్థలం డోర్ నెంబర్ 3/69</strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853"><img src="https://www.nandipatrika.com/media/400/2025-04/img-20250412-wa0006.jpg" alt=""></a><br /><p><img src="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg" alt="IMG-20250412-WA0006" width="1280" height="960"></img></p>
<p><br /><strong><span style="color:rgb(22,145,121);"> దువ్వూరు నంది పత్రిక ప్రతినిధి ఏప్రిల్ 11 </span></strong></p>
<p>  <strong>రాజులు ఏలిన దువ్వూరు ఒకప్పుడు దువ్వూరు ప్రాంతానికి దువ్వూరు కోట గడ్డ  అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఆక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు దువ్వూరు అడ్డగా మారింది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దువ్వూరు ప్రాంతంలో మాత్రం తరచూ రేషన్ 100 కు దువ్వూరు ప్రాంతం అడ్డాగా మారిపోయింది. ఇటీవల కాలంలోనే దువ్వూరితో పాటు పరిసర ప్రాంతాలైన, కలారి సుబ్రహ్మణ్యం చిరునామా డోర్. నెంబర్, 2/178, కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మల్లికార్జున సిఎస్డిటి ప్రొద్దుటూరు స్వాధీనం మొత్తం 35 బస్తాలు బరువు సుమారు 1750 కిలోలు అంచనా విలువ రు,80,500/-  కానుగుడురు చింతగుంట, గుడిపాడు,దువ్వూరు, కృష్ణం పల్లె,తదితర ప్రాంతాల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యన్నీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు అయితే ప్రస్తుతం </strong><br /><strong> పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ కేసు నమోదు స్థలం డోర్ నెంబర్ 3/69 అశోక్ నగర్ వీధి దూర్ గ్రామం మండలం వైయస్సార్ కడప జిల్లా నేలటూరి చిన్న రంగడు వారి పాడుబడిన ఇంటి స్థలంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ప్రొద్దుటూరు సిఎస్బిటిఎం మల్లికార్జున ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించబడింది సాక్షులు సమక్షంలో తనిఖీ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు పోతురాజు మహాలింగం తండ్రి మూడవ లింగం నిందితుడు పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు రైస్ మిల్లులకు హోటళ్లకు అమ్ముతూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు మొత్తం 65 బస్తాలు రేషన్ బియ్యం మొత్తం 3730 కిలోలు స్వాధీనం బియ్యం విలువ ప్రభుత్వం ధరల ప్రకారం రూ. 1,71,580/-* రేషన్ బియ్యం లో పిడిఎస్ బియ్యంగా గుర్తించి ధ్రువీకరించబడింది</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>International</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/adda-for-illegal-rice-business/article-853</guid>
                <pubDate>Sat, 12 Apr 2025 12:47:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2025-04/img-20250412-wa0006.jpg"                         length="137032"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛతహి సేవా కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.nandipatrika.com/district-news/kadapa/cleanliness-service-program-at-the-collectorate-premises/article-181"><img src="https://www.nandipatrika.com/media/400/2024-09/img-20240926-wa0068.jpg" alt=""></a><br /><p><br /></p><p><span style="color:rgb(186,55,42);"><strong>కడప  చీప్ బ్యూరో, సెప్టెంబర్ 26 : నంది పత్రిక</strong></span></p><p><img src="https://www.nandipatrika.com/media/2024-09/img-20240926-wa0068.jpg" alt="IMG-20240926-WA0068" width="1128" height="752"></img></p><p>పరిసరాలను.పరిశుభ్రంగా పచ్చదనంతో నింపాలని, కార్యాలయాలను సొంత నివాసాల్లా.. అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవలన్న <span style="color:rgb(45,194,107);">జిల్లా కలెక్టర్ శివశంకర్ </span>లోతేటి మాటలను.. తూచా తప్పక పాటిస్తూ.. కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులు వారివారి బ్లాకుల వద్ద  "స్వచ్ఛతాహి సేవా" కార్యక్రమాన్ని నిర్వహించారు.<br />కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో.. "స్వచ్ఛతాహీ సేవా" కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పరిసరాలన్నింటిని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్చందంగా పార, పలుగు పట్టి పిచ్చిమొక్కలను తొలగించారు. దీంతో కలెక్టరేట్ పరిసరాలన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. <br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల పిలుపు మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ "స్వచ్ఛతాహి సేవా" కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, ప్రయివేటు సంస్థాగత రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ.. స్వచ్చందంగా వారి పరిసరాలను శుభ్రపరచడం జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పూర్తితో మన జిల్లాను కుడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దెందుకు జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కలెక్టరేట్ ప్రాంగణాన్ని అధికారులు, సిబ్బందితో పరిశుభ్రంగా మార్చడం జరిగిందన్నారు.  ఇదే స్ఫూర్తితో నగర ప్రజలు స్వచ్చందంగా ఎవరి పరిసరాలు వారు శుభ్ర పరుచుకుంటే.. నగరంతో పాటు పట్టణాలు, పల్లెలు ఆరోగ్యకరంగా, ఆహ్లాద కరంగా, స్వచ్చంగా మారుతాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఆరోగ్యకరంగా తీర్చి దిద్దాలని జిల్లా ప్రజలకుపిలుపునిచ్చారు. <br />ఈ కార్యక్రమంలో డిపివో ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్, హౌసింగ్ పీడి కృష్ణయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఐ&amp;పీఆర్ ఎడి పి.వేణుగోపాల్ రెడ్డి, కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>District News</category>
                                            <category>కడప </category>
                                    

                <link>https://www.nandipatrika.com/district-news/kadapa/cleanliness-service-program-at-the-collectorate-premises/article-181</link>
                <guid>https://www.nandipatrika.com/district-news/kadapa/cleanliness-service-program-at-the-collectorate-premises/article-181</guid>
                <pubDate>Thu, 26 Sep 2024 19:09:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.nandipatrika.com/media/2024-09/img-20240926-wa0068.jpg"                         length="188615"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nandi pathrika]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        